ప్రాంతీయం

మంచిర్యాల లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

48 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్న లైబ్రరీ దగ్గర విద్యార్థినీ విద్యార్థులతోనే కలిసి గ్రంథాలయ సమస్యల పైన మరియు అదిలాబాద్ కరీంనగర్ నిజాంబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రసన్న హరికృష్ణ మొదటి ప్రాధాన్య ఓటు వేసి  గెలిపించాల్సిందిగా అశోక అకాడమిక్ చైర్మన్, నిరుద్యోగ హక్కుల రాష్ట్ర చైర్మన్అయినా అశోక్  గ్రాడియేషన్ పూర్తి చేసిన విద్యార్థులను కోరడం జరిగింది. ఈ సమావేశంలో బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్, బీసీ JAC నాయకుడు […]

Breaking News ప్రకటనలు విద్య

విద్యార్థులకు నైతిక విలువలను నేర్పేది కుటుంబ సభ్యులు

334 Viewsవిద్యార్థులకు నైతిక విలువలను నేర్పేది కుటుంబ సభ్యులు

ప్రాంతీయం

సిబ్బంది సమస్యల పరిష్కారంకే “పోలీస్ దర్బార్”

65 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. సిబ్బంది సమస్యల పరిష్కారంకే “పోలీస్ దర్బార్” ఈ రొజు రామగుండం కమిషనరేట్ స్పెషల్ పార్టీ, QRT సిబ్బంది, అధికారులకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలిస్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,  ఆదేశాల మేరకు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో “దర్బార్” కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం కు సీపీ హాజరై స్పెషల్ పార్టీ, QRT సిబ్బంది తో మాట్లాడి సమస్యలను, వినతిలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అడిగిన వినతిలను, సమస్యలను […]

ప్రాంతీయం

మంచిర్యాలలో ఆకట్టుకుంటున్న శివుని విగ్రహం

57 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో మహాప్రస్థానంలో ఆకట్టుకుంటున్న శివుని విగ్రహం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరంలో మహా ప్రస్థానం పనులు చివరి దశకు చేరుకున్నాయి. స్థానిక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషితో సుమారు 11 కోట్ల రూపాయల వ్యాయంతో మహాప్రస్థానం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహా ప్రస్థానంలో శివుడి విగ్రహం ప్రజలను ఆకట్టుకుంటుంది, మహాశివరాత్రి పర్వదినం మహాప్రస్థానం ప్రారంభించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఆధ్యాత్మికం ప్రాంతీయం

మారు పూజలందుకుంటున్న మడలేశ్వర స్వామి…

65 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో రజకుల కులదైవమైన మడేలేశ్వరస్వామి ఆలయంలో ఆస్వామి వారికి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా ఏర్పాట్లు చేసి సన్నాయి వాయిద్యాలతో నూతన వస్త్రాలు గ్రామంలో ఊరేగింపులో భాగంగా అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. రజకులు కుటుంబ సమేతంగా మహిళలు ఒకే రకమైన వస్త్రాలు ధరించారు. ఈ సందర్భంగా రజకులు మాట్లాడుతూ మాకుల దైవమైన స్వామిని ఆరాధిస్తే మా కుటుంబాలు బాగుండి పట్టిందల్లా బంగారం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మా […]

ప్రాంతీయం

గజ్వేల్ కు చేరుకున్న భద్రాచల గోటి తలంబ్రాలు (వడ్లు)

62 Viewsగజ్వేల్ కు చేరుకున్న భద్రాచల గోటి తలంబ్రాలు (వడ్లు) రామకోటి రామరాజు కృషి, పట్టుదల అభినందనీయం – మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి తలంబ్రాల దీక్షకు స్వీకారం సిద్దిపేట జిల్లా గజ్వేల్, ఫిబ్రవరి 22 భద్రాచల సీతారాముల వారి కళ్యానానికి గోటితో ఓలిచిన తలంబ్రాలు వాడుతారు. వీటికి సంబందించిన వడ్లు  భద్రాచలం నుండి 250కిలోల వడ్లు గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థకు అందాయి. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు […]

ప్రాంతీయం

గ్రూపు-2 మెయిన్స్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

49 Viewsగ్రూపు-2 మెయిన్స్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు హైదరాబాద్, ఫిబ్రవరి 22 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు. 23న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్ – 1. మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్-2 100 మీటర్ల పరిధిలో 144 నిషేధాజ్ఞలు. వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న ఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ వ్రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ […]

ప్రాంతీయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బగ్గు మన్న పాడి రైతులు

112 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో బగ్గు మన్న పాడి రైతులు మంత్రి పొన్న ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో పునర్ ప్రారంభం రాజన్న జిల్లా ఫిబ్రవరి 22 రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాడిరైతులు సుమారు 20 వేల మందికి జీవనాధార మైన అగ్రహారం పాలశీతలీ కరణ కేంద్రాన్ని సీజ్‌ చేయ డంపై రాత్రి పాడి రైతులు బొగ్గుమ న్నారు. పాలకేంద్రం ఎదుట హైవే పై వందలాది మంది రైతులు సుమారు 3 గంటలకుపైగా రాస్తారోకో […]

ప్రాంతీయం

 తల్లాడ మండలం రంగం బంజర గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం…

106 Views    తల్లాడ మండలం రంగం బంజర గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం… ఖమ్మం జిల్లా, ఫిబ్రవరి 22 టీవీఎస్ పై వెళ్తున్న బొగ్గుల వెంకటరెడ్డి అనే వ్యక్తిని లారీ ఢీకొని దాదాపు 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ.. యాక్సిడెంట్లో ద్విచక్ర వాహనం నడుపుతున్న బొగ్గుల వెంకటరెడ్డి రెండు ముక్కలుగా విడిపోయి అక్కడికక్కడే మృతి..

ప్రాంతీయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు

50 Viewsఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు తెలంగాణ, ఫిబ్రవరి 21 మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే మూడు సీట్లు గెలుస్తాం.అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది-బండి సంజయ్.కులగణన విషయంలో కొరివితో కాంగ్రెస్ తలగోక్కుంది.ముస్లింలను బీసీల్లో కలిపారు-బండి సంజయ్.ముస్లింలను తీసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి.ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ల ఆమోదం-బండి.ఎల్‌ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం కొత్త దుకాణం పెట్టింది. ఎల్ ఆర్ ఎస్  పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్.