

Related Articles
ఇసుక ట్రాక్టర్ బైక్ ఢీ వ్యక్తి మృతి
305 Viewsఇసుక ట్రాక్టర్ కు కొట్టుకొని వ్యక్తి మృతి ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి దర్గా సమీపంలో సంఘటన జరిగినది. ద్విచక్ర వాహనంతో ట్రాక్టర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి ఇతడు వీర్నపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా తెలిసింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
నగల శుభ్రం పేరుతో ఘరానా మోసం
227 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్:అక్టోబర్ 7 24/7 తెలుగు న్యూస్ గజ్వేల్ పట్టణంలో నగలు శుభ్రం చేస్తానని ఇంటింటికి తిరిగి మోసం చేస్తున్న వ్యక్తిని ప్రజలు పట్టుకొని శనివారం దేహశుద్ది చేశారు. పట్టణంలోని ఎస్సీ కాలనీలో కెమికల్ తో కడిగిన నగలు ఉండాల్సిన అంత ఉండకపోవడంతో అనుమానం వచ్చి తూకం వేయించగా తరుగు రావడంతో నిందితున్ని పట్టుకుని చితకబాదారు ఈ క్రమంలో డబ్బులు ఇస్తాను అని సదరు నిందితుడు ఒప్పుకోగ, పట్టణ ప్రజలు గజ్వేల్ పోలీసులకు అప్పగించారు. […]
భార్యను వేధించిన కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష
142 Viewsభార్యను వేధించిన కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష. భార్యను వేధించిన కేసులో భర్త కంది రమేష్ కి సిరిసిల్ల రెండవ అదనపు మెజిస్ట్రేట్ గడ్డం మేఘన మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువడించినట్లు తంగళ్ళపల్లి ఎస్ ఐ ఉపేంద్ర చారి తెలిపారు. వివరాల ప్రకారం. తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన కంది పద్మ కి బద్దనపల్లి గ్రామానికి చెందిన కంది రమేష్ తో 2001 సంవత్సరంలో వివాహం జరిగింది.వీరికి […]



