319 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 5 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నర్సాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ములుగు ఎస్ఐ విజయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ తన స్నేహితుడు నవీన్ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై వంటి మామిడి వైపు వెళుతుండగా తునికి బొల్లారం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స […]
నేరాలు
అదనపు కట్నం, భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
239 Viewsఅక్టోబర్ 05 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రేష్మ బేగం అలియాస్ సాదియా వయసు 30 సంవత్సరాలు, భర్త మీర్ ఆఖత్తర్ అలీ హస్మి వీరిద్దరికీ వివాహం జరిగి పది సంవత్సరాలు గడిచింది. ప్రస్తుతం వీరు హైదరాబాదులోని సంతోష్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం గడుపుతున్నారు, అదే ఇంట్లో భర్త వేధింపుల వలన రేష్మ బేగం ఉరి వేసుకొని చనిపోయింది. మంచిర్యాల నుండి అమ్మాయిని అసిఫాబాద్ వ్యక్తి అయినా మీర్ ఆఖత్తర్ అలీ హస్మి […]
కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య
266 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుకు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వీరన్న ప్రకారం ముస్తాబాద్ మండల కేంద్రం చెందిన కాంతుల దేవయ్య (40) అనే వ్యక్తి గత కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కడుపునొప్పి తగ్గకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై బుధవారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఓ […]
ఆస్తికోసం తల్లిదండ్రులను కట్టేసిన కొడుకులు
248 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం తిప్పాపురంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల కోసం వృద్ధ దంపతులు అయినటువంటి తల్లిదండ్రులను కొడుకులు నడిరోడ్డున తాళ్లతో బంధించి కన్న పేగుబంధం మరచిన కన్న కొడుకులు. పోలీసుల వివరాల ప్రకారంతిప్పాపురం గ్రామానికి చెందిన ఓ వృద్ధ తల్లిదండ్రులు కొడుకులకు ఇవ్వాల్సిన వాటాను బిడ్డ కుమారునికి ఇస్తున్నారనే అనుమానంతో మంగళవారం రాత్రి ఆ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి తీవ్ర వాగ్వాదానికి దిగి తల్లిదండ్రులను వరుసకు మేన […]
రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వృద్ధుడు మృతి
332 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సత్తె పీర్ల దర్గాకు వెళ్లే దారిలో సుమారు 70 సంవత్సరాల గుర్తుతెలియని వృద్ధుడు మంగళవారంరాత్రి నడుచుకుంటూ గొల్లపల్లి వైపు వస్తుండగా వెనకనుంచి ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.పోలీసులు 108 కు సమాచారం అందించి మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి […]
మరిమడ్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
84 Viewsకోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఆదివారం రాత్రి కొందరు దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సంఘటనను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ మండల్ అధ్యక్షులు కుమ్మరి దేవదాస్ ఆధ్వర్యంలో ధర్నా మరియు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అలాగే కోనరావుపేట ఎస్సై కి వినతి పత్రం అందించి దుండగులను వెంటనే గుర్తించి చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది.రోజురోజుకు సమాజంలో బలోపేతం అవుతున్నటువంటి […]
గంభీరావుపేట మండలంలో దారుణ హత్య
399 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కొడుకును చంపిన తండ్రి. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలో కొడుకు వేధింపులు భరించలేక తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన కుంట రమేష్(42) అని వ్యక్తి గత కొంతకాలంగా తండ్రి సాయిలు తల్లి మల్లవ్వను వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శనివారం ఉదయం తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టగా తండ్రి తీవ్ర కోపద్రికుడై గొడ్డలితో ఉదయం ఏడు గంటలకు తలపై నరకడంతో కొడుకు రమేష్ అక్కడికక్కడే […]
పురుగుల మందు సేవించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
220 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా చికిత్స పొందుతూ గురువారం రోజు మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మండలంలో రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆలకట్టు ఎల్లయ్య (56) అనే వ్యక్తి ఇటీవల తన కొడుకు నవీన్ గల్ఫ్ దేశానికి వెళ్లేందుకు అప్పులు చేశాడు. కుమారుడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అనే బెంగతో బుధవారం మధ్యాహ్నం […]
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్..
144 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ లో గంజాయి సాగు చేస్తున్న హైదర్ అనే వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి వెనుక భాగంలో పెంచుతున్న 31 గంజాయి మొక్కలను గుర్తించారు. రెవెన్యూ అధికారులు పంచనామ నిర్వహించి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు, ఆర్ఐ మధు, సీనియర్ అసిస్టెంట్,తదితరులున్నారు. Telugu News 24/7tslocalvibe.com
సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య
103 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఓ మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణ హత్య చేశారు. చందుర్తి మండల కేంద్రం చెందిన గంగారం(72) అనే వృద్ధుని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి తలపై తీవ్ర గాయాలు చేసి దారుణ హత్యకు ఒడిగెట్టారు. ఓ గ్రామంలో హోటల్లో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న గంగారం ను ఎవరు చంపారు…? ఎందుకు చంపారు…? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు హత్య గల కారణాలు […]










