129 Views*రేపే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల?* హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రిలీజ్కు ప్రాథమిక సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఇప్పటివరకూ అదే జరిగింది. కానీ గతేడాది దసరా సందర్భంగా పార్టీని జాతీయ స్థాయికి విస్తరింపచేసే ఆలోచనతో బీఆర్ఎస్గా నామకరణం చేయడంతో కేసీఆర్ జాతీయ అధ్యక్షుడయ్యారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. శ్రావణ మాసం […]
Breaking News
_డాక్టర్ నిర్లక్ష్యంతో మహిళ మృతి … శవంతో హాస్పటల్ వద్ద బంధువులు ధర్నా_* _భద్రాద్రి కొత్తగూడెం
126 Views*_డాక్టర్ నిర్లక్ష్యంతో మహిళ మృతి … శవంతో హాస్పటల్ వద్ద బంధువులు ధర్నా_* _భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట నియోజకవర్గం ,దమ్మపేట పట్టణంలో భవాని నర్సింగ్ హోమ్ వద్ద ఉద్రిక్తత. చోటు చేసుకుంది._ _దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన పాండ్ల నందిని (26) అనే మహిళ మృతిచెందింది డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందింది అంటూ హాస్పటల్ వద్ద బంధువులు గురువారం ఆందోళన. చేపట్టారు. మహిళ మృత దేహంతో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు._ _ఈ హాస్పటల్ […]
పాలేరు నియోజకవర్గం లో అర్హత ఉన్న ప్రతి బీసీలకు లక్ష రూపాయలు సాయం చేయాలి* *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు
141 Views*పాలేరు నియోజకవర్గం లో అర్హత ఉన్న ప్రతి బీసీలకు లక్ష రూపాయలు సాయం చేయాలి* *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన బిసి లందరికి కూడా లక్ష రూపాయలు సాయం చేస్తానని ప్రకటించిన కేసిఆర్ బీసీ లందరూ అనేక ఇబ్బందులు పడి దరఖాస్తు చేసి ఉన్నారు, అర్హత ఉన్న ప్రతి బిసి సాయం చేయాలి అని *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు* డిమాండ్ చేశారు.. పాలేరు నియోజకవర్గంలో బీసీ లు […]
:-భూమి తమదేనంటూ* *బెదిరింపులు ముగ్గురిని తాడుతో చెట్టుకు కట్టేసిన స్థానికులు* *
160 Views*:-భూమి తమదేనంటూ* *బెదిరింపులు ముగ్గురిని తాడుతో చెట్టుకు కట్టేసిన స్థానికులు* * కరీంనగర్ ఆగష్టు 17:-* రాచర్ల కరీంనగర్* . భూమి ఒకటే… డాక్యూమెంట్లు మాత్రం ఎన్నో… ఎలా తయారవుతున్నాయో తెలియదు… ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయో తెలియదు కాని ఒకే భూమి పేరిట క్రియేట్ అవుతున్న డాక్యూమెంట్లతో భూ యజమానులు రోడ్డుపై పడితే అక్రమార్కులు అర్థికంగా బలపడిపోతున్నారు. ఫేక్ డాక్యూమెంట్స్ క్రియేట్ చేసే గ్యాంగుల వ్యవహారంతో భూ దందాల సమస్యలు ఝటిలంగా మారిపోతున్నాయి. తాజాగా మానకొండూరు […]
గోగుల ముత్తమ్మ గారికి నివాళులు అర్పించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవీ రెడ్డి ఆగస్టు 17 2023
132 Viewsగోగుల ముత్తమ్మ గారికి నివాళులు అర్పించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవీ రెడ్డి ఆగస్టు 17 2023 పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నాయకంగూడెం కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీర్తి శేషులు బయ్యా లింగయ్య సోదరి గోగుల ముత్తమ్మ అనారోగ్య కారణం గా స్వర్గస్థులు అయినారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి నాయకన్ గూడెం వెళ్లి స్వర్గీయ గోగులముత్తమ్మ పార్దివ […]
ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలో ఎస్సీ బీసీ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం…*
119 Views*ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలో ఎస్సీ బీసీ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం…* కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను గడపగడపకు తిరిగి ప్రజలకు వివరిస్తూ, BRS, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజెప్పిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇచ్చి అమలు చేయని పథకాలు 1.KG టూ pg ఉచిత విద్య, 2.ప్రతి దళిత కుటుంబానికి […]
కోరుట్లలో…* *పద్మశాలి రాజకీయ* *యుద్ధభేరి* *(పద్మశాలి ఆత్మగౌరవ సభ) విజయవంతం ,దిగ్విజయవంతం,,* , హైదరాబాద్:*
164 Views*కోరుట్లలో…* *పద్మశాలి రాజకీయ* *యుద్ధభేరి* *(పద్మశాలి ఆత్మగౌరవ సభ) విజయవంతం ,దిగ్విజయవంతం,,* , హైదరాబాద్:* *పద్మశాలి ఆత్మగౌరవం* కోసం నిర్వహించిన పద్మశాలి రాజకీయ *యుద్ధభేరి దిక్కులు* *పిక్కటిల్లేలా మార్మ్రోగినది* . *స్వర్గీయ గుంటుక* *నరసయ్య పంతులు* గారి ప్రాంగణం పద్మశాలి జన ప్రభంజనంతో హోరెత్తింది. పద్మశాలి జన సందోహంతో పోటెత్తింది. *ప్రత్యేక తెలంగాణ* *సాధనకోసం ప్రాణాలకు తెగించి, కొట్లాడి, ప్రాణాలర్పించిన* పద్మశాలీల్లో స్వరాష్ట్ర సాధన అనంతరం ప్రాధాన్యం, సంక్షేమం, సమన్యాయం లోపించి, అన్ని రంగాలలోనూ వెనుకకు […]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు
198 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు.. విద్యార్థులు సామాజిక మాధ్యమాలపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలనీ,విద్యార్థులు మంచివైపు ప్రయాణంచేసి ఉత్తమపౌరులుగా రాణించాలని *షీ టీం ఎ.ఎస్.ఐ ప్రమీల* గారన్నారు. తేదీ 16-08-2023 రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “షీ టీమ్ అవగాహన సదస్సు” నిర్హహించడం జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ ఎ.ఎస్.ఐ ప్రమీల గారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ ను జాగ్రత్తగా వాడాలని మంచి […]
ఎఫ్ డిసి వంటేరు ప్రతాప్ రెడ్డి గారిని కలిసిన మండల మైనారిటీ అధ్యక్షులు:
118 Views15-08-2023..* గ్రామం..అనాజీపూర్ మండల మైనార్టీ అధ్యక్షుడు. జాఫర్ తనయుడు యాసిన్ పాష పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ లో ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారినికలిసి. యాసిన్ పుట్టినరోజు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు .దుర్గా రెడ్డి,ఎంకమ్మ(ex sarpanch) వార్డ్* మెంబర్సరాచకొండ యాదగిరి, ,గ్రామ సీనియర్ నాయకులు: శన్నమొల్ల నారాయణ, ఎరుకలి కనకయ్య, అబ్దుల్, డాక్టర్ కాజ మియ…తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com










