3 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ తో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్. సోషల్ మీడియాను దుర్వినియోగపరిస్తే చర్యలు తప్పవు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి. గోదావరిఖని పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 29-6-25 రోజున ఒక వ్యక్తి *”రామగుండం జనహిత, పాలకుర్తి మండలం, నిజం నిప్పులాంటిది “* అను మూడు ఫేస్బుక్ అకౌంట్లను క్రియేట్ చేసి దానిలో మహంకాళి స్వామి మాజీ కార్పొరేటర్ […]
బిజెపి జిల్లా కార్యాలయంలొ స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం
3 Viewsమంచిర్యాల జిల్లా. బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు బిజెపి జిల్లా కార్యాలయంలొ స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ పాల్గొన్నారు. మరియు స్థానిక సంస్థల ఎన్నికల మంచిర్యాల జిల్లా ప్రభారీ ఎడ్ల అశోక్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల మంచిర్యాల జిల్లా కన్వినర్ వెరబెల్లి రఘునాథ్, పెద్దపల్లి పార్లమెంట్ నుండి MP అభ్యర్థిగా పోటీ చేసిన గోమాసే […]
పోలీసుల వాహన తనిఖీలు. పలువురు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు.
22 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి రాచర్ల కళాశాల వద్ద కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఎల్లారెడ్డి పేట ఎస్ ఐ మాలోతు తుకారాం ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పలువురికి బ్రీత్ ఎనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ తుకారాం మాట్లాడుతూ వాహన దారులు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారినీ కోర్టుకు పంపుతామని కోర్టు మద్యం సేవించి వాహనాలు […]
గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
4 Viewsమంచిర్యాల పట్టణం,సాయికుంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన చిన్నారులను పరామర్శించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. అనంతరం దివాకర్ రావు మాట్లాడుతూ..నాలుగు రోజుల క్రితం ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం తినడంతో అస్వస్థత గురైన 8వ తరగతి చదువుతున్న తరుణి అనే విద్యార్థిని,ఆరో తరగతి చదువుతున్న అలకనంద రేవతి విద్యార్థినిలు. నాలుగు రోజులుగా విద్యార్థినీలు అవస్థకు గురైన కూడా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ
3 Viewsమంచిర్యాల జిల్లా. **స్థలం:** న్యూ ఢిల్లీ – ఏఐసీసీ కార్యాలయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ఈరోజు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఖర్గే కి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉన్నత పదవుల్లో […]
గాంధారి మైసమ్మను దర్శించుకున్న బిజెపి నాయకులు
8 Viewsమంచిర్యాల జిల్లా. గాంధారి మైసమ్మను దర్శించుకున్న బిజెపి నాయకులు. మందమర్రి రూరల్ మండలంలో బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ను దర్శించుకున్న జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ వీరితోపాటు మందమర్రి రూరల్ అధ్యక్షుడు జనార్దన్, డి సంజీవరావు, డివి దీక్షితులు, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు దన సింగ్, కోటపల్లి మాజీ మండల అధ్యక్షులు మంత్రి రామయ్య, కోటేశ్వరరావు పల్లె బూత్ అధ్యక్షుడు సాయి […]
ఆటో కార్మికుల సమస్యల మీద వినతి పత్రం అందజేసిన నస్పూర్ టౌన్ నాయకులు
5 Viewsమంచిర్యాల జిల్లా. ఆటో కార్మికుల సమస్యల మీద వినతి పత్రం అందజేసిన నస్పూర్ టౌన్ నాయకులు. ఈరోజు కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ని కలిసి ఆటో కార్మికుల సమస్యల మీద వినతి పత్రం అందజేసిన నస్పూర్ టౌన్ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఇబ్బందులు మరియు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులు, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు సౌకర్యర్థంగా […]
పురుగుల మందు సేవించి రైతు మృతి. బొప్పాపూర్లో విషాదం.
121 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన వర్స ఆనందం అనే రైతు మూడు రోజుల క్రితం గ్రామంలోని తన వ్యవసాయ పొలం సమీపంలో పురుగుల మందు సేవించాడు. రాత్రి అయినా ఇంటికి రాక పోవడంతో కుటుంబసభ్యులు వారి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్ళి చూడగా అపస్మారక స్థితిలో పడివున్నట్లు గుర్తించారు. ప్రక్కనే గడ్డి మందు బాటిల్ లు పడి ఉండటంతో అపస్మారక స్థితికి చేరుకున్న రైతు ఆనందం గడ్డి మందు సేవించినట్లు గుర్తించి వెంటనే […]
విద్యార్థులకు మంచి విద్య అందించాలి: కలెక్టర్
3 Viewsమంచిర్యాల జిల్లా. విద్యార్థులకు మంచి విద్య అందించాలి: కలెక్టర్ కుమార్ దీపక్. ఆర్కేపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులతో కాసేపు కాలక్షేపం చేసి తరువాత కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి వసతులతో కూడిన భోజనం మరియు విద్యను అందించాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మరియు నాణ్యమైన విద్యను బోధించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ కిషన్ ఎంపీడీవో […]
ఆటో యూనియన్ సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి
5 Viewsమంచిర్యాల జిల్లా. ఆటో యూనియన్ జేఏసీ సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి. తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ప్రణాళిక చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్ సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి. గత కొద్ది రోజుల క్రితం మంచిర్యాల పట్టణ రైల్వే స్టేషన్ ఆటో కార్మికుడు అషు ఆటో ప్రమాదానికి గురి కావడం జరిగింది, ఈ ప్రమాదంలో గాయపడి వైద్యం ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంగా వీరి యొక్క […]