0 Viewsమంచిర్యాల జిల్లా. శ్రీరాంపూర్ లో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవ సంబరాలు. నేడు ఆగస్టు (1) ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్బంగా శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది, తదినానంతరం తెలంగాణ రాష్ట్ర జేఏసీ ప్రణాళిక చేర్మెన్ గాజుల ముఖేష్ గౌడ్ , రాష్ట ప్రపంచ ఆటో కార్మిక సందర్బంగా సీనియర్ ఆటో డ్రైవర్లని గుర్తించి శ్రీరాంపూర్ ఆటో యూనియన్ […]
పోలీస్ స్టేషన్ లో అన్ని విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: అడిషనల్ డిజిపి
4 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ స్టేషన్ లో అన్ని విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: అడిషనల్ డిజిపి అబిలాష్ బిస్త్ పెద్దపల్లి డీసీపీ కార్యాలయం లో రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధి లోని డీసీపీ, ఏసీపీ, ఎస్ హెచ్ ఓ మరియు మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది తో సమావేశం నిమిత్తం ఈరోజు పెద్దపల్లి డీసీపీ కార్యాలయం చేరుకున్న గౌరవ శ్రీ అబిలాష్ బిస్త్, RBVRR, డైరెక్టర్, హైదరాబాద్, తెలంగాణ గారిని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ […]
పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి,జ్ఞాపికలు అంద చేసిన డిసిపి
8 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి,జ్ఞాపికలు అంద చేసిన డిసిపి. శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి : మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపిఎస్., పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపిఎస్., పాల్గొని పదవీ విరమణ […]
గుడుంబా స్థావరాలు పై దాడి నలుగురిపై కేసు నమోదు
28 Viewsగురువారం రోజున ఎల్లారెడ్డిపేట మండలంలోని కిష్ట నాయక్ తండ ,అల్మాస్పూర్ తండా, బుగ్గ రాజేశ్వర తండాలలో దాడులు నిర్వహించి 300 లీటర్ల పానకం ధ్వంసం చేసి, 20 కిలోల బెల్లం 10 కిలోల పటిక 20 లీటర్ల గుడుంబా స్వాధీనపరచుకొని మూడు కేసుల నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు ఈ దాడులలో డి టి ఎఫ్ ఎస్ ఐ శైలజ మరియు సిబ్బంది రాజు కిషోర్ మల్లేష్ […]
సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ సెటప్ ను పట్టుకోన్న పోలీసులు
10 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్ Cr.No.158/2025 U/Sec. 318(4), 319(2) BNS, Sec 66C,66D IT Act -2008 and Sec.42 (1), 42 (3) (c ), 42(3) (e) of the Tele communication Act 2023 of P.S., Jannaram. నేరం జరిగిన స్థలం: H.No.1-306/2 ,రాఘవేంద్ర థియేటర్ దగ్గర ,జన్నారం. శ్రీమతి శిఖా గోయల్, ఐ.పి.యస్., డి.జి.పి., డైరెక్టర్, టి.జి.సి.యస్.బి., మరియు శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐ.పి.యస్., డి.ఐ.జి., కమిషనర్ […]
భీమారం స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల వర్క్ షాప్
6 Viewsమంచిర్యాల జిల్లా. భీమారం స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల వర్క్ షాప్. భీమారం మండల కేంద్రంలో మండల అధయక్షుడు బోర్లకుంట శెంకర్ అధ్యక్షతన స్తానిక సంస్థల ఎన్నికల కార్యషాల నిర్వహించడం జరిగింది , కాగ మండల ప్రబారి కాసెట్టి నాగేశ్వర్ రావ్ గారు పాల్గొని ప్రసంగిస్తు రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిషిన సర్పంచ్ mptc zptc ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ అండగా ఉంటుందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో […]
50 కిలోల బియ్యం, పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత
6 Viewsనిమ్మరాజుల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పాల్గొన్న రాష్ట్ర నాయకులు తోట రాజయ్య, ఓడేటి చంద్రశేఖర్, ఇంజన్ సాంబశివరావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోతె రవీందర్ 50 కిలోల బియ్యం, పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత మంచిర్యాల టౌన్: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు నిమ్మరాజుల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా […]
రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ సమావేశం
5 ViewsRGPRS జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి అధ్యక్షతన మంచిర్యాల జిల్లా స్థాయి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల RGPRS ఇంచార్జి సుభాష్ యాకరాన్* పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుభాష్ యాకరన్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి పంచాయితిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలు గెలిచేలా నాయకులు, కార్యకర్తలు ప్రణాళికలు రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామంలోని […]
మద్యం తాగి వాహనాలు నడిపిన 20 మందికి జరిమానా
49 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 20మందిని మంగళవారం రోజున కోర్టులో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, సిరిసిల్ల జయశ్రీ ముందు హాజరు పరచగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 16 ద్విచక్ర వాహనదారులకు, 01 ఆటో 3 కార్ నడిపిన వ్యక్తులకు జరిమానా విధించారు. వాహనాదారులు మద్యం సేవించి వాహనాలు నడిపిన బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె . రాహుల్ రెడ్డి తెలిపినారు.
పేకాట స్థావరం పై దాడి జూదరులపై కేసు నమోదు
134 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ శివారులో సోమవారం రోజున మధ్యాహ్నం అందాద 02.00 గంటల సమయంలో బొప్పాపూర్ గ్రామ శివారులోని గుడిసెలో కొంతమంది వ్యక్తులు కలిసి జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్సై ఎం. మోతిరామ్ తన సిబ్బందితో కలిసి దాడి చేయగా 8 గురువ్యక్తులు జూదమాడుతూ కనిపించగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 08 మొబైల్ ఫోన్స్, 06 బైక్స్ ,ప్లేయింగ్ కార్డ్స్ మరియు నగదు రూ. 4,630./- రూపాయలను సీజు […]