నేరాలు

వీర్నపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

159 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళ వారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించి,విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్,జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల దృష్ట్యా విలేజ్ పోలీస్ అధికారులకు తమకి కేటాయించిన గ్రామాల యెక్క పూర్తి సమాచారం తెలిసి ఉండాలని,పోలీస్ స్టేషన్ల […]

నేరాలు

ఎల్లారెడ్డిపేటలో సఫాయి కార్మికురాలు మృతి

236 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సపాయి కార్మికురాలు అనారోగ్యంతో మృతి చెందింది. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీలో కార్మికురాలుగా పనిచేస్తున్న జంగం లక్ష్మీనరసవ్వ అనే మహిళ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామపంచాయతీలో సపాయి కార్మికురాలుగా పనిచేస్తుంది. ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటుంది. మంగళవారం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమె మృతికి సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి […]

నేరాలు

రాచర్ల గొల్లపల్లిలో దొంగల బీభత్సం

183 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో దొంగల బీభత్సం సృష్టించి బంగారము వెండి కొంత నగదును ఎత్తుకు వెళ్లారని బాధితుడు తెలిపారు.బాధితుడు తెలిపిన వివరణ ప్రకారం తడకొండ మహిపాల్ అనే వ్యక్తి బతుకమ్మ పండగ పర్వదిన సందర్భంగా ఇంటికి తాళం వేసి అత్తగారింటికి వెళ్ళాడు. సోమవారం ఉదయం తన ఇంటికి వచ్చి చూసుకునేసరికి గుర్తి తెలియని వ్యక్తులు ఇంటి దర్వాజాలు, బీరువా దర్వాజాలు పగలగొట్టి 4 తులాల బంగారము, 10 తులాల వెండి, […]

నేరాలు

ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుండి జారిపడ్డ గీతా కార్మికుడు

150 Viewsహుస్నాబాద్ అక్టోబర్ 24 24/7 తెలుగు న్యూస్ హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామానికి చెందిన బత్తిని కనకయ్య అనే గీతా కార్మికుడు మంగళవారం ఉదయం వృత్తి రిత్య తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో జారీ కిందపడడం జరిగింది. ఈ ప్రమాదంలో కనకయ్యకు కాలు విరగడం జరిగింది. స్థానికులు హుటా హుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని స్థానికులు కోరారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News నేరాలు

సిరిసిల్ల పట్టణంలో గుర్తుతెలియని మృతదేహం

318 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణంలో గల ఓ కాలువలో గుర్తుతెలియని మృతి దేహం మంగళవారం లభ్యమయింది. సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద మల్లికార్జున వైన్స్ పక్కన ఉన్న కాలువలో గుర్తుతెలియని సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వ్యక్తి మృతదేహం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిఇతను ఎవరు…? కాలువలో ఎలా చనిపోయాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7tslocalvibe.com

నేరాలు

పండగ పూట విషాదం

122 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 23 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మిరుదొడ్డి మండలము కాసులబాద్ గ్రామానికి చెందిన బిట్ల ప్రసాద్ ఏరియా ఆసుపత్రిలో విధి నిర్వహణకు సోమవారం ఉదయం బయలుదేరాడు.ధర్మ వరం దగ్గర పొగ మంచు కారణంగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతచెందాడు.సమాచారం అందుకున్న మిరుదొడ్డి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

నేరాలు

ఎన్నికల నియమాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సీఐ

172 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 19) ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నియమాలను అందరు తప్పకుండా పాటించాలని సిఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు.. తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయంలో తిమ్మాపూర్ సర్కిల్ పరిధిలోని ఎల్ఎండి కాలనీ , చిగురుమామిడి, గన్నేరువరం ఎస్ఐ లతో కలిసి మూడు మండలాలకు సంబందించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ… ప్రశాంత […]

నేరాలు

వ్యక్తి ఆత్మహత్య

168 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 19 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన కుకునుర్ పల్లీ మండలం లకుడారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం లకూడారం గ్రామానికి చెందిన బొడిగా నర్సింలు కొన్ని రోజుల నుండి అప్పుల భారంతో కుటుంబ కలహాలు ఏర్పడి జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు . ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

నేరాలు

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

208 Viewsఒక కిలో గంజాయి పట్టివేత నిందితుని వివరాలు:తమిళరసం సన్నాఫ్ కన్నా వృత్తి ఐటి పార్క్ ఉద్యోగి, 6వ తూర్పు వీధి, అరుప్పుకోట్టై, జిల్లా; విరుదునగర్, తమిళనాడు. వివరాలకు వెళ్ళితే సాయంత్రం మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాఫర్ నగర్ ప్రాంతం లో నమ్మదగిన సమాచారం మేరకు అనుమానస్పదంగా ఉన్న ఒక వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న బ్యాగ్ లో 1 కేజీ డ్రై గంజాయి లభించింది. దీని విలువ సుమారు 25000/- […]

నేరాలు

ఏటీఎంలను ధ్వంసం చేసి గుడిలో చోరీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్టు

255 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేశామని ఎస్సై రమాకాంత్ అన్నారు. వేములవాడ మండలం నాంపల్లి గ్రామానికి చెందిన అంకం బాలకృష్ణ అనే వ్యక్తి సోమవారం రాత్రి ఐఓబి బ్యాంక్ ఎటిఎం, ఎస్బిఐ ఏటీఎం లు ధ్వంసం చేశాడు. అనంతరం దుర్గ మాత ఆలయ హుండీ పగలగొట్టి 3000 నగదు ఎత్తుకెళ్లాడని నేవూరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాలకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ […]