రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఓ కులానికి చెందిన ఇరు వర్గాలు మాట మాట పెరిగి పరస్పరదాడులకు దాడులకు ఒడిగట్టగా ఓ వర్గానికి చెందిన కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది క్షేత్రగాతులను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ చేపడుతున్నారు.
