127 Views రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వెంకట్రావు పేట గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ మండల్ అధ్యక్షులు కుమ్మరి దేవదాస్ ఆధ్వర్యంలో మాన్యవర్ కాన్షిరామ్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న బహుజన రాజ్యాధికారాన్ని సహకారం చేసిన సామాజిక వైతాళికనిగా పేర్కొనడం జరిగింది.అలాగే భారత దేశ జనాభాలో 90% ఉన్నటువంటి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారాన్ని దూరం చేస్తూ కేవలం 10% […]
ప్రకటనలు
ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు బయలుదేరిన ముదిరాజులు
265 Viewsముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామం నుండి ముదిరాజ్ సంఘం తరుపున ముదిరాజ్ లు పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్ లో నిర్వహిస్తున్న ముదిరాజుల ఆత్మగౌరవ సభకు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్, మండల ఉపాధ్యక్షులు గనాది నదం ముదిరాజ్,చిగురు రాజం ముదిరాజ్,చిగురు నర్సయ్య ముదిరాజ్,చిగురు యాదయ్య ముదిరాజ్,చిగురు నరేష్ ముదిరాజ్,చిగురు లింగం ముదిరాజ్,చిగురు నరేష్ ముదిరాజ్,చిగురు విజయ్ ముదిరాజ్ తదితరులు వెళ్లారు. ఈ సందర్భంగా చిగురు వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ […]
సింగారం గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కార్యక్రమం
158 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కార్యక్రమాన్ని సర్పంచ్ మంగోలి నర్సా గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించారు.స్థానిక సీఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు సైబర్ నెరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఫోన్ చేసిన పలకరించిన వ్యక్తిగత సమాచారాన్ని తెలుపకూడదని, యువత గంజాయి గుడుంబా ఇతర డ్రగ్స్ కు అలవాటు […]
ఎక్సైజ్ మరియు పోలీసులు సమన్వయంతో పని చేయాలి
123 Viewsరానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు సమన్వయంతో పని చేయాలని రాజన్న సిరిసిల్ల యస్పీ అఖిల్ మహజాన్ ఎక్సైజ్ సి.ఐ. ఎం.పి.ఆర్. చంద్రశేఖర్ తెలిపారు. నాటుసారాయి తయారు, రవాణా, సేవించే ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. నాటుసారాయికి ఉపయోగించే ముడి పదార్థాలైన బెల్లం మరియు పటిక అమ్మేవారిని ముందే గుర్తించి సంబంధిత తహసీల్దార్ ల ముందు బొండోవర్లు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చేవారిపై […]
బంగ్లా వెంకటాపూర్ లో అతిష్ పత్తి పంటపై క్షేత్ర ప్రదర్శన
99 Viewsగజ్వేల్ 04 అక్టోబర్ టాటా ప్రోడక్ట్ ధాన్య సీడ్స్ కంపెనీ వారి అతిష్ పత్తి పంట పై రైతు సల్లూరి రామచంద్రం పంట పొలంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంపెనీ టి ఎస్ ఎం జగదీష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ టాటా ప్రోడక్ట్ ధాన్య సీడ్స్ వారి అతిష్ అనే పత్తి పంటతో అధిక దిగుబడులు రైతులు పొందవచ్చని అన్నారు. పత్తి తీయడానికి సులువుగా వస్తుందని, పంట త్వరగా ఎక్కువ […]
ఐడిఓసి లో పండుగ వాతావరణంలో జిల్లాస్థాయి బతుకమ్మ చీరల పంపిణీ
217 Viewsదేశంలో ఎక్కడా లేనివిధంగా విధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ఆశీర్వదించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోనీ కాన్ఫరెన్స్ హల్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి లాంఛనంగా […]
మహాత్మ గాంధీజీ గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం.జిల్లా ఎస్పీ
96 Viewsజాతిపిత మహాత్మా గాంధీజి జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ ,పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…సత్యం,అహింస సత్యాగ్రహం అనే మూడు ఆయుధాలతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప యోధుడు గాంధీజీ అని,గాంధీజీ సూచించిన శాంతి, అహింస, సత్యం మార్గంలో ముందుకు సాగాలని గాంధీ సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలను […]
అక్టోబర్ 4 తేదీన చేనేత జోలి శాఖ ఆఫీసు వద్ద ధర్నా
91 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణం బి వై నగర్ సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ… పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2021 బతుకమ్మ చీరల సబ్సిడీ అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే కార్మికులకు అందించాలని,అక్టోబర్ 4వ తేదీ బుధవారం రోజున చేనేత జోలి శాఖ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి ధర్మాలు పవర్లను కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ […]
గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించిన ఆశా వర్కర్లు
116 Viewsఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 /- రూపాయలు అమలు చేయాలని పిఎఫ్ , ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని తదితర డిమాండ్లపై ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మె ఈరోజుకు 8 రోజులకు చేరుతుంది ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆశా వర్కర్లు సిరిసిల్ల అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని […]
మహాత్మాగాంధీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి:సిరిసిల్ల ఆర్డీఓ
97 Viewsమహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, వారి అడుగుజాడల్లో నవడమే మహహత్మునికి ఇచ్చే అసలైన నివాళి అని సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ , జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, గాంధీ తన […]










