Breaking News

కరెంట్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి కావల్సిందేనా?

3 Views  కరెంట్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి కావల్సిందేనా? కరెంట్ తీగలపై ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని మొరపెట్టుకున్న పట్టించుకోని అధికారులు. అధికారులు స్పందించి కరెంట్ తీగలపై నుంచి కొమ్మలను తొలగించకుంటే కరెంట్ ఆఫీసు ముందు ధర్నా తప్పద్దు. సంకె రవి.సిపియం మంచిర్యాల జిల్లా కార్యదర్శి. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని దొర్లబంగ్లా.ఊరు రామకృష్ణపూర్ దారిలో ఉన్న కరెంట్ తీగలపై చెట్ల కొమ్మలు ప్రమాదకరంగా మారి ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని కాలనీ వాసుల ఇబ్బందిని […]

Breaking News

అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత.

35 Viewsప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా కోరుట్ల పేట గ్రామం నుండి బొప్పాపూర్ గ్రామం వైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ ను పట్టుకొని విచారించగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా మట్టిని రవాణా చేస్తున్న టిప్పర్ ను పట్టుకొని ,టిప్పర్ ను,డ్రైవర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ మాలోతు మోతిరామ్ తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట గ్రామం నుండి బొప్పాపూర్ గ్రామంవైపు […]

Breaking News

యూనియన్ బ్యాంకు ఐబీ చౌరస్తా మంచిర్యాల యందు రక్త దాన శిబిరం

4 Viewsమంచిర్యాల జిల్లా. యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్, యూనియన్ అసోసియేషన్ కరీంనగర్ రీజియన్ సెక్రటరీ చెగొండ వెంకటేష్ ఆధ్వర్యంలో కీ. శే. నల్లూరు వెంకట సత్యనారాయణ జయంతి సందర్బంగా రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్ వారి సహకారం తో యూనియన్ బ్యాంకు ఐబీ చౌరస్తా మంచిర్యాల యందు రక్త దాన శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ శిబిరంలో 25 మంది రక్త దానం చేసారు. అట్టి రక్త యూనిట్స్ లను స్వీకరించి. […]

Breaking News

విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన జిల్లా కలెక్టర్

5 Viewsమంచిర్యాల జిల్లా. విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల పట్టణంలోని ఎస్సి బాలికల పాఠశాల ను సందర్శించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. తరువాత కలెక్టర్ విద్యార్థినిలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మంచి […]

Breaking News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్గా హరికిరణ్ ఐఏఎస్

8 Viewsమంచిర్యాల జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ గా హరి కిరణ్ ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ మరియు నిర్మల్ జిల్లాలకు గాను స్పెషల్ ఆఫీసర్ గా హరి కిరణ్ ఐఏఎస్ అధికారిని నియమించింది.

Breaking News

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంతో రామగుండం ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం

4 Views*పెద్దపల్లి జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంతో రామగుండం ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం* రామగుండం ఆస్పత్రి నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తున్న అధికారుల నిర్లక్ష్యం. నిర్లక్ష్యానికి కేరాఫ్ పెద్దపెల్లి జిల్లా అధికార యంత్రాంగం. రామగుండంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా అధికారుల […]

Breaking News

పుష్యమి నక్షత్రము సందర్భంగా స్వర్ణామృత ప్రాశన

6 Viewsమంచిర్యాల జిల్లా. మాధవ సేవ సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున పుష్యమి నక్షత్రము సందర్భంగా స్వర్ణామృత ప్రాశన ఇవ్వబడింది. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ చందూరి సంతోష్  మరియు కోశాధికారి రేవల్లి బాపూజీ  సభ్యులు పెంట శ్రీనివాస్ చందా కిరణ్ కుమార్  మరియు ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ నాగరాజు  ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ పర్వతాల నరసయ్య  మరియు అనిల్ కుమార్  మిగతా సభ్యులు అందరు పాల్గొన్నారు.

ప్రాంతీయం

గొల్లపల్లి శివారులో పోలీసుల వాహన తనిఖీలు.

60 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి శివారు ప్రాంతంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ లు రాహుల్ రెడ్డి,మలోతు తుకారాం నాయక్ ల ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడిపే వారికి బ్రీత్ ఎనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఐ లు వాహనదారులు మద్యం త్రాగి వాహనాలు నడుప రాదని, వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్,ఇన్సూరెన్స్,పొల్యూషన్ పత్రాల తోపాటు డ్రైవింగ్ లెసైన్సు […]

Breaking News

మంచిర్యాలలో ఎంఎఫ్ఐఎన్ ఆర్థిక సాక్షరత కార్యక్రమం

94 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఎంఎఫ్ఐఎన్ ఆర్థిక సాక్షరత కార్యక్రమం తేదీ: 25 జూలై 2025 భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్వారా గుర్తింపు పొందిన స్వీయ నియంత్రణ సంస్థ (SRO) అయిన మైక్రోఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ నెట్‌వర్క్ (MFIN), మైక్రోఫైనాన్స్ అవగాహనా కార్యక్రమం (MFAP) కింద మంచిర్యాల జిల్లాలో ఆర్థిక సాక్షరత కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రామీణ మరియు వెనుకబడిన సమాజాలలో ఆర్థిక అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రధాన అంశాలు: • ఆర్థిక సంస్థల రకాల […]

Breaking News

ఇందిరా మహిళ శక్తి సంబరాలు

5 Viewsమంచిర్యాల జిల్లా : మందమర్రి మండలం అందుగులపేట సాయిమిత్ర గార్డెన్స్ లో ఇందిరా మహిళ శక్తి సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య,జిల్లా అధికారులు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు.మహిళ సంఘాలకు 17.21 కోట్ల రూపాయల ను వడ్డీ లేని రుణాల చెక్కును అందించిన మంత్రి.కళ్యాణ లక్ష్మి,షాది మూభరక్ చెక్కులను లబ్ధిదారులకు అందచేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రి వివేక్ […]