289 Viewsబ్యాట్ తో హ్యాట్రిక్ కొడదాం.. లగిశెట్టి శీనన్ననే గెలిపిద్దాం…
ప్రకటనలు
పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు ఉండేలా చూడాలి
250 Viewsసిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 547 పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కనీస వసతులు ఉండేలా చూడాలని, ఓటరు సమాచార స్లిప్ లను నిర్దేశిత గడువు లోగా పంపిణీ చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అన్ని మండలాల తహశీల్దార్లతో పోలింగ్ కేంద్రాల్లో వసతులు, ఓటరు సమాచార స్లిప్ ల పంపిణీ, హోమ్ ఓటింగ్ కు […]
దళిత బిడ్డకు ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ.. ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు మందకృష్ణ మాదిగ క్ చరవాణి లో అభినందనలు
597 Viewsఎల్లారెడ్డిపేట, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫోన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ వేణుగోపాలస్వామి చైర్మన్ దళిత బిడ్డకు ఇచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేస్తూ చరవాణిలో మాట్లాడారుజిల్లా దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశారు ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షులుగా దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం జితేందర్ ను గ్రామ […]
బీఆర్ఎస్ లో 150 మంది యువకుల చేరిక…
343 Views ఎల్లారెడ్డిపేట న్యూస్ బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సమక్షంలో 150 మంది యువకులు చేరిక బీ అర్గె లుపే లక్ష్యంగా పనిచేస్తాం లక్ష మెజారిటీతో గెలిపించుకుంటాం అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈ సందర్భంగా అన్నారు.కౌండిన్య గౌడ యూత్ సభ్యులకు కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఏఎంసీ […]
సెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి.. కాంగ్రెస్ డిమాండ్
278 Viewsసెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి. పై అంతస్తులో అన్ని గదులు ఉండగా ఆ గదిలోనే ప్రమాదం ఎందుకు జరుగుతుంది? సిరిసిల్ల జిల్లాలో లక్షల మంది వినియోగదారులు ఉన్న సెస్ లో దీపావళి పండుగ పూట అగ్ని ప్రమాదము జరగడం ముమ్మాటికీ కావాలని చేసిందే అని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రము లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో […]
బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన భజరంగ్ దళ్ 70మంది కార్యకర్తలు
252 Viewsభజరంగ్ దళ్ వేములవాడ పట్టణ అధ్యక్షుడు మంత సందీప్, ఉపాధ్యక్షుడు సాయినేని రాకేష్ లతో పాటు 70మంది కార్యకర్తలు బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీలో చేరిన వీరికి లక్ష్మీనరసింహారావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, […]
నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు: డిజిపి
235 Viewsచొప్పదండి నియెజకవర్గ పరిధిలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన కరీంనగర్ పోలీస్ పరిశీలకులు అదనపు డీజీపీ సతీష్ గణేష్. నవంబర్ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోప్పందండి నియెజకవర్గ పరిధిలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి సందర్శించి పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు జిల్లా ఎస్పీ ని అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు […]
బిఆర్ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ
322 Viewsబిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, మాజీ కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు., ప్రస్థుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకురాలు తుల ఉమ నేడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కె.తారక రామారావు తో వారి ఆహ్వానం మేరకు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం, తుల ఉమతో పాటు వారి ముఖ్య అనుచరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి కెటిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఫ్యాక్స్ చైర్మన్
370 Viewsబాధిత కుటుంబానికి ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం అందించారు.ఇటివలే అనారోగ్యంతో మరణించిన బెస్త ఎల్లం కుటుంబాన్ని సోమవారం పరామర్శించి ఓదార్చారు.తనవంతు సహాయంగా 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.అలాగే భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు.మండల కేంద్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటున్న కృష్ణారెడ్డి కి స్థానిక కాలనీవాసులు యువకులు ధన్యవాదాలు తెలియజేశారు. Telugu […]
తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు 21వ వర్థంతి
162 Viewsయెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం మరియు సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 21వ వర్థంతిని నిర్వహించారు. ఆయన ఫోటోకు పూలాలంకరణ చేసి నివాళులు తెలిపారు. జాతీయ సేవాపథకం ప్రోగ్రామ్ అధికారి ,రచయిత వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ..ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ప్రజాసమస్యలే ఇతివృత్తంగా కవిత్వం రచించారనీ, తెలంగాణకోసం నిరంతరం తపించారనీ గొప్ప సాహితీవేత్త అని కొనియాడారు. కాళోజీ నాగొడవ, జీవనగీతిక , అణాకథలు, నా భారతదేశయాత్ర, బాపు! బాపు! బాపు! […]










