సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి విలేజ్, బావుల కాడ కెసిఆర్ కాలనీలో, పిట్ల మదారి, 450, గడ్డివాము కట్టలు దహనం గజ్వేల్ నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేవరకు 450 గడ్డివాము కట్టలు కాలిపోయి బూడిదయ్యాయి , రైతుకు పిట్ల మదారి 40,000 నష్టం, ప్రభుత్వం సహకరించి, రైతును ఆదుకోవాలని కుటుంబ సభ్యులు పిట్ల సాయికిరణ్, కోరారు..





