Breaking News

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

4 Viewsమంచిర్యాల పట్టణం,సాయికుంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన చిన్నారులను పరామర్శించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. అనంతరం దివాకర్ రావు మాట్లాడుతూ..నాలుగు రోజుల క్రితం ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం తినడంతో అస్వస్థత గురైన 8వ తరగతి చదువుతున్న తరుణి అనే విద్యార్థిని,ఆరో తరగతి చదువుతున్న అలకనంద రేవతి విద్యార్థినిలు. నాలుగు రోజులుగా విద్యార్థినీలు అవస్థకు గురైన కూడా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. […]

Breaking News

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ

3 Viewsమంచిర్యాల జిల్లా. **స్థలం:** న్యూ ఢిల్లీ – ఏఐసీసీ కార్యాలయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ఈరోజు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే  పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి  మరియు పెద్దపల్లి ఎంపీ  వంశీకృష్ణ  ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఖర్గే కి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉన్నత పదవుల్లో […]

Breaking News

గాంధారి మైసమ్మను దర్శించుకున్న బిజెపి నాయకులు

8 Viewsమంచిర్యాల జిల్లా. గాంధారి మైసమ్మను దర్శించుకున్న బిజెపి నాయకులు. మందమర్రి రూరల్ మండలంలో బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ను దర్శించుకున్న జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్  వీరితోపాటు మందమర్రి రూరల్ అధ్యక్షుడు జనార్దన్, డి సంజీవరావు, డివి దీక్షితులు, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు దన సింగ్, కోటపల్లి మాజీ మండల అధ్యక్షులు మంత్రి రామయ్య, కోటేశ్వరరావు పల్లె బూత్ అధ్యక్షుడు సాయి […]

Breaking News

ఆటో కార్మికుల సమస్యల మీద వినతి పత్రం అందజేసిన నస్పూర్ టౌన్ నాయకులు

5 Viewsమంచిర్యాల జిల్లా. ఆటో కార్మికుల సమస్యల మీద వినతి పత్రం అందజేసిన నస్పూర్ టౌన్ నాయకులు. ఈరోజు  కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి  గడ్డం వివేక్ వెంకటస్వామి ని కలిసి ఆటో కార్మికుల సమస్యల మీద వినతి పత్రం అందజేసిన నస్పూర్ టౌన్ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఇబ్బందులు మరియు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులు, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు సౌకర్యర్థంగా […]

Breaking News నేరాలు

పురుగుల మందు సేవించి రైతు మృతి. బొప్పాపూర్లో విషాదం.

121 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన వర్స ఆనందం అనే రైతు మూడు రోజుల క్రితం గ్రామంలోని తన వ్యవసాయ పొలం సమీపంలో పురుగుల మందు సేవించాడు. రాత్రి అయినా ఇంటికి రాక పోవడంతో కుటుంబసభ్యులు వారి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్ళి చూడగా అపస్మారక స్థితిలో పడివున్నట్లు గుర్తించారు. ప్రక్కనే గడ్డి మందు బాటిల్ లు పడి ఉండటంతో అపస్మారక స్థితికి చేరుకున్న రైతు ఆనందం గడ్డి మందు సేవించినట్లు గుర్తించి వెంటనే […]

Breaking News

విద్యార్థులకు మంచి విద్య అందించాలి: కలెక్టర్

3 Viewsమంచిర్యాల జిల్లా. విద్యార్థులకు మంచి విద్య అందించాలి: కలెక్టర్ కుమార్ దీపక్. ఆర్కేపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులతో కాసేపు కాలక్షేపం చేసి తరువాత కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి వసతులతో కూడిన భోజనం మరియు విద్యను అందించాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మరియు నాణ్యమైన విద్యను బోధించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ కిషన్ ఎంపీడీవో […]

Breaking News

ఆటో యూనియన్ సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి

5 Viewsమంచిర్యాల జిల్లా. ఆటో యూనియన్ జేఏసీ సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి. తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ప్రణాళిక చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్  సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి. గత కొద్ది రోజుల క్రితం మంచిర్యాల పట్టణ రైల్వే స్టేషన్ ఆటో కార్మికుడు అషు ఆటో ప్రమాదానికి గురి కావడం జరిగింది, ఈ ప్రమాదంలో గాయపడి వైద్యం ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంగా వీరి యొక్క […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఆనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలి కుటుంబనికి ఆర్థిక సహాయం

44 Viewsఆనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలి కుటుంబనికి ఆర్థిక సహాయం ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి చెందిన సంగ మల్లయ్య -మల్లవ్వ పెద్ద కూతురు నిర్మల గత నెల 14వ తారీకు అనారోగ్యంతో తో మరణించగా ఎస్ఎస్సి 2006-07 బ్యాచ్ కి చెందిన మిత్రుల సహకారం తో నిర్మల కూతురు దండవేణి సాన్విక పేరు మీద 40000/- రూ : ఫిక్స్డ్ డిపాసిట్ చేసి బండ్ అందచేశారు ఈ కార్యక్రమం లో ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు పృథ్వీధర్ […]

Breaking News నేరాలు

గొల్లపల్లిలోదొంగతనం. కేసు నమోదు.

233 Viewsఎల్లారెడ్డి పేట మండలంలోని గొల్లపల్లి వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో అదే గ్రామానికి చెందిన బైరి నరేష్ నిర్వహిస్తున్న రిషిక కిరాణం షాపులో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. షాపు యజమాని బైరీ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుకు తెలిపిన వివరాల ప్రకారం నరేష్ మధ్యాహ్నం భోజనం చేయుటకు షాపు మూసివేసి ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చి చూడగా షాపువెనుక నున్న తలుపు పగులగొట్టి […]

Breaking News

మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కలకలం

14 Viewsకన్నాయి గూడెం,జూలై 15 ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని పలు గుత్తి కోయా గూడాల లో గత అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మావోయి స్టులకు వ్యతిరేకంగా మావోయిస్టు ఆత్మ పరి రక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరుతో పోస్టర్లు వెలిశాయి. మావోలకు వ్యతిరేకం గా ప్రజా ఫ్రంట్ తెలం గాణ పేరు మీద ము లుగు జిల్లా మావోయి స్టులు సిద్ధాంతం కో సం అడవి పాలైన అన్నల్లారా అక్కల్లా రా మీరు నమ్మిన సిద్ధాంతం […]