262 Views(మానకొండూర్ అక్టోబర్ 06) చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థులు కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని శుక్రవారం మానకొండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడాస్ చైర్మన్ జి.వి రామకృష్ణారావు తో కలిసి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచ్ పృథ్విరాజ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబెర్ […]
విద్య
మోహినికుంటలో నూతన గ్రంధాలయం ప్రారంభం
233 Viewsముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలోని గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు అధ్యక్షతన గురువారం రోజున మండల ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో నూతన లైబ్రరీ గ్రంధాలయంను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ప్రారంభించారు.నిరుపేద విద్యార్థులకు అన్ని విధాలుగా పరీక్షల పోటీలకు స్టడీ మెటీరియల్ పత్రికా పేపర్స్ కథల బుక్స్ వంటి అనేక రకాలుగా విద్యార్థులకు ఉపయోగపడతాయని అన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం..
154 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం ( మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి) స్వచ్ఛతీ సేవాకార్యక్రమంద్వారా ఆరోగ్య భారత్ ఏర్పడుతుందనీ, విద్యార్థులలో, వాలంటీర్లలో ప్రతిఒకరికి దేశభక్తి,ఐక్యతాభావం,శ్రమదానం, సేవాభావం, శ్రమజీవనం, అలవడుతాయనీ దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ జాతీయ సేవాపథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు అన్నారు. తేదీ 02- 10-2023రోజున యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం (ఎన్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతీసేవాకార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో గడ్డి చెక్కడంతోపాటు, చీపుర్లతో ఊడ్చి […]
ప్రధాన మంత్రికి ప్రత్యేక ధన్యవాదములు
107 Views హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర గిరిజనులు భారతీయ జనతా ములుగు జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ దొర ములుగు జిల్లా ,మంగపేట, అక్టోబర్ 01 తెలంగాణ రాష్ట్రంలోని 12 తెగల గిరిజన (ఆదివాసి, బంజారా)విద్యార్థుల భవిష్య త్తును దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాన మంత్రి దామో దరదాస్ నరేంద్ర మోడీ తెలంగా ణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంగా సమ్మక్క సారలమ్మ పేరుతో గిరిజన […]
నియోజకవర్గ ప్రజల తరుపున గిరిజనుల పక్షాన ధన్యవా దములు
122 Views బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ ములుగు, అక్టోబర్ 01 తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృ ష్టిలో ఉంచుకొని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగా ణ రాష్ట్ర మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంగా ఆరాధ్య దైవలై న సమ్మక్క సారలమ్మ తల్లుల పేరుతో గిరిజన యూనివర్సిటీ నీ 900 కోట్ల రూపాయల నిధు లను కేటాయించి […]
పేటెంట్ హక్కులు సాధించిన హనుమాజీపేట పాఠశాల విద్యార్థి
223 Viewsజాతీయస్థాయిలో ఇన్స్పైర్ మా నక్ 2019 సంవత్సరంలో మూడవ స్థానం పొందిన జడ్పిహెచ్ఎస్ హనుమా జిపేట విద్యార్థి మరిపెళ్లి అభిషేక్ తయారుచేసిన ప్యాడి ఫిల్లింగ్ మిషన్ కు భారత ప్రభుత్వం చే తన తండ్రి లక్ష్మీరాజ్యం పేరున పేటెంట్ హక్కులు ఇవ్వడం జరిగింది. 2019 ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ కి జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించి ,వరంగల్లోని మదికొండలో జరిగిన రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్లో మెరిట్ సాధించి జాతీయస్థాయిలో ఐఐటి ఢిల్లీలో నిర్వహించిన […]
తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 2వ జిల్లా స్థాయి ఆటలు పోటీలు
221 Views మెదక్ జిల్లా ఆద్వర్యంలో బాలికలపాఠశాలల ఆటలు పోటీలు గజ్వేల్ లోని మైనారిటీ బాలికలు పాఠశాల/కళాశాల ఆద్వర్యంలో 25/9/23 -27/9/23 వరకు మూడు రోజులు పాటు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మూడవ రోజు అతిథులుగా జుడిషియల్ పస్ట్ క్లాస్ జడ్జి ప్రియాంక , సిద్దిపేట ACP రమేష్ ,గజ్వేల్ M.E.O సునీత ,మెదక్ RLC నరసింహ , విజిలెన్స్ అధికారులు గౌస్, ప్రభువరణ్ , గజ్వేల్ తహసీల్దార్ బాలరాజు, డిప్యూటి తహసీల్దార్ భవాని ,హుస్నాబాద్ […]
విద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” కవిడాక్టర్ వాసర వేణి పరుశరాములు
171 Viewsవిద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” జాతీయ సేవాపథకం దినోత్సవం) ఎల్లారెడ్డపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం దినోత్సవం నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలలో సేవలందించిన విద్యార్థులకు మెమొంటోలు బహుకరించారు ఈ సందర్భంగా *ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ 1969లో సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యాశాఖమంత్రి డా.వి.కె.ఆర్.వి రావు ప్రారంభించారన్నారు. విద్యార్థులను సామాజిక సేవకులుగా మలుచడం, నాయకత్వలక్షణాలు పెంపొందింపజేయడం, శ్రమజీవనం అలవాటుచేయడం, నైపుణ్యాలను వెలికితీయడం జాతీయసేవాపథకం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. విద్యాలయాలలో […]
విద్యార్థులకు కెనరా విద్య జ్యోతి
418 Views ములుగు జిల్లా, సెప్టెంబర్ 25 మంగపేట మండలం రాజుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2022-2023 అకాడమీక్ ఇయర్ లో 6 నుంచి 10 వ తరగతిలోని ఎస్సి ఎస్టీ మెరిట్ విద్యార్థులకు రాజుపేట కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో కెనరా విద్య జ్యోతి పథకం కింద రూ, 5000/- పాఠశాల ప్రధానో పాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ అందజేశారు. అనంతరం రాజుపేట పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించిన […]
గంజ్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
95 Views(తిమ్మాపూర్, సెప్టెంబర్ 24) కరీంనగర్ పట్టణంలోని గంజ్ హైస్కూల్లో 1973 వ సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వంవిద్యార్థులు తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. చిన్ననాటి స్మృతులను నెమరేసుకున్నారు. చిన్నపిల్లలుగా వెళ్లిన వారు.. మనవళ్లు, మనమరాళ్లను ఎత్తుకుని రావడం ఒకరినొకరు గుర్తుపట్టకపోవడం కనిపించింది. మళ్లీ నూతనంగా పరిచయం చేసుకున్నారు. చాలామంది పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యారు. కుటుంబసభ్యులతో రోజంతా ఆటాపాటలతో ఆనందంగా […]









