675 Viewsజగిత్యాల:కోరుట్ల పట్టణంలోని ఎస్బిఐ ఏటీఎంలో చోరీకి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు..19 లక్షల రూపాయలను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..సినిమాను తలపించిన చోరీ దృశ్యాలు… డబ్బులను తీసుకువెళ్తుండగా రోడ్డుపై చెల్లాచెదురైన కరెన్సీ..మొత్తం 500,100 నోట్లు Telugu News 24/7
నేరాలు
ఎల్లారెడ్డిపేటలో మిస్సింగ్ కేసు నమోదు
160 Viewsగుంజి రవి, ,కులం వడ్డెర, గ్రామం ద్రోనాదల, మండలం మాటూరి, జిల్లా బాపట్ల, ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్రానికి చెందినవారు అతడు ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబంతో ఉంటున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రోజున మధ్యాహ్నం నుండి అనగా తన భార్య అయిన గుంజి మాణిక్యం @ మాధవి, వయసు 30 సంవత్సరాలు ఉంటుంది, ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదని, […]
31న స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు
173 Viewsచిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ తెలిపారు.. మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన. చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేస్తామని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరూ శాంతియుత వాతావరణం లో నూతన […]
కులం పేరుతో దూషించినందుకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు.. సంవత్సరం జైలు శిక్ష, జరిమానా… ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్
154 Viewsకులం పేరుతో దూషించినందుకుగాను, ముగ్గురు వ్యక్తులకు, ఒక సంవత్సరం జైలు శిక్ష తోపాటు 500/- రూపాయల జరిమానా విధించడం జరిగిందని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ తెలిపారు బుధవారం రోజున విలేకరుల ఆయన ప్రకటనలో ఆయన మాట్లాడారు.వివరాల ప్రకారం, బండారి శేఖర్, కులం నేతకాని, గ్రామం కోతి రాంపూర్, కరీంనగర్ కు చెందిన అతడు తేదీ:- 03.06. 2015 రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ప్రకారం, ఫిర్యాదిని కులం పేరుతో దూషించినారని, బొప్పాపూర్ […]
చిప్పలపల్లి సబ్ స్టేషన్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం…
189 Viewsముస్తాబాద్ నవంబర్ 30 ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామ శివారులో బైక్, డీసీఎం వ్యాన్ నెంబర్ MH46BF4235 గలది ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు. మృతుల వివరాలు.1) ఒల్లెపు శ్రీనివాస్ తండ్రి కనుకయ్య, వయస్సు 18 సంవత్సరాలు, కులం వడ్డెర, వృత్తి హార్వెస్టర్ డ్రైవర్, గ్రామం ముస్తాబాద్. 2) సూర ప్రవీణ్ తండ్రి పాపయ్య, 20. సంవత్సరములు, వడ్డెర, వృత్తి హార్వెస్టర్ డ్రైవర్, గ్రామం ముస్తాబాద్ వీరిద్దరూ […]
ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం….
177 Viewsప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట కు చెందిన సంగ మల్లయ్యకు చెందిన సుమారు ఆరు ట్రాక్టర్ల పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్దమైంది.గ్రామస్థుల కథనం ప్రకారం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా గడ్డివాము నుండి మంటలు చెలరేగాయి.ఇది గమనించిన చుట్టుపక్కల నివాసముంటున్నవారు అరుపులుకేకలు వేయగా చిన్నచిన్న బిందెలతో మంటలను చల్లార్చడానికి ప్రయత్నించిన్నప్పటికి మంటలు అదుపులోకి రాలేదు.వెంటనే ఇట్టి విషయం తెలుసుకున్న ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారంఅందించారు. అగ్నిమాపక […]
మత్తుగా….చిత్తై !!!
144 Viewsమత్తుగా….చిత్తై !!! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ వైన్ షాప్ వద్ద ఫుల్ గా మద్యం తాగి సోమవారం రోజున చిత్తైపోయాడు. రోడ్డుపై పడిపోయి తిరిగి మద్యం మ్మత్తు దిగిన తర్వాత లేచి వెళ్ళిపోయాడు రోడ్డుపైన వాహనదారులు చోద్యం చూస్తూ నివ్వేరా పోయారు నిత్యం ఇది షరా మామూలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది అపస్మారక పరి స్థితిలో జారుకుంటున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అని మహిళలు ఆగ్రహం వ్యక్తం […]
చంపుతామని బెదిరించి తిట్టి కొట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు….
152 Viewsచంపుతామని బెదిరించి తిట్టి కొట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు ఎస్సై వి.శేఖర్ : ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రశ్న జిల్లా స్టాపర్ దుర్గం విజయ్ బాబు ను నానా బూతులు తిట్టి చంపుతామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ తెలిపారు, దుర్గం విజయ్ బాబు ముదిరాజ్ సంఘం పెద్దమనిషి కోల నర్సయ్య తో ఆదివారం ఉదయం 9-00 గంటల ప్రాంతంలో ఇంటి ముందు మాట్లాడుతుండగా, […]
మానహ హక్కుల పరిరక్షణ కమిటీని ఆశ్రయించిన ఫ్లిప్కార్ట్ బాధితులు
144 Viewsమానవ హక్కుల కమిటీ జిల్లా సభ్యులు జనగాం వెంకట్ రెడ్డి ని కలిసిన ఫ్లిప్ కార్డ్ బాధితులు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మానవ హక్కుల కమిటీ జిల్లా సభ్యులు జనగాం వెంకట్ రెడ్డిని కార్యాలయంలో శనివారం కలిసిన ఫ్లిప్ కార్డ్ బాధితులు ఆశ్రయించారు..గతంలో జరిగిన ఫ్లిప్ కార్డ్ దొంగతనం కేసు విషయాన్ని చర్చించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు Telugu News 24/7tslocalvibe.com
ఓమిని వ్యాన్ ఢీ ఒకరి మృతి
153 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 23 :ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామాని కి చెందిన అందె నడిపెల్లి పోచయ్య ను ( 70 ) బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఓమిని వ్యాన్ ఢీ కొట్టింది ఈ సంఘటనలో పోచయ్య తల పగిలి రక్తస్రావం కావడంతో వెంటనే సమీపంలోని. హెచ్ పి పెట్రోల్ బంకు సిబ్బంది ఆయనను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ కు తరలిస్తుండగా ఆయన మరణించాడు , హెచ్ బి […]










