0 Views సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా బి డి ఎస్ ఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సడిమెల డేవిడ్ మాట్లాడుతూ తెలుగు న్యూస్ 24/7 మన దేశంలో ఎవరి చిత్రపటాన్ని అయినా శాశ్వతంగా గుండెల్లో పెట్టుకోవాలి అంటే అందుకు సంపూర్ణ అర్హత ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి సావిత్రిబాయి పూలే, మన దేశంలో ఆడపిల్లలకు చరిత్ర,వర్తమానం, భవిష్యత్తును అక్షరాలతో వెలిగించిన జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే.. అనే […]
ఆధునిక భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు క్రాంతి మాత సావిత్రి బాయి
0 Viewsబీఎస్పీ ఆధ్వర్యంలో ఆధునిక భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు క్రాంతి మాత సావిత్రి బాయి ఫూలే జయంతి ఘనంగా నివాళులు -కొండనోళ్ళ నరేష్ బీఎస్పీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిపేట గజ్వేల్, జనవరి 3, ( తెలుగు న్యూస్ 24/7 ) బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గంలో ఈరోజు క్రాంతి మాత సావిత్రి బాయి ఫూలే కి ఘనంగా నివాళ్ళు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనోళ్ళ నరేష్ […]
మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి
0 Views మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సిద్దిపేట జిల్లా, జనవరి 3, ( తెలుగు న్యూస్ 24/7 ) మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శనివారం అందె గ్రామభివృద్ధి డెవలప్ మెంట్ ట్రస్ట్, సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో అందె గ్రామ సచివాలయం వద్ద సావిత్రి భాయ్ పూలె చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ కడారి యాదగిరి మాట్లాడుతూ, […]
సావిత్రి బాయి ఫూలే జయంతి” ఉత్సవాలు
0 Views ఎంపీపీఎస్ శభాష్ గూడెం లో చదువుల తల్లి,భారత దేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే జయంతి” ఉత్సవాలు సిద్దిపేట జిల్లా, జనవరి 3, ( తెలుగు న్యూస్ 24/7 ) పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ మరాఠీ మాట్లాడుతూ వేలాది సంవత్సరాలుగా భారత సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు విద్య నిరాకరించబడిన రోజుల్లో,అలాగే ఉన్నత వర్గాలతో సహా మహిళా లోకం అంతటికీ విద్య నిరాకరించబడిన కాలంలో మహిళా విద్య ఆవశ్యకతను […]
సావిత్రిబాయి పూలే 195 జయంతి వేడుకలు బీఎస్పీ పార్టీ
4 Viewsమంచిర్యాల జిల్లా, మందమర్రి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మందమర్రి పట్టణలో సావిత్రిబాయి పూలే 195 జయంతి ని నిర్వహించిన కార్యక్రమాన్ని మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు దాగం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూలమాల వేశారు తదనంతరం,జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేనివి బడుగు బలహీన […]
వడ్డేపల్లి గ్రామానికి నిధులు మంజూరు చేయండి.
7 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న వివిధ సమస్యలను గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి కావలసిన అభివృద్ధి నిధుల గురించి ఆయనతో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ సంక్రాంతి అనంతరం వడ్డేపల్లి గ్రామానికి వచ్చి గ్రామానికి అవసరమైన నిధులు, అభివృద్ధి పనులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వడ్డేపల్లి గ్రామ ప్రజల తరఫున, […]
మండల విద్యాధికారి చేతుల మీదుగా టిపిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ.
6 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో మండల వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సర క్యాలెండర్ను మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండలాన్ని విద్యారంగంలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయ సంఘాల సహకారం ఎంతో అవసరమని, ముఖ్యంగా టిపిటిఎఫ్ సంస్థ నుండి పూర్తి సహకారం అందించాలని కోరారు. టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల […]
చదువుతో చీకటిని చీల్చిన విప్లవ జ్యోతి – సావిత్రిబాయి పూలే జయంతి.
10 Viewsభారతదేశ సామాజిక చరిత్రలో కొన్ని పేర్లు మాత్రమే యుగాలను మార్చాయి. అలాంటి అరుదైన పేర్లలో ముందుగా గుర్తొచ్చేది సావిత్రి భాయి పూలే. ఆమె జయంతి అంటే ఒక వ్యక్తిని స్మరించుకోవడం మాత్రమే కాదు. చదువు సమానత్వం, మానవ గౌరవం కోసం జరిగిన మహత్తర పోరాటాన్ని గుర్తు చేసుకునే సందర్భం. ఈ రోజుల్లో మహిళా విద్య సాధారణంగా కనిపిస్తోంది. కానీ ఒక శతాబ్దం క్రితం పరిస్థితి భిన్నంగా ఉండేది. మహిళలు చదువుకోవడం పాపమని, సంప్రదాయాలకు విరుద్ధమని భావించిన […]
దుర్గం చెరువు ఆక్రమణ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
7 Viewsదుర్గం చెరువు ఆక్రమణకు సంబంధించిన తనపై వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అక్కడ ఉన్న భూమి పూర్తిగా మాదే. ఆ భూమినే పార్కింగ్ అవసరాల కోసం ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆ భూమిని ఆక్షన్ ద్వారా చట్టబద్ధంగా మేమే కొనుగోలు చేశాం. సుమారు ఎనిమిదేళ్ల క్రితమే సంబంధిత అధికారులు టీడీఆర్ కూడా […]
నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలి
11 Viewsరెవెన్యూ డిపార్ట్మెంట్ పై , నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలి జిల్లా కలెక్టర్ కె హైమావతి రెవెన్యూ అధికారులకు సూచన సిద్దిపేట జిల్లా, జనవరి 2, ( తెలుగు న్యూస్ 24/7 ) రెవెన్యూ డిపార్ట్మెంట్ పై , నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి రెవెన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ట్రేసా ఆధ్వర్యంలో […]










