110 Viewsసిరిసిల్ల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సంస్థాగత ప్రసవాలను పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత, సాధారణ ప్రసవాలు , ఆరోగ్య మహిళా కార్యక్రమం, టీబీ పరీక్షల పురోగతి పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మెడికల్ ఆఫీసర్ లు, స్టాఫ్ నర్స్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […]
ప్రకటనలు
సావిత్రిబాయి పూలే మహాత్మ జ్యోతిబాపూలే ల విగ్రహాల ఆవిష్కరణ
143 Viewsశ్రీమతి సావిత్రిబాయి పూలే మహాత్మ జ్యోతిబాపూలే ల విగ్రహాల ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ” ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున అంగరంగవైభవంగా నిర్వహించారు. అయితే ఆ విగ్రహల ఆవిష్కరణకు తనవంతుగా ఆర్థిక సహాయం అందించిన నాగెల్లి దేవానంద్ ని ముదిరాజ్ సంఘం తరుపున ఘనంగా బుధవారం రోజు సన్మానించడం జరిగింది. శ్రీ నాగెల్లి దేవానంద్ (ముంబై) మాట్లాడుతూ విగ్రహాల ఆవిష్కరణ కొండాపూర్ లో చేయడం అంటే కొండాపూర్ […]
నామినేషన్ ప్రక్రియకు పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి:జిల్లాకలెక్టర్
150 Viewsత్వరలో జరగనున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో చేపట్టే నామినేషన్ ప్రక్రియ పై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలనీ కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారీ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హల్ లో నామినేషన్ దాఖలు ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ లపై రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులు జిల్లా నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.మాస్టర్ ట్రైనర్లు నామినేషన్ ప్రక్రియ పోస్టల్ […]
దుర్గ మాతకు 50 కిలోల బియ్యం వితరణ
133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో దుర్గామాత కమిటీకి బిజెపి రాష్ట్ర నాయకుడు శ్రీ లగిశెట్టి శ్రీనివాస్ 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్చార్జి చిగురు వెంకన్న ముదిరాజ్, బీజేవైఎం గ్రామ శాఖ అధ్యక్షుడు తాటి పెళ్లి ప్రణీత్ గారు, మాజీ ఎంపీటీసీ రాజు, సర్దాని సాయి, దుర్గామాత కమిటీ అధ్యక్షుడు అయినేని నారాయణరెడ్డి, లక్కిరెడ్డి అంజిరెడ్డి, సర్దాని నందo, కనిమేని పెంటిరెడ్డి,న్యాలం భవిత్ […]
ఎల్లారెడ్డిపేట మండలంలో పోలీసు కవాత్
256 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో బుధవారం ఉదయం పోలీసు కవాత్ నిర్వహించారు. సిరిసిల్ల డి.ఎస్.పి ఉదయ రెడ్డి, బిఎస్ఎఫ్ కమాండో ల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి, ముప్పాపూర్, అగ్రహారం, వెంకటాపూర్లలో నవంబర్ 30 వ తారీఖున జరిగే ఎన్నికల సందర్భంగా పోలీసు కవాత్ ర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రమాకాంత్, ప్రత్యేక పోలీస్ బలగాలు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రగతి భవన్ కు చేరుకున్న గర్జనపల్లి యువకుడు
268 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామం నుండి ఈ నెల 18 వ తేదీ బుధవారం చేపట్టిన పాదయాత్ర ప్రగతి భవన్ కు మంగళవారం చేరుకుంది,ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నవీన్ నాయక్ ను అభినందించారు, తమతో పోటో దిగుతానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కోరగా అందుకు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అంగీకరించారు. వీరాభీమాని గర్జనపల్లి గ్రామానికి చెందిన అజ్మీర నవీన్ నాయక్ […]
ఆరు గ్యారెంటీ ఎన్నికల కార్డుతో ముందుకు వెళ్తున్నాం: మాజీ ఎంపీ పొన్నం
156 Viewsతెలంగాణలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీ ఎన్నికల కార్డుతో ముందుకు వెళ్తున్నట్లు . కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. సోమవారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సతీసమేతంగా దసరా ఉత్సవాలను నిర్వహిస్తూ సెమీ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు చెడును విడనాడి విజయం దిశగా పయనించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో గల మెట్టి వినిపించడానికి మీ […]
అసెంబ్లి ఎన్నికల సందర్భంగా జిల్లాలో పటిష్ట బందోబస్తు
122 Viewsత్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజన్న సిరిసిల్ల పోలీసు సిబ్బందికి సహాయంగా బి ఎస్ ఎఫ్ రెండు కంపెనీల 200 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు రావడం జరిగింది. సోమవారం రోజున జిల్లా కేంద్రంలో 100 మంది జిల్లా పోలీస్ సిబ్బందితో కలిసి, 200 మంది కేంద్ర బలగాలతో కలసి ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జెండా ఊపి ప్రారంభించి వారితో […]
పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ అజ్మీరా రజిత.,.
233 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామంలో కార్మికులకు నూతన వస్త్రాలు తన సొంత ఖర్చులతో సర్పంచ్రి శుభ్రత కోసం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులకు సొంత డబ్బులతో సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ దసరాకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు వారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో నూతన వస్త్రాలు అజ్మీర రజిత చేతుల మీదుగా అందించారు ప్రతిసంవత్సరం దసరా పండుగకు వాళ్లకు నూతన వస్త్రాలు కనుక ఇవ్వడం జరుగుతుంది అని […]
పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి
191 Viewsపోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(పోలీస్ ఫ్లాగ్ డే)సందర్భంగా 17వ బెటాలియన్ సర్దాపూర్ నందు నిర్వహించిన స్మృతి పరేడ్ కార్యక్రమంలో 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ముఖ్య అతిథిగా పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ 1959 వ సంవత్సరంలో భారత్ చైనా సరిహద్దులో విధి నిర్వహణలో అమరులైన భారత పోలీసులను స్మరించుకుంటూ దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించుకుంటామని […]










