Breaking News

50 కిలోల బియ్యం, పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత

5 Viewsనిమ్మరాజుల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పాల్గొన్న రాష్ట్ర నాయకులు తోట రాజయ్య, ఓడేటి చంద్రశేఖర్, ఇంజన్ సాంబశివరావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోతె రవీందర్ 50 కిలోల బియ్యం, పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత మంచిర్యాల టౌన్: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు నిమ్మరాజుల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా […]

Breaking News

రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ సమావేశం

2 ViewsRGPRS జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి అధ్యక్షతన మంచిర్యాల జిల్లా స్థాయి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల RGPRS ఇంచార్జి సుభాష్ యాకరాన్* పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుభాష్ యాకరన్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి పంచాయితిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలు గెలిచేలా నాయకులు, కార్యకర్తలు ప్రణాళికలు రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామంలోని […]

Breaking News

మద్యం తాగి వాహనాలు నడిపిన 20 మందికి జరిమానా

46 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 20మందిని మంగళవారం రోజున కోర్టులో   సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, సిరిసిల్ల జయశ్రీ ముందు హాజరు పరచగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 16 ద్విచక్ర వాహనదారులకు, 01 ఆటో  3 కార్ నడిపిన వ్యక్తులకు జరిమానా విధించారు. వాహనాదారులు మద్యం సేవించి వాహనాలు నడిపిన  బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె . రాహుల్ రెడ్డి  తెలిపినారు.

Breaking News

పేకాట స్థావరం పై దాడి జూదరులపై కేసు నమోదు

133 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ శివారులో సోమవారం రోజున మధ్యాహ్నం అందాద 02.00 గంటల సమయంలో బొప్పాపూర్ గ్రామ శివారులోని గుడిసెలో కొంతమంది వ్యక్తులు కలిసి జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్సై ఎం. మోతిరామ్  తన సిబ్బందితో కలిసి దాడి చేయగా 8 గురువ్యక్తులు జూదమాడుతూ కనిపించగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 08 మొబైల్ ఫోన్స్, 06 బైక్స్ ,ప్లేయింగ్ కార్డ్స్ మరియు నగదు రూ. 4,630./- రూపాయలను సీజు […]

Breaking News

కరెంట్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి కావల్సిందేనా?

8 Views  కరెంట్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి కావల్సిందేనా? కరెంట్ తీగలపై ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని మొరపెట్టుకున్న పట్టించుకోని అధికారులు. అధికారులు స్పందించి కరెంట్ తీగలపై నుంచి కొమ్మలను తొలగించకుంటే కరెంట్ ఆఫీసు ముందు ధర్నా తప్పద్దు. సంకె రవి.సిపియం మంచిర్యాల జిల్లా కార్యదర్శి. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని దొర్లబంగ్లా.ఊరు రామకృష్ణపూర్ దారిలో ఉన్న కరెంట్ తీగలపై చెట్ల కొమ్మలు ప్రమాదకరంగా మారి ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని కాలనీ వాసుల ఇబ్బందిని […]

Breaking News

అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత.

52 Viewsప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా కోరుట్ల పేట గ్రామం నుండి బొప్పాపూర్ గ్రామం వైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ ను పట్టుకొని విచారించగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా మట్టిని రవాణా చేస్తున్న టిప్పర్ ను పట్టుకొని ,టిప్పర్ ను,డ్రైవర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ మాలోతు మోతిరామ్ తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట గ్రామం నుండి బొప్పాపూర్ గ్రామంవైపు […]

Breaking News

యూనియన్ బ్యాంకు ఐబీ చౌరస్తా మంచిర్యాల యందు రక్త దాన శిబిరం

5 Viewsమంచిర్యాల జిల్లా. యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్, యూనియన్ అసోసియేషన్ కరీంనగర్ రీజియన్ సెక్రటరీ చెగొండ వెంకటేష్ ఆధ్వర్యంలో కీ. శే. నల్లూరు వెంకట సత్యనారాయణ జయంతి సందర్బంగా రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్ వారి సహకారం తో యూనియన్ బ్యాంకు ఐబీ చౌరస్తా మంచిర్యాల యందు రక్త దాన శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ శిబిరంలో 25 మంది రక్త దానం చేసారు. అట్టి రక్త యూనిట్స్ లను స్వీకరించి. […]

Breaking News

విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన జిల్లా కలెక్టర్

5 Viewsమంచిర్యాల జిల్లా. విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల పట్టణంలోని ఎస్సి బాలికల పాఠశాల ను సందర్శించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. తరువాత కలెక్టర్ విద్యార్థినిలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మంచి […]

Breaking News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్గా హరికిరణ్ ఐఏఎస్

11 Viewsమంచిర్యాల జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ గా హరి కిరణ్ ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ మరియు నిర్మల్ జిల్లాలకు గాను స్పెషల్ ఆఫీసర్ గా హరి కిరణ్ ఐఏఎస్ అధికారిని నియమించింది.

Breaking News

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంతో రామగుండం ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం

5 Views*పెద్దపల్లి జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంతో రామగుండం ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం* రామగుండం ఆస్పత్రి నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తున్న అధికారుల నిర్లక్ష్యం. నిర్లక్ష్యానికి కేరాఫ్ పెద్దపెల్లి జిల్లా అధికార యంత్రాంగం. రామగుండంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా అధికారుల […]