Breaking News

గోగుల ముత్తమ్మ గారికి నివాళులు అర్పించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు  రామసహాయం మాధవీ రెడ్డి  ఆగస్టు 17 2023

125 Views

గోగుల ముత్తమ్మ గారికి నివాళులు అర్పించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు  రామసహాయం మాధవీ రెడ్డి

ఆగస్టు 17 2023

పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నాయకంగూడెం కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీర్తి శేషులు బయ్యా లింగయ్య  సోదరి గోగుల ముత్తమ్మ  అనారోగ్య కారణం గా స్వర్గస్థులు అయినారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి  నాయకన్ గూడెం వెళ్లి స్వర్గీయ గోగులముత్తమ్మ  పార్దివ దేహం పైన పూలమాల వేసి ఘన నివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి ని తెలిపి 5000 రూపాయల ఆర్ధిక సహాయం చేసి అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *