6 Viewsసిద్దిపేట జిల్లా వర్గల్ మండల పరిధిలోని నాచారం గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని యధావిధి స్థానంలోనే ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గ్రామ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో విగ్రహ స్థాపన కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లర్ను అర్ధరాత్రి సమయంలో తొలగించడాన్ని వారు ఖండించారు. గతంలో అంబేద్కర్ సంఘం నాయకులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. విగ్రహాన్ని అదే స్థలంలో తిరిగి నిర్మించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని […]
రాంసాగర్ లో యువత హోలీ సంబరాలు.
38 Viewsసిద్దిపేట జిల్లా రాయపోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం హోలీ పండుగను గ్రామస్థులు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా బుధవారం ఉదయం నుంచే చిన్నా–పెద్దా తేడా లేకుండా రంగుల కేళి నిర్వహించారు. గ్రామ వీధుల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. మండలంలోని రాంసాగర్ గ్రామంలో యువత సంప్రదాయాలకు అనుగుణంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువతతో పాటు పెద్దలు పాల్గొని పండుగను ఆనందంగా […]
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు.
22 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని చిన్న మసాన్ పల్లి బస్టాండ్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన గంగోల్ల కుంటయ్య (55), మహమ్మద్ ఖాజా (40) ద్విచక్ర వాహనంపై గజ్వేల్కు వెళ్తుండగా, ఎదురుగా కొత్తపల్లి గ్రామానికి చెందిన చుంచునకోట శ్రీకాంత్ రాయపోల్ వైపు వస్తుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు వెంటనే సంఘటన […]
కోనాపూర్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు త్వరలోనే. జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ
13 Viewsదౌల్తాబాద్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న లబ్ధిదారులకు త్వరలోనే ఇంటి పట్టాలు మంజూరు చేయనున్నట్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి కలిసి కోనాపూర్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి […]
మంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక మరియు 100 రోజులపాటు హెల్త్ మిషిన్ ఆరోగ్య సేవలు పై కార్యక్రమం
18 Viewsమంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక మరియు 100 రోజులపాటు హెల్త్ మిషిన్ ఆరోగ్య సేవలు పై కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక మరియు 100 రోజులపాటు హెల్త్ మిషిన్ ఆరోగ్య సేవలు అందించడంలో భాగంగా ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఈరోజు జిల్లాలోని ప్రోగ్రామ్ ఆఫీసర్లు వైద్యాధికారులు బస్తీధవకానాలు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల వైద్యులు జిల్లా వైద్య […]
మహోన్నత చరిత్ర కలిగిన ప్రాంతం “గాంధారి ఖిల్లా”
10 Viewsమహోన్నత చరిత్ర కలిగిన ప్రాంతం “గాంధారి ఖిల్లా” ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ మార్చి 4, 2026 : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గాంధారి ఖిల్లాకు మహోన్నత చరిత్ర ఉందని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఉట్నూర్ ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి కార్యాలయ చాంబర్ లో ఆదివాసీ నాయకపోడు ప్రతినిధులు కొమ్మ భీమన్న, […]
విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
2 Viewsవిద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా. విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, వంటశాల, విద్యా బోధన తీరు, పరిసరాల పరిశుభ్రత, పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన […]
భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి..
98 Viewsభూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి.. సిద్దిపేట జిల్లా, మార్చి 4, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు కొనమైన రజిత సదుల్లా ఇంటి నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి,పాల్గొని కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోపియడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ్.చెకలి మలేష్,ఒగ్గు లస్మయ్య, ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ లక్ష్మణ్ .డేగల స్వామి , ఇంటి లబ్ధిదారులు […]
భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ భవాని,బాలకిషన్..
23 Viewsభూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ భవాని,బాలకిషన్.. సిద్దిపేట జిల్లా,మార్చి 4, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్ మండలం లోని పాములపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు కొనమైన రజిత,సదుల్లా, మరియు డేగల రజిత నవీన్ ఇంటి నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బాసి భవాని బాలకిషన్,పాల్గొనికొబ్బరికాయ కొట్టి ముగ్గు పోపియడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి,ఉపసర్పంచ్ జుట్టు సుధాకర్, వర్డ్ మెంబర్ నీరుడిరాజు,డేగలస్వామి,ఇంటి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
చేబర్తి ముదిరాజ్ సంఘం పోయిల కనకయ్య, ఏకగ్రీవ ఎన్నిక
72 Viewsచేబర్తి ముదిరాజ్ సంఘం పోయిల కనకయ్య, ఏకగ్రీవ ఎన్నిక సిద్దిపేట జిల్లా, మార్చి 4, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ చేబర్తి ముదిరాజ్ సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు,అధ్యక్షులుగా పోయిల కనకయ్య,ఉపాధ్యక్షులుగా తోట బాలకృష్ణ,ప్రధాన కార్యదర్శి దేశమైన రమేష్,కార్యదర్శిగా కొంతం కనకయ్య,సంయుక్త కార్యదర్శిగా గుర్రాల స్వామి, సలదారునిగా భీమరి వరదరాజు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ముదిరాజ్ సంఘం తెలిపారు, ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు.










