15 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ లో ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ఆకస్మికంగా పర్యటించడం జరిగింది. ఆరునక్క నగర్ లో గత 20 ఏండ్లుగా ఉన్న మెయిన్ డ్రైనేజీ నీ జె సి బి సహాయంతో చెట్లు మరియు పూడికను తొలగించడం జరిగింది. రానున్న వర్షాకాలం ను దృష్టి లో ఉంచుకొని డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కొరకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాళ […]
వరిధాన్యం కొనుగోలు వేగం పెంచాలి…
50 Viewsముస్తాబాద్, మే18 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలో వరిధాన్యం కొనుగోళ్లు నత్తనడక కొనసాగుతుండంతో రైతుల అవస్థలు.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులుకాదు నెలలు గడుస్తున్న ధాన్యం తూకం వేసేది లేదు లారీలు కదిలేదిలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేంలేక కొందరు రైతులు దళారులకు తక్కువ ధరకు తమధాన్యం విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తే నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు ముందుకు సాగడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ […]
వరిధాన్యం కుప్పలవద్దే రైతుల పడిగాపులు… రైతులను నిండాముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం…
46 Viewsముస్తాబాద్, మే17 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. క్రాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. రైతులు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడగా ఓపక్క వేసిన వరి వేసినట్టే ఎండిపోయి మిగిలిన వరిధాన్యాన్ని కుప్పలుగాపోసి పడిగాపులు కాస్తున్నారన్నారు. ఇప్పటికే కుప్పల మీది కవర్లు ఎండలకు చితికిపోవడం ధాన్యం కుప్పలకింద సెదలు నెత్తి మీదున్న రోహిణి […]
సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం..
20 Viewsసిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం..! సిరిసిల్ల, మే 14, తెలుగు న్యూస్ 24/7 ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్షం కొంత.. కారు డ్రైవర్ నిర్లక్షం పూర్తిగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్న రెండు సీసీ కెమెరాల ఫుటేజీలు బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు గంభీరావుపేట మండలం రాజరాజేశ్వర రావు కాలనీలోని గజసింగారం స్టేజి వద్దప్రమాదం ప్రమాదంలో లక్ష్మి(35) అనే మహిళ మృతి చెందగా,మరో మహిళ,ఓ బాలుడు గాయాలపాలవ్వగా,చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు.
బొప్పాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జేసీ గడ్డం నగేష్
48 Views ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జేసీ గడ్డం నగేష్ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సందర్శించారు.ధాన్యం సేకరణలో తరలింపు లో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను సెంటర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.వాహనాల కొరత తో ధాన్యం తరలింపు వేగవంతంగా జరుగడం లేదని ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.దీంతో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లలో […]
ప్లాస్టిక్ నిషేధించాలని తీర్మానం చేసిన బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి
186 Views ప్లాస్టిక్ పై నిషేధం విధించిన బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో బుధవారం పాలకవర్గం సాధారణ సర్వసభ్య సమావేశం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి అధ్యక్షతన నిర్వహించారు.ఇట్టి సమావేశంలో బొప్పాపూర్ గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని తీర్మానం చేశారు. గ్రామంలో జరిగే ఎలాంటి కార్యక్రమాల కు అయినా ప్లాస్టిక్ ప్లేట్లను,గ్లాసులను వాడకూడదని నిర్ణయించారు.గ్రామంలో జరిగే శుభ,అశుభ కార్యక్రమాలకు గ్రామ పంచాయతీ […]
గజ సింగవరం స్టేజి వద్ద ఇరువురిని ఢీ కొట్టిన స్కార్పియో వాహనం
643 Views గజ సింగవరం స్టేజి వద్ద ఇరువురిని ఢీకొట్టిన స్కార్పియో వాహనం స్కార్పియోను ఓవర్ టెక్ చేసిన ఎలక్ట్రికల్ బస్సు అదుపుతప్పి ప్రయాణికులను ఢీకొట్టిన స్కార్పియో TS తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంబిరావుపేట మండలం గజ సింగవరం స్టేజి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులను స్కార్పియో వాహనం ఢీ కొట్టింది.కామారెడ్డి వైపు నుండి సిరిసిల్ల వైపునకు వస్తున్న స్కార్పియో వాహనాన్ని కుడి వైపు నుంచి ఓవర్ […]
గొల్లపల్లి తైబజార్ వేలం దక్కించుకున్న అందె లింగయ్య (సామెల్)
114 Views తై బజార్ వేలం దక్కించుకున్న అందె లింగయ్య (సామెల్) 4,20,500(నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు) పలికిన వేలం రాచర్ల గొల్లపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం సర్పంచ్ కొండ రమేష్ గౌడ్,ఉపసర్పంచ్, పొన్నాల మణెమ్మ, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో 2026-2027 సంవత్సరానికి సంబంధించి తైబజార్ బహిరంగ వేలం వేయడం జరిగిందని గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.ఇట్టి బహిరంగ వేలంలో నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల […]
గొల్లపల్లి లో ఓపెన్ జిమ్ ప్రారంభించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్
96 Views ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ కేటీఆర్ సహకారంతో 4లక్షల రూపాయల నిధులతో ఓపెన్ జిమ్ ఏర్పాటు TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ పాలకవర్గంతో కలిసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మాజీమంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో నాలుగు లక్షల రూపాయల నిధులతో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని […]










