రాజన్న సిరిసిల్ల జిల్లా ఓ మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణ హత్య చేశారు. చందుర్తి మండల కేంద్రం చెందిన గంగారం(72) అనే వృద్ధుని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి తలపై తీవ్ర గాయాలు చేసి దారుణ హత్యకు ఒడిగెట్టారు. ఓ గ్రామంలో హోటల్లో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న గంగారం ను ఎవరు చంపారు…? ఎందుకు చంపారు…? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు హత్య గల కారణాలు తెలియాల్సి ఉంది.
