Breaking News

గూడులేని అవ్వకు తోడై నిలిచాడు

114 Viewsగూడులేని అవ్వకు తోడై నిలిచాడు బీజేపీ నేత నందన్ గౌడ్,వారంలోగా ఇంటిని నిర్మించి గృహ ప్రవేశం అయ్యేలా కృషి చేస్తానని ఆ వృద్ధ మహిళకు హామీ ఇచ్చి మానవతా దృక్పథాన్ని చాటాడు ఆ నేత. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఇల్లులేని నిరుపేద మహిళకు బాసటగా నిలిచాడు బీజేపీ రాష్ట్ర నాయకుడు నందన్ గౌడ్. 9వ వార్డులో నివాసముండే మాదారం బుచ్చమ్మ వర్షం వస్తే గొడుగు కింద ఉండి కాలం వెళ్లబోస్తుందని విషయం తెలుసుకున్న ఆయన ఆ […]

Breaking News

మృతుని కుటుంబానికి అండగా వర్తక సంగం

273 Views23 వేలు అందించిన వర్తక సంఘం   మంగపేట,సెప్టెంబర్ 05 మంగపేట మండలం కమ లాపురం గ్రామానికి చెందిన డోలి సమ్మయ్య (టైలర్) మృతి చెందాగా నిరు పేద కుటుంబం కావడంతో మంగపేట వర్తక సంఘం వర్తకుల సహాయంతో  23 వేలు మృతుని కుటుం బానికి వర్తక సంఘం అధ్య క్షులు వేమా సురేష్ ప్రధాన కార్యదర్శి జగదాబి సాంబయ్య, వర్తక సంఘం తరుపున అందిం చారు.మృతుడు సమ్మయ్యకు తోసినంత సహాయాన్ని అందించారు వర్తకులు. Telugu […]

Breaking News

పెళ్లి కుమార్తెను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి.

122 Viewsమెదక్ పట్టణానికి చెందిన కొట్టూరి శ్రీనివాస్ శైలజ కుమార్తె నిహారిక, అభిషేక్ వివాహం ఆదివారం జరిగింది. కాగా మంగళవారం మెదక్ లో శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

అర్హులైన 260 లబ్ధిదారుల కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ*

108 Viewsఅర్హులైన 260 లబ్ధిదారుల కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ* *ఎమ్మెల్యే సతీష్ కుమార్   సెప్టెంబర్ 5  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అర్హులైన 260 లబ్ధిదారుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేశామని, మిగతా 300కు పైగా ఇండ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను ఎమ్మెల్యే సతీష్ […]

Breaking News

గొల్ల కురుమలఅభివృద్దే కె సి ఆర్ ద్యేయం. యం పి పి

114 Views గొల్ల కురుమలఅభివృద్దే కె సి ఆర్ ద్యేయం. యం పి పి సెప్టెంబర్ 5. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం లోని నూనేగూడెం గంగాపురం తుర్కలషాపురం గ్రామాల్లోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమల కోసం చేపట్టిన రెండవ విడుతగొర్రెల పంపిణి కార్యక్రమాన్ని మండలయం. పి. పి. తాండ్ర. అమరావతి శోభన్ జిల్లా కోప్షన్ సభ్యులు యం డి ఖలీల్ ప్రారంభించారు మండలం లో వివిధ గ్రామాల్లో 30. యూనిట్స్ పంపిణిచేశారు మాట్లాడుతూ మన […]

Breaking News విద్య

రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

424 Views కరీంనగర్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణా స్టేట్ చైర్మన్ డాక్టర్ నోముల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి గ్రామంలోని విశ్రాంతి ఉపాధ్యాయులు ఇనుకొండ వీరారెడ్డి ఒంటల హనుమంత రెడ్డి కి ఘనంగా సన్మానం చేశారు. జాతీయ ఛైర్మెన్ డా. కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఛైర్మెన్ డాక్టర్ నోముల సంపత్ […]

Breaking News

221 Views-వృద్ధ ఆశ్రయం భోజన కార్యక్రమానికి సహకరించిన దాతలు* 05 సెప్టెంబర్2023/హయత్ నగర్ రంగరెడ్డి జిల్లా:-ఆదర్శ వెల్ఫేర్ ఎడ్యుకేషన్&ఓల్డ్ ఏజ్ హోమ్ బాలాజీ నగర్ కాప్ర మండలం మేడ్చల్ జిల్లా లో గల సంస్థకు జనగామ జిల్లా పడమటి గూడెం గ్రామానికి చెందిన ఉడుముల బాలశౌ రెడ్డి w/o ఉడుముల ఆరోగ్యమ్మ ఒక రోజు భోజన కార్యక్రమానికి సహకారం అందజేశారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News రాజకీయం

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

191 Views-కాంగ్రెస్ సొంత గూటికి చేరుకున్న బిఆర్ఎస్, బీజేపీ నాయకులు – కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇల్లంతకుంట బీఆర్ఎస్, బీజేపి నాయకులు వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి… పార్టీలో చేరిన వారిలో ఇల్లంతకుంట మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య ,సీనియర్ నాయకులు కోమటిరెడ్డి […]

Breaking News

ఒకరు బోరు వేయించారు, ఒకరు బోరు ఇప్పించారు….

170 Views*దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సొంత ఊరు బొప్పపూర్ ఎల్లమ్మ గుడి వద్ద బోర్ వెపించి ,మోటర్ ఇప్పించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. *ఇటీవల అక్బర్ పేట – భూంపల్లి మండలం బొప్పపూర్ గ్రామ పర్యటనలో భాగంగా బొప్పపూర్ గ్రామ ప్రజలు ఎంపీ,దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్తి కొత్త ప్రభాకర్ రెడ్డి ని కలిసి మాకు ఎల్లమ్మ గుడి వద్ద బోర్ వెయ్యాలి అని కోరడం జరిగింది. వెంటనే దుబ్బాక మండల […]

Breaking News

మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

168 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం చేగుంట మండల కేంద్రంలోని మండల వద్ద సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం వద్ద విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించిన ఉపాధ్యాయ సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి రఘురాములు పాల్గొన్నారు.ఈ సందర్బంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధ కృష్ణ1888 సెప్టెంబర్ 5న వీరస్వామి సీతమ్మ దంపతులకు పుట్టిన మహానుభావుడని, ఉపాధ్యాయ వృత్తి […]