154 Viewsదుబ్బాక డిసెంబర్ 25:క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న సోలీపేట సతీష్. దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూంపల్లి మండలంలో రామేశ్వరంపల్లి గ్రామ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోలీపేట సతీష్ రెడ్డి. వారితో పాటు మండల బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు జిడిపల్లి రవి సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
Breaking News
ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..
248 Views ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం.. బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా […]
బావిలో పడి తల్లి కూతురు మృతి
642 Views(చిగురుమామిడి డిసెంబర్ 25) వ్యవసాయ బావిలో పడి తల్లి కూతురు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో చోటుచేసుకుంది.. వివరలోకి వెళితే రామంచ గ్రామానికి చెందిన ముపాల అంజలి (30),దనుశ్రీ (5),తల్లి కూతురు వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది.. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిగురుమామిడి ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు Manne Ganesh Dubbaka constancy 9701820298
ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి
265 Viewsఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి కత్తుల భాస్కర్ రెడ్డి డిసెంబర్ 24 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును కుల మత వర్గ ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు […]
ఎల్లారెడ్డిపేట వైన్ షాపులో కల్తీ మద్యం విక్రాయాలు
495 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల బాల్కనీ వైన్స్ లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని మందుబాబులు ఆరోపించారు. మండల కేంద్రంలోని బాల్కనీ వైన్స్ షాప్ లో ఆదివారం రోజు అల్లం లక్ష్మణ్ అనే వ్యక్తి ఎంసీ డైట్ మందు బాటిల్ కొనుగోలు చేయగా కల్తీ వచ్చింది. వెంటనే షాపు యాజమాన్యం వద్దకు వెళ్లి కల్తీ మద్యం వచ్చిందని తెలపగా దానికి బదులు మరొక బాటిల్ ఇవ్వగా అందులో కూడా కల్తీ మద్యం రావడంతో […]
కార్యదర్శిగా పుల్లని వేణు నియామకం
137 Viewsఎ.ఐ.ఎస్.బి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పుల్లని వేణు నియామకం డిసెంబర్ 24 హైదరాబాద్ బిట్స్ పీలాని క్యాంపస్ ప్రాంతంలో డిసెంబర్ 22వ తేదీన జరిగిన రాష్ట్రస్థాయి ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏఐఎస్బి రాష్ట్ర ఇంచార్జ్ గొల్లపల్లి రాజు నియామకం చేశారు. సిద్దిపేట జిల్లా, చేర్యాలకు చెందిన పుల్లని వేణు ని జిల్లా అధ్యక్షుడి పదవి నుంచి తన ఉద్యమ సేవలను, పార్టీ పట్ల నిబద్దత, విద్యార్థి […]
ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు…
285 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 24) తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మ దహనం చేసినారు…. నిన్న కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే, దానికి ప్రతిచర్యగా ఈరోజు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేశారు… తిమ్మాపూర్ బస్ స్టాప్ వద్ద ధర్నా ముగిసిన తర్వాత పోలీసు వారు బందోబస్తులో ఉన్నారని తెలిసి పోలీసు వారికి తెలియకుండా కొంతమంది బీఆర్ఎస్ […]
అధికారంలో లేకపోయినా అభివృద్ధి ఆపం.
396 Viewsవర్గల్ మండల్ డిసెంబర్ 24 : శేరుపల్లి గ్రామం లో యువకుల కోసం బిఆర్ యస్ పార్టీ తరుపున యువత ను ప్రోత్సాహించటానికి పార్టీ అధికారం లో లేకపోయినా సరే శేరిపల్లి గ్రామ యువత కోసం వాళ్ళని ఆటల్లో మెరుగుపరిచేలా చూడటం కోసం బిఆర్ఎస్ పార్టీ యువత కోసం కొత్త వాలీ బాల్ మరియు నెట్ ఇప్పించటం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్ ని కూడా చదును చేసే పనులు ప్రారంభటం చేయటం జరుగుతుంది. ఈ విధంగా […]
అవగాహన లేకుండా మాట్లాడకు
232 Viewsఅవగాహన లేకుండా మాట్లాడకు అంటున్నా కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే బైరంగా చర్చకు ఆధారాలతో ముందుకు రాగలవు డిసెంబర్ 23 తాండూర్ మండలం లోని తాండూర్ ఐబీ ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ వార్డ్ నెంబర్ కృష్ణపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ మంగీలాల్ మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు అనవసర ఆరోపణలు చేయకు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడు ప్రజలకు అన్ని తెలుసు అని అన్నారు,పాముల పద్మ వార్డ్ మెంబెర్ […]
పిచ్చి మొక్కలు తొలగించాలి
235 Viewsపిచ్చి మొక్కలు తొలగించాలి డిసెంబర్ 23 కామారెడ్డి లోని దేవునిపల్లి కల్కినగర్ 9 వ వార్డ్ లొ పట్టణ ప్రకృతి వానములో పిచ్చి మొక్కలు వున్నాయి గడ్డి బాగా పెరిగింది కాలనీ లోకి పాములు వస్తున్నవి మున్సిపల్ సిబ్బంది పట్టించు కోవడం లేదు పట్టణ ప్రకృతి వానములో గడ్డి పిచ్చి మొక్కలు క్లిన్ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడగలరు స్థానికుల ఆవేదన మున్సిపల్ కమిషనర్ సార్ చర్యలు తీసుకోవాలి Manne Ganesh Dubbaka constancy […]










