ప్రకటనలు

అక్టోబర్ 4 తేదీన చేనేత జోలి శాఖ ఆఫీసు వద్ద ధర్నా

88 Views

రాజన్న సిరిసిల్ల పట్టణం బి వై నగర్ సిఐటియు కార్యాలయంలో విలేకరుల  సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ…

పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2021 బతుకమ్మ చీరల సబ్సిడీ అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే కార్మికులకు అందించాలని,అక్టోబర్ 4వ తేదీ బుధవారం రోజున చేనేత జోలి శాఖ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి ధర్మాలు పవర్లను కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో యూనియన్ పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్ ఉపాధ్యక్షులు గుండు రమేష్ నాయకులు మోర తిరుపతి నారాయణ సందుపట్ల పోచమ్మ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *