7 Viewsవ్యాయామం ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,మార్చి 15, 2026 : వ్యాయామం, శారీరక శ్రమ ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని శ్రీ ఉషోదయ పాఠశాల మైదానంలో ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలలో భాగంగా నిర్వహించిన ఫైనల్ పోటీలలో జిల్లా అదనపు కలెక్టర్ […]
మంచిర్యాలలో మాన్యశ్రీ కాన్సీరామ్ 92వ జయంతి వేడుకలు
14 Viewsమంచిర్యాలలో మాన్యశ్రీ కాన్సీరామ్ 92వ జయంతి వేడుకలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కాన్సిరాం 92 జయంతి వేడుకను కాన్సీరామ్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ప్రధాన కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధి కోసంపోరాటం చేసిన అంబేద్కర్ వారసుడే కాన్సిరాం అని కాన్సీరామ్ అడుగుజాడల్లో నడిచే […]
ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా కానుకలు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
13 Viewsముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా కానుకలు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,మార్చి 15, 2026: రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ […]
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమం
9 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నేడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లకు చెందిన పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సమిష్టిగా పాల్గొని స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది స్వయంగా శ్రమదానం […]
ఆసుపత్రి నుండి పది పరీక్షా కేంద్రానికి
310 Viewsఎల్లారెడ్డిపేట మండల పరీక్ష కేంద్రానికి ఆసుపత్రి నుండి నేరుగా పరీక్ష రాయడానికి పదవ తరగతి విద్యార్థి హాజరవ్వడం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేసింది. మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి రాజేష్ కు రెండు రోజుల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. మూడవరోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగానే నేరుగా తన తల్లితో కలిసి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడున్న ఉపాధ్యాయులను ఆ తల్లి తమ కుమారునికి సర్జరీ అయిందని […]
కవిత్రి మొల్ల జయంతి వేడుకలు…
43 Viewsముస్తాబాద్, మార్చి13 (24/7న్యూస్ ప్రతినిధి): శాలివాహన యువజన సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక ఉపసర్పంచ్ తాళ్ల విజయరెడ్డితో పాటు యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ రానున్న మొల్లమాంబ జయంతిని ప్రభుత్వం అధికారికంగా వేడుకలను జరుపాలని విజ్ఞప్తి చేశారు. కుమ్మరి కులస్థులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలతో పాటు కుండల తయారీకి ఆధునిక పరికరాలను అందించాలని […]
డియర్ పేరెంట్స్, ఒంటిపూట బడి ప్రారంభం
86 Viewsడియర్ పేరెంట్స్, ఒంటిపూట బడి ప్రారంభం సిద్దిపేట జిల్లా, మర్కుక్, మార్చి 13, తెలుగు న్యూస్ 24/7 16 మార్చ్ 2026 సోమవారం నుండి ఒక్కపూట బడి (హాఫ్ డే స్కూల్ ) ప్రారంభం అవుతున్నందున పైన తెల్పిన స్క్రీన్ షాట్ లోని సమాచారం ప్రకారంగా పాఠశాల ఫస్ట్ బెల్ ఉదయం 7.45 కి ప్రారంభమై మధ్యాహ్నం 12.30కి మధ్యాహ్న భోజన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపడం జరుగుతుంది. విద్యార్థులను ఉదయం ఏడు గంటల నలభై […]
అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేస్తే చర్యలు తప్పవు ఎస్సై…
8 Viewsముస్తాబాద్, మార్చి12 24/7న్యూస్ ప్రతినిధి):ఇటీవల గ్రామంలో జరిగిన వ్యక్తిగత ఘటనలు నేపథ్యంలో గ్రామాల వాట్స్ ప్ గ్రూపుల్లో వ్యక్తిగత సమస్యలు, పగలు, పట్టింపులు, ఆరోపణలు అలాగే రాజకీయ, మతపరమైన చర్చలు ప్రజలు చేయవద్దని ముస్తాబాద్ ఎస్సై సిహెచ్. గణేష్ పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సందేశాలు, అపార్ధాలు, వివాదాలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. వాట్సాప్ గ్రూప్ లలో అడ్మిన్లు గ్రూప్ లో పోస్టుఅయ్యే సందేశాలను కచ్చితంగా పర్యవేక్షించాలి. అసభ్యకరమైన లేదా వివాద […]
చనిపోయిన హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూత
12 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ చనిపోయిన హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూత రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో మరణించిన హోంగార్డులు డి.తిరుపతి(801), ఎం.రాములు(272)లకు తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ సంక్షేమ నిధి నుండి ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున మంజూరైన చెక్కులను అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్ వారి కార్యాలయంలో హోంగార్డుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ఏఆర్ ఏసీపీ ప్రతాప్, హోంగార్డ్స్ ఆర్ఐ పెద్దన్న […]










