Breaking News నేరాలు

గంజాయి కేసులో ముగ్గురు నిందుతుల అరెస్ట్.రిమాండ్ కి తరలింపు

96 Viewsసిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్ కి చెందిన యువరాజ్ అనే వ్యక్తి నాందేడ్ నుండి గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి మరియు గంజాయితో తయారు చేసిన చాక్లెట్స్ కొనుక్కొని సిరికిల్ల కు తీసుకువచ్చి, తను తాగుతూ సిరిసిల్లలో గంజాయి తాగే వారికి గంజాయితో తయారు చేసిన చాక్లెట్స్ ని అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూన్నాడు. అదే క్రమంలో సిరిసిల్లలోని బతుకమ్మ తెప్ప వద్ద గల మడేలయ్య గుడి వద్దకు గంజాయి మరియు చాక్లెట్ లను తీసుకువచ్చి గుడి […]

నేరాలు

గంభీరావుపేటలో వ్యక్తి అదృశం పై కేసు నమోదు

215 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఓ వ్యక్తి అదృశ్యం కాగా శనివారం కేసు నమోదు చేశామని ఎస్ఐ మహేష్ తెలిపారు.మండలంలో నాగంపేట గ్రామానికి చెందిన నేరెళ్ల అంజయ్య అనే వ్యక్తి ఈనెల 18వ తారీఖు నాడు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అతని చిన్నాన్న కొడుకు దేవయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

నేరాలు

తిమ్మాపూర్ లో మీకోసం పోలీస్ కార్యక్రమంలో

136 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపల్లి మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో సీఐ శశిధర్ రెడ్డి ఎస్ఐ రమకాంత్ లు మీకోసం పోలీస్ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, గుడుంబా ఇతర మత్తు పదార్థాలు అలవాటు పడవద్దని, గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేర నియంత్రణ అదుపులోకి వస్తుందని, అత్యవసరాలకు తప్ప అనవసరాలకు 100 కు కాల్ చేయకూడదని గ్రామంలో మహిళ […]

నేరాలు

గన్నేరువరం పోలీస్ స్టేషన్ తనిఖీ

132 Viewsరాబోవు ఎన్నికల్లో అప్రమత్తంగా విధులు నిర్వహించాలి. కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు. (గన్నేరువరం సెప్టెంబర్ 22) కరీంనగర్ జిల్లా లోని గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను శుక్రవారం నాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు తనిఖీ చేసారు. తొలుత గన్నేరువరం ఎస్ హెచ్ ఓ నర్సింహరావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. తరువాత పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. . పోలీస్ స్టేషన్ లోని […]

నేరాలు

పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగించిన పోలీసులు

145 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కరికే నరేష్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం సెల్ ఫోన్ పోయినదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిఐఆర్ యాప్ లో ఐఎంఈ నెంబర్ సహాయంతో శుక్రవారం రోజు వెతికి బాధితునికి అప్పగించిన ఎస్ఐ రమాకాంత్.విధి నిర్వహణలో టెక్నాలజీపరంగా చాకచక్యంగా వ్యవహరిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఎస్ఐ అభినందించాడు. Telugu News 24/7tslocalvibe.com

నేరాలు

మహిళను కాపాడిన బ్లూకోల్ట్స్ పోలీసులు

155 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబద్ మండల కేంద్రానికి చెందిన పిల్లి చంద్రవ్వ(58)అనే వృద్ద మహిళ కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపానికి గురై ఈ రోజు మధ్యాహ్నం అందజ 01:00 గంటల ప్రాంతంలో ముస్తాబద్ లోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దుకగా అది చూసిన ఒక వ్యక్తి బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ బాలాశ్రీనివాస్ కు ఫోన్ ద్వారా తెలియజేయగా వెంటనే బాలాశ్రీనివస్ స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని సదరు వృద్ద మహిళలను కాపాడి […]

Breaking News నేరాలు

వేములవాడలో నకిలీ ప్లానర్ అరెస్ట్

181 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నకిలీ ప్లానర్ ను అని బెదిరించి డబ్బులు వసూలుకు ప్రయత్నించిన వ్యక్తిపై పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కావేటి ప్రవీణ్ అను వ్యక్తి వెములవాడ పట్టణం లోని తాజ్ రెస్టారెంట్ లో కి వెళ్లి, నేను టౌన్ ప్లానర్ ను అని, తనకు రూ.5000/- మరియు బిర్యానీ ఇవ్వాలి అని లేకుంటే హోటల్ ఫై రైడ్ చేస్తాను అని బెదిరించగా, భాదితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా […]

నేరాలు

గుండెపోటుతో గ్రామపంచాయతీ కార్మికుల మృతి

365 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ  కార్మికుడు గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపారు ప్రకారం సింగారం గ్రామానికి చెందిన బొమ్మిడి కొండయ్య (45) అనే గ్రామ పంచాయతీ కార్మికుడు బుధవారం రోజు యధావిధిగా విధులు నిర్వహించుకొని సాయంత్రం ఇంటికి రాగా భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ ఆసుపత్రికి  తీసుకొరాగా అప్పటికే కొండయ్య గుండెపోటుతో […]

నేరాలు

పురుగుల మందు సేవించిన యువకుడు మృతి

330 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన యువకుడు పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సముద్ర లింగాపూర్ కు చెందిన మల్లవరం సుజాత మధుసూదన్ రెడ్డి దంపతుల ఏకైక కుమారుడు అనుదీప్ రెడ్డి (19) మంగళవారం పురుగుల మందు సేవించి అపస్మరక స్థితిలోకి వెళ్ళగా వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలో ప్రవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తుండగా బుధవారం రాత్రి […]

నేరాలు

గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి

202 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా మంగళవారం రోజు మృతి చెందడానికి కుటుంబ సభ్యులు తెలిపారు.గూడెం గ్రామానికి చెందిన ఇడుగురాళ్ల చందు (36) అనే వ్యక్తి గౌడ కులవృత్తి నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల చెల్లెళ్లకు పెళ్లిళ్లతో సహా  నూతిని పెళ్లికి కొంత అప్పుచేసి చేసిన అప్పును ఎలా తీర్చాలో బెంగతో గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా సిద్దిపేట ఆసుపత్రిలో […]