ప్రాంతీయం

ప్రజల భద్రతే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రా

4 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజల భద్రతే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ సమాజంలో జరుగుతున్న నేరాల అదుపునకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి అన్నారు. గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినోబా నగర్,రెల్లివాడ,లెనిన్ నగర్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాల […]

ప్రాంతీయం

ఎస్సైసొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు…

20 Viewsముస్తాబాద్, మే19 (24/7న్యూస్ ప్రతినిధి): భద్రత, నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఉపయోగప డుతాయన్ని ఎస్ఐ సిహెచ్ గణేష్ పేర్కొన్నారు. ఎస్సై మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో నేరాలను నియంత్రించేందుకు, అసాంఘికకార్యకలాపాలు జరగకుండా ప్రశాంతమైన వాతవరణం కల్పించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని తెలిపారు. మండల కేంద్రంలోనే కాకుండా ప్రతీగ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజాపతినిధులు చొరవ చూపాలని వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డితో […]

ప్రాంతీయం

రాంసాగర్లో భద్రాచల రామయ్య తలంబ్రాల పంపిణి.

5 Viewsరాంసాగర్ గ్రామంలోని రామాలయంలో మంగళవారం భద్రాచల రామయ్య కల్యాణ ముత్యాల తలంబ్రాల పంపిణి కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భక్తులతో భజనలు చేయించి తలంబ్రాల పవిత్రత, విశిష్టతను వివరించి భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంసాగర్ గ్రామం నుంచి భద్రాచల శ్రీరామ కళ్యాణానికి పెద్ద ఎత్తున గోటి తలంబ్రాలు పంపించినట్లు తెలిపారు. భద్రాచలం నుంచి 100 […]

ప్రాంతీయం

వడ్లు కొనకపోతే ఎలా..? రోడ్డెక్కిన వీరనగర్ రైతులు..

6 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్ గ్రామ రైతులు ఐకేపీ ద్వారా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం గజ్వేల్–చేగుంట ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. రైతులు రోడ్డుపై బైఠాయించి సుమారు మూడు గంటల పాటు ధర్నా చేపట్టడంతో రహదారిపై వాహన రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. దారి పొడవునా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు […]

ప్రాంతీయం

ఆటో కార్మికులు అధైర్య పడవద్దు టీఆర్ఎస్ అధినేత్రి కవిత అండగా ఉంటుంది

17 Views ఆటో కార్మికులు అధైర్య పడవద్దు టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవిత అండగా ఉంటుంది మీ సమస్యల పట్ల టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది TS తెలుగు న్యూస్ 24/7: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆటో డ్రైవర్ పాముల భాస్కర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా,ఆ కుటుంబాన్ని మంగళవారం తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు పరామర్శించి సహాయం […]

రాజకీయం

టీఆర్ఎస్ పార్టీ లో చేరిన సీనియర్ జర్నలిస్ట్ మజీద్

56 Views కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరిన సీనియర్ జర్నలిస్ట్ మజీద్ TS తెలుగు న్యూస్ 24/7: తెలంగాణ రక్షణ సేన పార్టీలో సీనియర్ జర్నలిస్టు చేరిక,తెలంగాణ రక్షణ సేన పార్టీలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మజీద్ సోమవారం హైదరాబాదులోని టిఆర్ఎస్ భవన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ నాయకుల సమక్షంలో టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. […]

ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ లో ఆకస్మికంగా పర్యటించిన మేయర్ దర్ని మధుకర్

15 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ లో ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ఆకస్మికంగా పర్యటించడం జరిగింది. ఆరునక్క నగర్ లో గత 20 ఏండ్లుగా ఉన్న మెయిన్ డ్రైనేజీ నీ జె సి బి సహాయంతో చెట్లు మరియు పూడికను తొలగించడం జరిగింది. రానున్న వర్షాకాలం ను దృష్టి లో ఉంచుకొని డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కొరకు  మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాళ […]

ప్రాంతీయం

వరిధాన్యం కొనుగోలు వేగం పెంచాలి…

59 Viewsముస్తాబాద్, మే18 (24/7న్యూస్ ప్రతినిధి):   మండలంలో వరిధాన్యం కొనుగోళ్లు నత్తనడక కొనసాగుతుండంతో రైతుల అవస్థలు.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులుకాదు నెలలు గడుస్తున్న ధాన్యం తూకం వేసేది లేదు లారీలు కదిలేదిలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేంలేక కొందరు రైతులు దళారులకు తక్కువ ధరకు తమధాన్యం విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తే నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు ముందుకు సాగడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ […]

ప్రాంతీయం

వరిధాన్యం కుప్పలవద్దే రైతుల పడిగాపులు… రైతులను నిండాముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం…

51 Viewsముస్తాబాద్, మే17 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. క్రాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. రైతులు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడగా ఓపక్క వేసిన వరి వేసినట్టే ఎండిపోయి మిగిలిన వరిధాన్యాన్ని కుప్పలుగాపోసి పడిగాపులు కాస్తున్నారన్నారు. ఇప్పటికే కుప్పల మీది కవర్లు ఎండలకు చితికిపోవడం ధాన్యం కుప్పలకింద సెదలు నెత్తి మీదున్న రోహిణి […]

ప్రాంతీయం

తెలంగాణలో 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..

16 Viewsతెలంగాణ, మే 14, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణలో 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..14, 15, 16 తేదీల్లో ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్.ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల,జగిత్యాల,నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.