240 Views– జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి దౌల్తాబాద్: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల పాఠశాల, దొమ్మాట, సూరంపల్లి, శేరి పల్లి బందారం, లింగరాజు పల్లి తదితర పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పదవ తరగతి ప్రత్యేక […]
విద్య
కోనరావుపేట వాసి సుమన్ కి ఓయూ డాక్టరేట్..
429 Viewsకోనరావుపేట వాసి సుమన్ కి ఓయూ డాక్టరేట్.. న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన యాస.సుమన్ కు ఉస్మానియా యూనివర్శిటీ హిస్టరీ విభాగంలో పిహెచ్ డి డాక్టరేట్ ప్రకటించారు. తెలంగణ ప్రాంతంలోనీ మాలల సామాజిక ఆర్థిక జీవన విధానం మరియు చారిత్రక నేపద్యం – అనే అంశంపై ఓయూ ప్రొఫెసర్ కే. రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను ఓయూ పరీక్షల విభాగం యాస. సుమన్ కు […]
కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన తల్లిదండ్రులకు సన్మానం.,..
370 Views సన్మానం – రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట: నూతనంగా రెడ్డి సామాజిక వర్గం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో బుధవారం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు ఇటీవల పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు నేవూరి హరికా రెడ్డి, తోకల దీక్షిత్ రెడ్డి, గుర్రాల స్ఫూర్తి రెడ్డి, పొన్నాల తన్విక […]
యూనివర్సిటీ ఏర్పాటుకు వినతిపత్రం
199 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 18 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని. జిల్లాకు చెందిన విద్యావంతులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం యూనివర్సిటీ సాధనోద్యమ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది బాబురావు, జగ్గు మల్లారెడ్డి, పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
258 Viewsఅక్టోబర్ 12 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.మొత్తం 13 రోజులు సెలవులు ముగిశాక… అక్టోబర్ 26న పాఠశాలలు తిరిగి తెరచుకొనున్నాయి.కాగా అన్ని సమ్మేటివే,అసైన్మెంట్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. వీటి ఫలితాలను సెలవుల అనంతరం వెల్లడిస్తారు. అటు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]
పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు
285 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ కేజీబీవి తో పాటు గాజులపల్లి, లింగరాజు పల్లి, శేరి పల్లి బందారం, ఇందుప్రియాల్, సూరంపల్లి, దొమ్మాట, తిరుమలాపూర్ తదితర పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నర్సవ్వ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ పండగ అని ఆడబిడ్డలకు అతి పెద్ద పండుగ పాఠశాల దశలోనే పిల్లలకు మన రాష్ట్ర పండుగలు గురించి పూర్తి అవగాహన ఉండాలని మన సంస్కృతి గురించి […]
జాతీయ స్కాలర్షిప్ కు ఎంపిక
228 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 12 24/7 తెలుగు న్యూస్ గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం ములుగు గ్రామ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షణీయం.భారత మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ప్రతి ఏటా ఇస్తున్నటువంటి జాతీయ స్కాలర్షిప్ పురస్కారానికి ములుగు ప్రభుత్వ కళాశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావటం పట్ల ములుగు కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులు
239 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సురేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీసీ విభాగంలో అబ్రమైన అరవింద్ 96.8 మార్కులు, బైపిసి విభాగంలో కారింగుల వర్ష 98.5 మార్కులు సాధించడంతో ఎంపికయ్యారని అన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసంలో ప్రతి సంవత్సరం రూ. 10 వేలు స్కాలర్ షిప్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత […]
కానిస్టేబుల్ గా ఎన్నికైన యువకుడికి ఘన సన్మానం
281 Views (తిమ్మాపూర్ అక్టోబర్ 07) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందన నాంపల్లి రవిశంకర్ సిఎస్ఎస్పి బెటాలియన్ కానిస్టేబుల్ గా సెలక్ట్ అయినా సందర్బంగా రవిశంకర్ ను అభినందించిన అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి, గ్రామ సర్పంచ్ మేడి అంజయ్య . ఈ సందర్భంగా సర్పంచ్ మేడి అంజయ్య, గ్రామస్తులతో కలిసి రవిశంకర్ ను శాలువాతో ఘనంగా సన్మానించి,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. […]










