ప్రాంతీయం

సంక్రాంతి ముగ్గులతో ఎస్సీ కాలనీ శోభాయమానం.

20 Viewsసిద్దిపేట జిల్లా రాయపొల్ మండల పరిధిలోని రాంసాగర్ ఎస్సీ కాలనీలో చిన్నారులు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉదయాన్నే లేచి కలపు చలి అందమైన ముగ్గులు వేసి గ్రామాన్ని పండుగ వాతావరణంతో నింపారు. ఇళ్ల ముందర రంగురంగుల ముగ్గులు వేస్తూ “హ్యాపీ పొంగల్” అంటూ సందేశాలు రాస్తూ పండుగ శోభను మరింత పెంచారు. ఈ సందర్భంగా మండల ప్రజలు గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. పిల్లల ఉత్సాహం, వారి కళాత్మక ప్రతిభ […]

ప్రాంతీయం

తెలుగు, సంస్కృతి సంప్రదాయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి.

63 Viewsతెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటితరం తెలుసుకోవాలని, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తొగుట సీఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ మానస అన్నారు. బుధవారం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో గ్రామ ఐక్యత, యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలనే లక్ష్యంతో గ్రామానికి చెందిన గంగి యాదగిరి ఆధ్వర్యంలో యువకులకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించగా, మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]

ప్రాంతీయం

రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది.రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద

28 Viewsరాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది.రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద మంచిర్యాల జిల్లా, జనవరి 14, 2026: రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, క్యాతనపల్లి […]

ప్రాంతీయం

వడ్డేపల్లి, వీరారెడ్డిపల్లిలో ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు అందజేత.

24 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి, వీరారెడ్డిపల్లి గ్రామాలలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా భోగి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రేణుక, సుగుణ ఆధ్వర్యంలో ఉదయం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన రంగురంగుల ముగ్గులతో గ్రామాన్ని శోభాయమానం చేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు గ్రామపంచాయతీ తరఫున బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు పెద్ద సంఖ్యలో […]

ప్రాంతీయం

అరైవ్ అలైవ్ – 2026” రోడ్డు భద్రతా కార్యక్రమాలు ప్రారంభం

26 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ “అరైవ్ అలైవ్ – 2026” రోడ్డు భద్రతా కార్యక్రమాలు ప్రారంభం పెద్దపల్లి–మంచిర్యాల జోన్‌లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గ్రామ స్థాయిలో రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, […]

ప్రాంతీయం

సంగ మల్లయ్య పల్లె గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణ సమావేశం

58 Viewsసంగ మల్లయ్య పల్లె గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణ సమావేశం. మంచిర్యాల జిల్లా, సంగ మల్లయ్య పల్లె. నేడు సంగ మల్లయ్య పల్లె గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో సి సి సి నస్పూర్  ఎస్.హెచ్.వో   ఎస్ ఐ ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని మరియు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని స్థానికులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో […]

ప్రాంతీయం

పొన్నాల గ్రామంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం..

19 Viewsపొన్నాల గ్రామంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట  ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్రివే -ఏ లివ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం లో భాగంగా సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, పొన్నాల గ్రామంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగా ట్రాఫిక్ ఏసిపి మాట్లాడుతూ వాహనాలు దారులు […]

ప్రాంతీయం

దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామాల్లో 2కోట్ల 23 లక్షలతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన..

38 Viewsదుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామాల్లో 2కోట్ల 23 లక్షలతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన.. సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7  దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామాల్లో 2కోట్ల 23 లక్షలతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి,ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ […]

ప్రాంతీయం

తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

17 Viewsమీరుదొడ్డి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.  సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7  మీరుదొడ్డి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. తహసిల్దార్ అత్యవసర పనికై ఆర్డీఓ కార్యాలయం కి వెళ్ళారని సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. కార్యాలయ సిబ్బంది సమయ వేళలు పాటించాలని ఆదేశించారు. భూ భారతి పెండింగ్ అప్లికేషన్స్ డిస్పోజల్ ప్రక్రియ ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ […]

ప్రాంతీయం

దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

20 Viewsదుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా జనవరి 13, తెలుగు న్యూస్ 24/7  దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ డిప్యూటెషన్ లో వెళ్ళినట్లు సిబ్బంది తెలపగా వెంటనే డిప్యూటెషన్ రద్దు చేసి రేపు […]