ప్రకటనలు

అర్హుల గుర్తింపు పకడ్బందీగా నిర్వహించాలి

29 Viewsరేషన్ కార్డు ల జారీ, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ* *పారదర్శకంగా లబ్దిదారుల గుర్తింపు* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* *జిల్లాలో మొదలైన ప్రజా పాలన గ్రామ, వార్డ్ సభలు* రాజన్న సిరిసిల్ల, జనవరి -21 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం అర్హుల గుర్తింపు పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం […]

కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

ఉన్నత చదువులు చదివి జీవన ఉపాధి మిల్లెట్ అంటు.. తక్కువ ధరకే సేవలు…

74 Viewsభారీగా తగ్గించిన టిఫిన్, భోజనం ధరలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడకుండా హోటల్ నడిపిస్తున్న దంపతులు…. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చిరుధాన్యాలతో చేసిన అల్పాహారం అందిస్తున్నారు ప్రభుత్వం  ఆదుకోవాలి… రాజన్న సిరిసిల్ల జిల్లా: డిసెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోటల్ యజమాని కట్కూరి బాబు- భారతిలు నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లారెడ్డిపేట మండల నివాసులు, సిరిసిల్లలో ఈ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా టిఫిన్, భోజనం ధరలు భారీగా తగ్గించారు, […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్… పాస్టర్ కులేరి కిషోర్ కుమార్

50 Views  సువార్తను  ప్రకటించడమే నిజమైన క్రిస్మస్    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలోని ఇండిపెండెంట్ పెంతుకోస్తు చర్చిలో ఆదివారం సండే స్కూల్ పిల్లలకు హైదరాబాదు నుంచి వచ్చిన పాస్టర్ పాలెన్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ గిఫ్ట్ లను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ పాలిన్ ట్రాన్సిస్ మాట్లాడుతూ క్రైస్తవుల హృదయాలలో పగ, ద్వేషం ఉండకూడదని ఏసుక్రీస్తు ప్రేమను పంచడానికి ఈ లోకంలో మానవతారునిగా జన్మించాడని ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి కలవరి సిల్వలో […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మద్దతుగా ఉండండి..మోచి దారం గుర్తుకు మద్దతివ్వండి…

94 Viewsమోచి దారం గుర్తుకు మద్దతుగా నిలబడండని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన కొండ్లెపు సుధాకర్ గుర్తు దారం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రమోచి సంక్షేమసంఘం కులబంధువులు మోచి జాతి ఐక్యతకోసం అభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేసి మన కులాన్ని సమాజంలో పరిచయం చేసినకీ.శే . బొర్రోల్ల గంగారం  మెట్పల్లి కీ.శే. లక్ష్మి రాజం (సిరిసిల్ల)వారి ఆలోచనా విధానాలను ఆశయాలను సాధించడానికి మీముందుకు తీసుకువెళ్లి కుల అభివృద్ధికై పాటుపడతానని ప్రధాన కార్యదర్శిగా ఓటు వేసి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

రైస్ బ్యాగ్ పంపిణిలో రాజునాయక్ సేవలు బేష్..

63 Viewsరైస్ బ్యాగ్ పంపిణిలో రాజునాయక్ సేవలు హర్షనీయం రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు బానోత్ రాజునాయక్ సేవాదాయకమైన ఆలోచన వల్ల పార్టీలు, కులంతో వర్గాలతో సంబంధం లేకుండా రైస్ బ్యాగ్ పంపిణి చేస్తున్నారు. అంతే కాదు రైస్ బ్యాగ్ ఇచ్చే టప్పుడు సామాజిక కార్యకర్తగా ఇస్తాడు. గుండారం గ్రామంలో ఎవరు చనిపోయిన బియ్యం పంపిణి చెయ్యడం దానితో పాటు వినాయక చవితిలకు, దుర్గ మాత, శ్రీరామ నవమి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

యువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం..

148 Viewsయువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నూతనంగా ఎలక్షన్ ద్వారా ఎన్నికైన మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బానోత్ రాజు నాయక్, కొండే రాజిరెడ్డి లను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్ గిరిధర్ రెడ్డి బిసి సెల్ అధ్యక్షుడు అనవేణి రవి సిటీ ప్రెసిడెంట్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

యువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం

50 Viewsయువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం

47 Views  బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం   ఎల్లారెడ్డిపేట, 01 డిసెంబర్ 2024 బాల్యమిత్రులకు 1991-1992 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వం ఫౌండేషన్ ఆధ్వర్యంలోఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తోటి బాల్యమిత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా విద్యా కమిటీ చైర్మన్ l బచ్చు అశోక్, నిత్యాన్న సత్రం కోఆప్షన్ సభ్యులు, జిల్లా కార్యదర్శి తోట వేణుగోపాల్, […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం….

31 Viewsబాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం ఎల్లారెడ్డిపేట, 01 డిసెంబర్ 2024 బాల్యమిత్రులకు 1991-1992 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వం ఫౌండేషన్ ఆధ్వర్యంలోఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తోటి బాల్యమిత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా విద్యా కమిటీ చైర్మన్ l బచ్చు అశోక్, నిత్యాన్న సత్రం కోఆప్షన్ సభ్యులు, జిల్లా కార్యదర్శి తోట వేణుగోపాల్, ఆర్యవైశ్య సంఘం […]

ప్రకటనలు ప్రాంతీయం విద్య

గోరుముద్ద ప్రారంభం ..

49 Viewsగోరుముద్ద ప్రారంభం . ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కొండా ఆంజనేయులు గౌడ్  వారి ఆర్థిక సహాయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లోని పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరము డాక్టర్ ఆంజనేయులు   పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్దను అందిస్తూ వస్తున్నారు.ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు .ఈ సందర్భంగా […]