156 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 13 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా వర్గల్ మండల పరిధిలోని అనంత కుంట పై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
నేరాలు
పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు
155 Viewsమంచిర్యాల డిసిపి సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టి పెడతామని తెలిపారు. సాధారణ సమయంలో పెట్టే కేసులకు అదేవిధంగా ఎన్నికల సమయంలో పెట్టే కేసులకు చాలా తేడా ఉంటుందని డిసిపి తెలిపారు. గ్రూపులలో పెట్టే పోస్టులకు అడ్మిన్లే బాధ్యత వహించాలని ఈ పోస్టులను ప్రత్యేకంగా పర్యవేక్షించే బృందాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ నియమించిందని డీసీపీ తెలిపారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
280 Viewsమేడ్చల్:అక్టోబర్ 12 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.తెల్లవారుజామున మేడ్చల్ పి ఎస్ పరిధిలోని చెక్ పోస్ట్ నుండి కిష్టపూర్ వెళుతున్న దారిలో ఎదురెదురుగా బోలెర వాహనం ,బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.మృతులు మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి చెందిన భాను, హరికృష్ణ గా పోలీసులు గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య
155 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 12 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మెమ్మజిగారి రమేష్ గడ్డి మంది సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.రెండేళ్లుగా పక్షవాతం,ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై గడ్డి మందు తాగాడు.ఆసుపత్రిలో చికిస్తపొందుతూ రమేష్ మృతి చెందారు.రమేష్ తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
చీకోడు గ్రామంలోని చింతల చెరువులో చేపలు మృత్యువాత…
155 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామం లోని చింతల చెరువులో మండల కేంద్రానికి చెందిన మత్స్యకారులు ఈ చెరువులో చేపలు పట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం రోజున ఈ క్రమంలో చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్ళగా అవి చనిపోయి ఉండడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. చింతల చెరువులో చేపలు మృత్యువాత పడ్డాగా, ఇవి సుమారు టన్ను రూ.లక్ష విలువ చేసే చేపలు మృతి చెంది, ఉంటాయని అంచనా వేశారు,చేపలు మృత్యువాత […]
అక్రమంగా ఇంట్లోకి చొరబడిన వ్యక్తిపై కేసు నమోదు
146 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో ఇంట్లోకి ఓ వ్యక్తి అక్రమంగా అర్ధరాత్రి చొరబడ్డారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేశారు. మండలంలోని బండలింగంపల్లి గ్రామానికి చెందిన కొత్తూరు రమేష్ అనే వ్యక్తి ఇంట్లోకి ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పెద్దూరి శివకుమార్ అనే మంగళవారం అర్ధరాత్రి అక్రమంగా ఇంట్లోకి చొరబడి రమేష్ తో గొడవకు దిగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా శివకుమార్ పైన […]
నాటు సారా కేంద్రంపై పోలీసుల దాడులు
149 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని జై సేవాలాల్ ఊరు తండా గ్రామంలో నాటు సారా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. జై సేవాలాల్ ఊరు తండా గ్రామానికి చెందిన అజ్మీర సుశీల ఇంటి వద్ద గుడుంబా తయారు చేస్తుందన్న సమాచారంతో వెళ్లి చూడగా 30 లీటర్ల ఇప్పపువ్వు బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని సుశీల పై కేసు నమోదు చేయడమైనదని ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, తెలిపారు. […]
బీరు సీసతో తల పగలగొట్టిన వ్యక్తిపై కేసు నమోదు
183 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ వ్యక్తి బీరు సీసా తో మరో వ్యక్తిని తలపై కొట్టిన సంఘటనలు ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన లింగాల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన పాత భూపతి అనే వ్యక్తి పాత గొడవలు మనసులో పెట్టుకొని సోమవారం మాట మాట పెరిగి బీరు సీసాతో శ్రీనివాస తలపై బలంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. […]
జిల్లాలో గంజాయి,మత్తుపదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు
117 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తు ముందుకు సాగుతుంది అన్నారు.వివిధ జిల్లాల నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను,కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని,జిల్లా పరిధిలో తరచు గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేయడంతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.. గంజాయి మత్తులో ఎంతో […]
బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం:జిల్లా ఎస్పీ
134 Viewsప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని,అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమనికి జిల్లాలోని […]







