విద్య

నిరుపేద విద్యార్థికి 50 వేల ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

209 Views{శంకరపట్నం జూన్ 17) మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి గొర్రె అంజన్ కేరళ రాష్ట్రం లోని నిట్ కాలికట్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.. పరీక్షలకు ఫీజు కట్టే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణను సంప్రదించగా వెంటనే 50 వేలు ఆర్థిక సహాయం అందించి, చదువు పూర్తి అయ్యే వరకు అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు.బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్ధికి […]

విద్య

లాసెట్ లో 1060 వ ర్యాంక్ సాధించిన కళ్యాణి..

89 Views(మానకొండూరు జూన్ 14) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన దాసరి కళ్యాణి ఇటీవల నిర్వహించిన లాసెట్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 1060 ర్యాంకు సాధించారు. దాసరి కళ్యాణి తండ్రి దాసరి అంజయ్య జర్నలిస్టు గా,అన్నయ్య ప్రశాంత్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎలాంటి కోచింగ్ లేకుండా రాష్ట్రస్థాయిలో ఈ ర్యాంకు సాధించడం నాకు చాలా సంతోషంగా ఉందని దాసరి కళ్యాణి తెలిపారు.. న్యాయ శాస్త్రం పట్ల […]

విద్య

ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ కళాశాలలో జరిగిన ఉద్యానవన మూడవ స్నాతకోత్సవ కార్యక్రమం

83 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జూన్ 11 మర్కుక్ (సిద్దిపేట జిల్లా) 15 సంవత్సరాల క్రితం మన దేశం లో వనరులు చాలా పరిమితంగా ఉండేవని , ఇప్పుడు మనం ప్రపంచం లోనే 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామనీ, ఇది మన విద్యావ్యవస్థ ద్వారా మాత్రమే సాధ్యమైందనీ తెలంగాణ ,ఝార్ఖండ్ , పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్ అన్నారు.సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ కళాశాలలో జరిగిన ఉద్యానవన మూడవ స్నాతకోత్సవ కార్యక్రమంలో […]

విద్య

చేబర్తి గ్రామంలో బడిబాట కార్యక్రమం

72 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ జూన్ 11. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల యొక్క ఆవరణంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది .ఇట్టి కార్యక్రమానికి మర్కుక్ మండల తహసీల్దార్,చేబర్తి స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అనేక సౌకర్యాలను కలిగిస్తుంది అని […]

విద్య

విజ్ఞాన్ స్కూల్ కు పేరు తెచ్చిన రిశ్వంత్

193 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్ హై స్కూల్ లో పదో తరగతి పరీక్షల్లో పదికి పది సాధించి పేరు తెచ్చిన రిశ్వంత్. మండల కేంద్రానికి చెందిన చింత రాజు స్రవంతి  వ్యాపారి దంపతుల ఏకైక కుమారుడు రిశ్వంత్ (15) అనే విద్యార్థి స్థానిక విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విద్యను అభ్యసిస్తున్నాడు. నిన్నటి రోజు వెలువడిన 10వ తరగతి పరీక్షల్లో 10 జి పి ఏ కు 10 జీపీఏ సాధించి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల […]

ప్రాంతీయం విద్య

ప్రభుత్వ పాఠశాలలో మెరిసిన బంగారు పుత్రిక

368 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బంగారు ఆభరణాలు తయారు చేసే దంపతుల పుత్రిక 10 కి 9.8 జి పి ఏ సాధించి ఉపాధ్యాయుల తల్లిదండ్రుల  కలలను నెరవేర్చిన విద్యార్థిని. రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు శ్రీపాద లింగమూర్తి కూతురు మధుర మీనాక్షి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తుంది. నిన్నటి రోజు పదవ తరగతి ఫలితాల్లో 9.8 జిపిఏ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన మీనాక్షి ఖరీదైన […]

విద్య

రేపే పదో తరగతి ఫలితాలు విడుదల

104 Viewsపదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలకు స్వర్గం సిద్ధం చేసింది విద్యాశాఖ మండలి. రేపు 11 గంటలకు పదో తరగతి ఫలితాలను పాఠశాల ముఖ్య కార్యదర్శి వెంకటేశం  ఫలితాలను విడుదల చేయనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

విద్య

ఘనంగా జ్యోతిష్మతి “ఉత్సవ్- 2024” వార్షికోత్సవ వేడుకలు

94 Views(తిమ్మాపూర్ మార్చి 30) తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి అటానమస్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం “ఉత్సవ్- 2024” పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఫెన్స్ రీసెర్చ్ , డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గౌట్ ఆఫ్ ఇండియా (డిఆర్ ఎంఎల్) మాజీ డైరెక్టర్ డాక్టర్ జి. మధుసూదన్ రెడ్డి, వరంగల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐ టి సి అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) సిఎస్సి విభాగం […]

విద్య

మూడవరోజు ప్రశాంతంగా కొనసాగిన ఎస్. ఎస్. సీ పబ్లిక్ పరీక్షలు

122 Views  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలు మార్చ్, 2024 తేది: 21-03-2024 రోజువ ఏవిధమైన సమస్యలు లేకుండా ప్రశాంతంగా ప్రారంభమైనవి. జిల్లానందు (35) పరీక్షా కేంద్రాలలో (6470) మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను (6465) మంది విద్యార్థులు హాజరైనారు. కేవలం (05) ఐదుగురు విద్యార్థులు గైర్హాజరు అయినారు  (05) (ప్రైవేట్ విద్యార్థులకు గాను (04) నలుగురు హాజరైనారు, మూడోవ రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి  ఎ. రమేష్ కుమార్  ఒక […]

విద్య

సజావుగా సాగుతున్న ‘పది’ పరీక్షలు

114 Views  – పదో తరగతి పరీక్షల కేంద్రాల్లో అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్ తనిఖీ సిరిసిల్ల, మార్చి 19, 2024: పదో తరగతి పరీక్షలు జిల్లాలో సజావుగా కొనసాగుతున్నాయి సిరిసిల్ల గీతానగర్ జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మంగళవారం వేరువేరుగా తనిఖీ చేశారు. ఈ […]