314 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్యం కార్మికులు గ్రామంలో విధులు నిర్వహిస్తుండగా మీస లక్ష్మీపతి తండ్రి ఎల్లయ్య ఒక్కసారిగా నేలపై పడిపోగా తోటి సిబ్బంది హుటా హుటిన స్థానిక పీపుల్స్ హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్ పరిశీలించి అప్పటికే ప్రాణాలు పోయాయని నిర్దారించినట్లు గ్రామపంచాయతీ సిబ్బంది తెలిపారు. సీనియర్ సిబ్బంది పోషరాములు, మండల అధ్యక్షులు జల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ గత 20 సం, కోడి కూయక ముందు రేయింబవళ్లు సెలవు లేకుండా […]
నేరాలు
గంజాయి నిందితుల అరెస్ట్..
60 Viewsజగదేవపూర్ , ఆగస్టు 29 సిద్దిపేట జిల్లా ,జగదేవపూర్ నుంచి గొల్లపల్లి శివారులో 28 వ తేదీన ఉదయం 10: 30 నిమిషాలకు గంజాయి నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం జగదేవపూర్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపి ఆదేశాలతో ఏసిపి పర్యవేక్షణాల్లో రూరల్ సిఐ మహేందర్ రెడ్డి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ గారికి గంజాయి అమ్ముతున్నారని వచ్చిన సమాచారం […]
దళితులను గుడిలోకి రానివ్వకపొడం అమానుషం
79 Viewsడిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మర్కుక్, ఆగస్టు 27 ఆధునిక యుగంలో దళితులను గుడిలోకి రాకుండా బోనాలు సమర్పించకుండా అడ్డుకొవడం ఆటవికం అమానుషమని దళితుల ఆత్మగౌరవం పై దెబ్బకొడితే సహించేది లేదని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటపూర్ లో దళితులను గుడిలోకి రాకుండా అంటరానితనం పాటించి అవమానించిన సంఘటన పై మంగళవారంనాడు గ్రామానికి చెరుకొని దళితులతో డిబిఎఫ్ నేత పి. శంకర్, కెవిపిఎస్ […]
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
71 Views– సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ జగదేవపూర్ , ఆగస్టు 20 సిద్దిపేట జిల్లా , జగదేవపూర్ : వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తునందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు కుంటలు బావులు నదులు నిండి ఉన్నాయి […]
ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించిన మర్కుక్ ఇన్స్పెక్టర్ ఓ.దామోదర్
62 Viewsమర్కుక్ ,ఆగస్టు 6 సిద్దిపేట జిల్లా,మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించిన మర్కుక్ ఇన్స్పెక్టర్ ఓ.దామోదర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రవల్లి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలిపారు.అదేవిధంగా గంజాయి ఇతర మత్తు పదార్థాలు,పేకాట గురించి తెలిసినచో స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపవలసిందిగా చెప్పారు.బీహార్ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్మికులను పనిలో చేర్చుకునేటప్పుడు వారి యొక్క ఆధార్ కార్డులను సేకరించి పోలీస్ స్టేషన్లో సమర్పించాల్సిందిగా తెలిపారు.సైబర్ నేరాల పట్ల […]
గుడుంబా పట్టుకున్న టాస్క్ ఫోర్స్
87 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్ *మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పొన్నారం గ్రామంలో గల బర్ల సత్తమ్మ అనే మహిళ ప్రభుత్వ నిషేదిత గుడుంబా అమ్ముతున్నదనే నమ్మదగిన సమాచారం మేరకు ఆమె ఇంటి పరిసర ప్రాంతం లో మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించగా వారి […]
సైబర్ నేరగాళ్ల దోపిడీ
86 Viewsమంచిర్యాల జిల్లా ఎలక్ట్రిసిటీ బిల్ పేరుమీద సైబర్ నేరగాళ్ల దోపిడీ తేదీ 15-07-2025 న హైటెక్ సిటీ కాలనీ, మంచిర్యాల కు చెందిన ఎల్ఐసి ఏజెంట్ అయిన వనం రఘు అనే వ్యక్తి కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ (TGNPDCL) నుండి ఒక లింక్ అతని మొబైల్ ఫోన్ కి మెసేజ్ రావడంతో తను అట్టి లింక్ కు ను ఓపెన్ చేయగా ఒక OTP వచ్చినది, వెంటనే సైబర్ నేరగాడు రఘు కు కాల్ చేసి […]
పేకాట స్థావరం పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్
151 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *పేకాట స్థావరం పై దాడి పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* *రూ 24,670 నగదు, 04 మొబైల్స్ స్వాధీనం* రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రనగర్ లోని ఒక ఇంట్లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ లు రవి ప్రసాద్, రాజేష్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఏలీయా, మహేందర్, […]
అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు,రైతులు
543 Views(తిమ్మాపూర్ జూలై 13) అనుమతులకు మించి అక్రమంగా మోయతుమ్మెద వాగులో నుండి ఇసుక తవ్వకాలు చేసి లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపిస్తూ రేణికుంట వాగులో నిరసనకు దిగారు గామస్తులు.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట వాగులో ఇటీవల ప్రభుత్వ అనుమతులతో ఇసుక తవ్వకాల విషయంలో టెండర్ వేయగా అనుమతుల ప్రకారం ఇప్పటికే సదరు కాంట్రాక్టర్ ఇసుక తవ్వకాలు జరిపి డంపింగ్ చేసిన ఇసుకను వివిధ ప్రాంతాలకు తరలించారు.. కొద్దిరోజుల క్రితం టెండర్ సమయం మిగిసిన […]
డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన…
430 Views-డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు.. ఎక్సైజ్ సీఐ బాబా (తిమ్మాపూర్ జూలై 10 ) నేటి సమాజంలో విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాటి బారిన పడకుండా తమ తల్లిదండ్రులు కలలు కన్నా ఆశయాలను నెరవేర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎక్సైజ్ సీఐ బాబా,ఎస్ఐ భారతి,లు అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళాశాలల్లో, స్కూల్స్ లలో మాదకద్రవ్యాల వినియోగం,దుష్పరినామాల పై అవగాహన కల్పించుటలో […]










