91 Viewsస్థానికేతర కోట తెలంగాణ కే హైదరాబాద్:ఫిబ్రవరి 28 తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనసాగు తున్న 15శాతం ఓపెన్ కోటాను తీసేసింది. ఆ కోటా సీట్లను తెలంగాణ ప్రాంతా నికి చెందిన స్టూడెంట్లు, ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించనుంది. దీనికి సంబంధించిన జీవో నంబర్ 15ను విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా రిలీజ్ చేశారు.రాష్ట్రంలో […]
దేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం.
58 Viewsదేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం. హైదరాబాద్ ఫిబ్రవరి 28 హైదరాబాద్ పా తబస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలోకి రానున్నది. ఈ మేరకు దేవాదాయ శాఖను ట్రిబ్యూనల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాసు, మహంత్ రాంచంద్రదాసు 19 60 దశకం నుండి చూస్తున్నారు. ఇప్పుడు నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆలయానికి తక్షణమే ఈఓను […]
బద్రీనాథ్ లో విరిగిపడ్డ మంచు చరియలు
38 Viewsబద్రీనాథ్ లో విరిగిపడ్డ మంచు చరియలు హైదరాబాద్ :ఫిబ్రవరి 28 ఉత్తరాఖండ్లోఈరోజు ఉదయం పెను ప్రమాదం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండడంతో చరియలు విరిగిపడ్డాయి, చమోలీ జిల్లాలో మంచు కొండ కుప్పకూలింది. ఈ ఘటనలో 57 మంది కార్మికులు ఆ మంచు కొండ కింద చిక్కుకుపోయారు. అందులో 10 మంది కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. మరో 47 మంది కార్మికుల ఆచూకీ గల్లంతైంది. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. […]
చికిత్స పొందుతూ గర్భిణీ మృతి
105 Viewsచికిత్స పొందుతూ గర్భిణీ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి 28 సిరిసిల్ల: చికిత్స పొందుతూ గర్భిణీ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన సిద్రవేని సోని అనే గర్భిణి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆమె హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్లో చేరింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే తుదిశ్వాస విడిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కలకలం రేపుతున్న బాలిక అదృశ్యం
75 Viewsకలకలం రేపుతున్న బాలిక అదృశ్యం కోదాడ ఫిబ్రవరి 28 కోదాడ: కలకలం రేపుతున్న బాలిక అదృశ్యం,కోదాడ పట్టణంలో మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన శుక్రవారం కలకలం రేపుతుంది. కోదాడ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడికి ఇంస్టాగ్రామ్ లో మేళ్ళచెరువు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో పరిచయం ఏర్పడిందని సమాచారం. కాగా, బాలిక బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం
58 Viewsఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం ఖమ్మం జిల్లా, ఫిబ్రవరి 28 ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం తెలంగాణ, మద్యం మత్తులో ఆరేళ్ళ చిన్నారిపై దుంప వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అత్యాచారయాత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలో చోటుచేసుకుంది. రోడ్పై ఆడుకుంటున్న చిన్నారికి చాక్లేట్ ఇస్తానని ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచార యాత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో పారిపోతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పొక్సో యాక్ట్ కింద కేస్ […]
వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
81 Viewsవాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చందంపేట, ఫిబ్రవరి 28 చందంపేట: వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి.చందంపేట మండలం నక్కలగండి తండా సమీపంలోని డిండి వాగులో పడి అన్నదమ్ములు హరి ప్రసాద్(8), బిట్టు(6) మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం వాగు సమీపంలో ఉన్న అన్న వద్దకు వెళ్తున్న చిన్నారులు, నీటిలోతు తెలియక వాగులోకి దిగి నీట మునిగి మృత్యువాత పడ్డారు. చిన్నారులు ఇంటి వద్ద లేకపోవడం, వాగు ఒడ్డున బట్టలు ఉండడంతో కుటుంబ సభ్యులు […]
దేశం గర్వించేలా చేసిన ‘గీతా గోపీనాథ్’.. ఇంతకీ ఎవరంటే
44 Viewsదేశం గర్వించేలా చేసిన ‘గీతా గోపీనాథ్’.. ఇంతకీ ఎవరంటే ఫిబ్రవరి 28, 2018లో( ఐ ఎం ఎఫ్) చీఫ్ ఎకనామిస్ట్గా నియమితులైన మొదటి భారతీయ మహిళగా ‘గీతా గోపినాథ్’ గుర్తింపు పొందింది. హార్వర్డ్లోని ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో శాశ్వత సభ్యత్వం పొందిన రెండవ భారతీయురాలు కూడా ఈమెనే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ద్వారా గీతకు యంగ్ గ్లోబల్ లీడర్ బిరుదు కూడా లభించింది. 2014లో( ఐ ఎం ఎఫ్ ) జాబితా చేసిన 45 ఏళ్లలోపు టాప్ […]
ఘోర ప్రమాదం.. ఐదుగురిని కాపాడిన సిబ్బంది
52 Viewsఘోర ప్రమాదం.. ఐదుగురిని కాపాడిన సిబ్బంది (వీడియో) హైదరాబాద్, ఫిబ్రవరి 28 హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పాషా కాలనీలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఓ భవనంలో ఉన్న కిరాణా దుకాణంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో చిన్నారి జమీలా ఖతున్(70), సహనా ఖాతూన్(40), సీజీరా ఖాతున్(7) మృతి చెందారు. మరో ఐదుగురిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. గ్యాస్ సిలిండర్లు పేలడంతోనే […]
కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
46 Viewsకాంగ్రెస్ పార్టీ విస్తృత సాయి సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు. నేడు హైదరాబాద్ లోని గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ […]










