265 Viewsమీడియా సమావేశంలో దొంగల వివరాలు స్వాధీనం చేసుకున్న సొమ్ము వివరాలు వెల్లడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామనికి చెందిన రామటంకి సారయ్య@ వెంకటేష్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి గత సుమారుగా 10 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూ జైలు శిక్ష అనుభవించాడు.అంతే కాక 2012 సంవత్సరం నుండి 2016 సంవత్సరం వరకు బసంత నగర్ ,కొనరావుపేట ,తంగళ్ళపల్లి చిగురుమామిడి, చొప్పదండి, రామడుగు, మానకొండూరు […]
నేరాలు
సంఘవిద్రోహశక్తులకు సహకరించదు
150 Viewsమావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలింగ్ స్టేషన్స్ మరియు ఫెర్రీ పాయింట్లు సందర్శించిన మంచిర్యాల డీసీపీ. అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీచెక్ పోస్ట్ వద్ద అప్రమత్తంగా ఉండాలి : మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కెకన్ ఎన్నికల భద్రతా చర్యలలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జిల్లా నీల్వయి పోలీస్ స్టేషన్ పరిధిలోని జజులపేట, సంపుటం, వేమనపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలీస్ సిబ్బందికి తగు జాగ్రతతలు సూచించారు. వేమంపల్లి […]
భారీగా గంజాయి పట్టివేత
196 Viewsఅక్టోబర్ 16 24/7 తెలుగు న్యూస్ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అధికారులు అమలు చేస్తున్నారు.ఈ సమయంలో ఎల్కతుర్తి మండలం పెంచికల్ పెట్ క్రాస్ వద్ద సోమవారం ఉదయం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న మూడు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎవరికి ఏ అనుమానం రాకుండా వెరైటీగా డీసీఎం పై భాగంలో కట్టి తీసుకెళ్తున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
తిమ్మాపూర్ లో ఇరు వర్గాల ఘర్షణ పలువురు తీవ్ర గాయాలు
258 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఓ కులానికి చెందిన ఇరు వర్గాలు మాట మాట పెరిగి పరస్పరదాడులకు దాడులకు ఒడిగట్టగా ఓ వర్గానికి చెందిన కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది క్షేత్రగాతులను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ చేపడుతున్నారు. Telugu News 24/7tslocalvibe.com
ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడ్డ మహిళా మృతి
195 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో ఓ మహిళ ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన కోలా సులోచన (35) అనే మహిళ తన భర్త రాజారాం ద్విచక్ర వాహనంపై ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న బిడ్డ వద్దకు శుక్రవారం వచ్చింది. శనివారం ఉదయం తిరిగి స్వగ్రామానికి బయలుదేరి వెళ్తుండగా ముస్తాబాద్ గ్రామ శివారులో ప్రమాదవశాస్తు ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి […]
బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
175 Viewsజగదేవ పూర్: అక్టోబర్ 14 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామం లో బతుకమ్మ పండగ సందర్బంగా చెరువు వద్ద పారిశుధ్య పనుల నిమిత్తం వెళ్లిన సమయం లో దురదృష్టవశాత్తు కాలు జారీ చెరువులో పడి ముగ్గురు గ్రామ పంచాయితీ సిబ్బంది మృతి చెందారు విషయం తెలుసుకున్నా రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామ్శించి,ప్రగాఢ […]
యువతి మృతితో కదం తొక్కిన నిరుద్యోగులు
160 Viewsహైదరాబాద్: అక్టోబర్ 14 24 57 తెలుగు న్యూస్ ప్రతినిధి తమ తోటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో నిరుద్యోగులకు కడుపు మండింది. భారీ ఎత్తున యువత రోడ్లపైకి రావడంతో మళ్లీ తెలంగాణ ఉద్యమ పరిస్థితులు గుర్తుకొచ్చాయి. నిన్న హైదరాబాద్ అశోక్ నగర్ లో పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ప్రవళిక (23) సూసైడ్ చేసుకుంది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడంతోనే ఆమె సూసైడ్ చేసుకుందని నిరుద్యోగులు ధర్నాకు దిగారు. ఎన్నో కష్టాలు పడుతున్న తమను […]
చెరువులో గల్లంతయిన ఈ వ్యక్తి మృతి
114 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గిద్ద చెరువులో గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని బండలింగంపల్లి గ్రామానికి చెందిన అనారాశి రాజశేఖర్ అనే వ్యక్తి శనివారం ఉదయం చేపలు పట్టెందుకు వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న సిరిసిల్ల కరీంనగర్ రెస్క్యూ టీం సుమారు మూడు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు గల్లంతన్న యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య రేణుక సంవత్సరం కుమారుడు లక్ష్మణ్ లు ఉన్నారు.పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం […]
షామీర్ పేటలో రోడ్డు ప్రమాదం
194 Viewsహైదరాబాద్:అక్టోబర్ 14 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.శామీర్ పేటలో 65 కి.మి బోర్డ్ వద్ద ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు గట్టిగ ఢీకొన్నది. అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతి చెందినవారు కుదుపుల్లాపూర్ కు చెందిన మారుతి, రాజు అని పోలీసులు తెలిపారు. కారులోని వారు కీసర […]
చేపలు పట్టెందుకు వెళ్లిన వ్యక్తి గల్లంతు
489 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువులో ఒక వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతయ్యాడు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన ఆనరాశి రాజశేఖర్ (35) అనే వ్యక్తి శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చేపలు పట్టేందుకు గిద్దె చెరువులోకి వెళ్ళాడు.చేపలు పడుతున్న క్రమంలో కాలుజారి లోతైన ప్రాంతంలోకి వెళ్లి గల్లంతయ్యాడు. అటుగా వెళుతున్న స్థానికులు గమనించి పోలీస్ వారికి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. […]










