11 Views శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు రాచర్ల గొల్లపల్లి శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు పెంజర దేవయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెంజర్ల దేవయ్య ప్రధాన కార్యదర్శి పొన్నవేని రాజు కోశాధికారి రాగం నాగరాజు సలహాదారులు శాగ శ్రీనివాస్ పెంజర్ల నారాయణ అలివేలు అంజయ్య మరియు యాదవ సంఘం సభ్యులు చెవుల మల్లయ్య జంపల్లి బాలయ్య అలివేలి సత్తయ్య రాగం దేవదాసు శాగ లక్ష్మణ్ […]
భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
22 Views భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు:జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే . 24/7 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డి ఆర్ ఎఫ్) టీమ్ అందుబాటులో. విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని,భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా పోలీస్ […]
భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు
11 Views 24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు..వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495 కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 939868424. రాజన్న సిరిసిల్ల, ఆగష్టు 16 రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ […]
భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
21 Views రాష్ట్రవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పరిధిలోని ప్రజలు మరియు మత్స్య కారులు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తెలియజేశారు.రాగల 24-48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా లోని మత్స్య కారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని తెలియజేయడమైనది.మానేరు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నర్మాల ఎగువ మానేరు డ్యామ్, మధ్య […]
మంచిర్యాల సీఐ కి ఉత్తమ ఉద్యోగి అవార్డు
3 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోదరావుకు ఉత్తమ ఉద్యోగి అవార్డు. మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోదరావు కు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు మరియు ప్రజలకు సత్వర సేవలు అందించినందుకు గాను శుక్రవారం రోజు 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కుమారు దీపక్ చేతుల మీదుగా ఆయనకు ఉత్తమ ఉద్యోగి అవార్డు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు ఆయనను ప్రశంసించారు.
జెండా పండుగ సాక్షిగా మధ్యం అమ్మకాలు..
110 Views– పట్టుకున్న పోలీసులు, ముగ్గురిపై కేసు నమోదు.. స్వాతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మకాలు జరపడం నిషేధం అయినప్పటికీ కూడా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామంలో యేదేచ్చగా బెల్ట్ షాపులో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, స్థానికులు తిమ్మాపూర్ ఎస్సై కి సమాచారం అందించడంతో వెంటనే పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని అక్రమ మద్యాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు.. తిమ్మాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. అలుగునూరు లో ఓ ఇంటిలో అక్రమంగా […]
గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ పధకాన్ని ప్రారంభం
37 Views ఎండి ఇస్తియాక్ ఎండీ ఇంతియాజ్,ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ పధకాన్ని ప్రారంభించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా,ఆగస్ట్ 15 జర్నలిస్ట్, సోదరులు భువనగిరి,బ్రదర్స్ ఎండీ ఇస్తియాక్ అహ్మద్,ఎండీ ఇంతియాజ్ అహ్మద్ జన్మదినాన్ని,పురస్క రించుకొని,ప్రభుత్వం, ఆధ్వర్యంలో 15వ ఆగస్ట్ స్వతంత్ర,దినోత్సవాల సందర్బంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లొ నిర్వహించే వేడుకల్లో, నేషనల్ హ్యూమన్ రైట్స్ […]
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
17 Viewsశ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు 15 భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలోని శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షులు శెట్టి పవన్ యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించారు.. సందర్భంగా యూత్ గౌరవ అధ్యక్షులు పబ్బాల రమేష్ వంశరాజ్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది వీరులు ప్రాణత్యాగ ఫలితం […]
ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి..
71 Views– కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి పిలుపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు.ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు,కాంగ్రెస్ పార్టీశ్రేణులకు, ప్రజాప్రతినిధులకు,అధికారులకు స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్ర్యం వల్ల లభించిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతమనందరిపై […]