366 Viewsతండ్రి మరణం… తనయుడు పదో తరగతి పరీక్షా కేంద్రానికి హాజరు.. పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి మరణాన్ని దిగమింగి విద్యార్థి పదో తరగతి పరీక్ష రాయడానికి వెళ్లిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన రాజిరెడ్డి (45) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. అతని కుమారుడు అక్షిత్ ప్రైవేట్ పాఠశాల లో పదో తరగతి చదువుతున్నాడు. అతడికి బుధవారం హిందీ పరీక్ష ఉండడంతో కుటుంబ సభ్యులు నచ్చచెప్పి జిల్లా […]
నీటి పొదుపే రేపటి తరానీకి జీవనదారం..
55 Viewsనీటి పొదుపే రేపటి తరానీకి జీవనదారం.. -గుగ్గిళ్ళలో బాలవికాస ఆధ్వర్యంలో ప్రపంచంనీటి దినోత్సవ అవగాహన సదస్సు సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మార్చి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవాన్నీ పురస్కరించుకొని ముందస్తుగా గుగ్గిళ్ళ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నీటి ప్రాముఖ్యతపై నినాధాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. యొక్క […]
09 వ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ పర్యవేక్షించారు
6 Views09 వ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ పర్యవేక్షించారు. మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత,కార్యక్రమ అప్డేట్స్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్. మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ దర్నీ మధుకర్ ఆధ్వర్యంలో చేపట్టిన మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే స్పెషల్ డ్రైవ్ […]
స్పష్టమైన ఓటరు జాబితా తయారీకి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలి,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
5 Viewsస్పష్టమైన ఓటరు జాబితా తయారీకి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలి,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,మార్చి 17, 2026: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో […]
ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, అంతిమయాత్ర లో పాల్గొన్న మంచిర్యాల మాజీ శాసనసభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
5 Viewsఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, అంతిమయాత్ర లో పాల్గొన్న మంచిర్యాల మాజీ శాసనసభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్ నాయక్ నిన్న(సోమవారం)మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలోని వారి స్వగృహంలో గోవింద్ నాయక్ పార్థివ దేహానికి పూలమాలలు అర్పించి,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు […]
విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
13 Viewsవిద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,మార్చి 16, 2026 : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో గల ఆదర్శ పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఆహారం నాణ్యత, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా […]
108 కలశాలతో ఘనంగా కోటి తలంబ్రాల దీక్ష.
131 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో సోమవారం రామాలయం కమిటీ ఆధ్వర్యంలో కోటి తలంబ్రాల దీక్ష ఘనంగా నిర్వహించారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి సమర్పించే గోటి తలంబ్రాలను 108 కలశాలలో నింపి హనుమాన్ దేవాలయం నుండి రామాలయం వరకు బాజా బజంత్రిలతో, కాషాయ జెండాలతో భక్తి ర్యాలీ నిర్వహించారు.అనంతరం భక్తులు రామనామ స్మరణతో గోటిని ఓలిచి తలంబ్రాలుగా మార్చి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి […]
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి స్వామి.
35 Viewsరాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి దళితులకు అవకాశం కల్పించాలని లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్తపల్లి స్వామి కోరారు. తాను గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో విధేయుడిగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని తెలిపారు. 2004 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ గ్రామ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించినట్లు చెప్పారు. 2010 నుండి 2014 వరకు ఉమ్మడి దౌల్తాబాద్ మండలంలో ఎంఫీటీసీగా పనిచేసి లింగారెడ్డిపల్లి, […]
గ్రామ సేవకులే అసలైన ప్రగతి చక్రాలు. వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్
11 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామానికి చాలా కాలంగా సంపాయి సేవలు అందిస్తున్న సంపాయి కార్మికులు వీరాస్వామి, బుధవ్వ, నర్సవ్వలను గ్రామ సర్పంచ్ రాజాగారి రేణుక రాజగౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. గ్రామ ప్రజలకు పరిశుభ్రత సేవలు అందిస్తూ గ్రామ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక రాజగౌడ్ మాట్లాడుతూ గ్రామ […]
వ్యాయామం ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
11 Viewsవ్యాయామం ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,మార్చి 15, 2026 : వ్యాయామం, శారీరక శ్రమ ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని శ్రీ ఉషోదయ పాఠశాల మైదానంలో ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలలో భాగంగా నిర్వహించిన ఫైనల్ పోటీలలో జిల్లా అదనపు కలెక్టర్ […]










