44 Viewsశ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో భద్రాచల దేవస్థానం ముక్కోటి ఏకాదశి కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరించిన – ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి భద్రాచల దేవస్థానం ఈనెల 10న ఘనంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)కి సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రికలు, శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి . ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ గత 26సంవత్సరాల నుండి నిర్వీరామంగా లక్షల మంది భక్తులచే రామకోటి […]
ఆధ్యాత్మికం
ఘనంగా మహా పడిపూజ…..
176 Viewsఎల్లారెడ్డిపేటలో ఘనంగా అయ్యప్ప పడిపూజ… అన్నదానం చేసిన అయ్యప్ప స్వాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి మధు గుండయ్య శర్మ, అయ్యప్ప ఆలయ పూజారి గౌతమ్ శర్మ, శివాలయ పూజారి శ్రీకాంత్ శర్మ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి హోమం నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవం మూర్తి విగ్రహాన్ని పట్టణంలోని పురవీధుల గుండా […]
మండల దీక్ష పూర్తి చేసుకొని శబరిమలైకి బయలుదేరిన స్వాములు
143 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ గ్రామాల నుండి కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించి నలభై ఒక దినముల పాటు కటోర నిష్టతో వ్రతమాచరించి నలభై ఒకటో రోజు న ఇరుముడి కట్టుకొని శబరిమలైకి బయలుదేరిన అయ్యప్ప స్వాములు ఆదివారం ఉదయం 6 గంటలకు దుబ్బ విశ్వనాథం గురుస్వామి చేతుల మీదుగా ఇరుముడి కట్టుకొని శబరిమలైకి ప్రత్యేక వాహనంలో బయలుదేరిన రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ గ్రామాల అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో చంద్రం గురుస్వామి […]
సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్… పాస్టర్ కులేరి కిషోర్ కుమార్
49 Views సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలోని ఇండిపెండెంట్ పెంతుకోస్తు చర్చిలో ఆదివారం సండే స్కూల్ పిల్లలకు హైదరాబాదు నుంచి వచ్చిన పాస్టర్ పాలెన్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ గిఫ్ట్ లను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ పాలిన్ ట్రాన్సిస్ మాట్లాడుతూ క్రైస్తవుల హృదయాలలో పగ, ద్వేషం ఉండకూడదని ఏసుక్రీస్తు ప్రేమను పంచడానికి ఈ లోకంలో మానవతారునిగా జన్మించాడని ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి కలవరి సిల్వలో […]
ఘనంగా సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలు…
57 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 09) 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సహకారం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియ గాంధీ 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.. మానకొండూర్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అట్ల అనిల్ తిమ్మాపూర్ మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర మణికంఠ ఆధ్వర్యంలో కేకు కట్ చేసే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు… ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ తిమ్మాపూర్ మండలం ప్రధాన కార్యదర్శి జంగా రామకృష్ణారెడ్డి , బొంగాని శ్రీనివాస్, గొంగిడి […]
ముసుగులు తొలగించేలా చర్యలు చేపట్టండి…
62 Views–లేదంటే ఆందోళనలకు సిద్ధం. –తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన జేఏసి నాయకులు (తిమ్మాపూర్ డిసెంబర్ 02) తిమ్మాపూర్ మండల కేంద్రం ఆర్టిసి బస్టాండ్ ముందు నెలకొల్పిన మహనీయుల విగ్రహాలపై ముసుగులు తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించాలని తిమ్మాపూర్ జేఏసి నాయకులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం లో వినతిపత్రం అందించారు.గత ప్రభుత్వం లో రెండేళ్ల క్రితం నెలకొల్పిన అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రాం ల విగ్రహలపై ముసుగులు తొలగించడం లో జరుగుతున్న కాలయాపన […]
చలో మాలల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ…
44 Views(తిమ్మాపూర్ నవంబర్ 27) జాతీయ మాలమహనాడు తిమ్మాపూర్ మండల అధ్యక్షులు ఎలుక రాజు ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో చలో మాలల సింహ గర్జన పోస్టర్ ను ఆవిష్కరించారు.. ఈ సందర్బంగా ఎలుక రాజు మాట్లాడుతూ.. డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జన సభకు అధిక సంఖ్యలో మాల సోదరులందరూ మాలల సింహ గర్జన సభకు ఇంటికి తాళాలు వేసి అందరు స్వచ్ఛంద తరలివచ్చి,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని […]
సరస్వతీ శిశు మందిర్ స్కూల్ లో దీపోత్సవం వేడుకలు
139 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ స్కూల్ లో ఘనంగా దీపోత్సవం వేడుకలు, కన్నుల పండుగగా జరిగాయి. తెలుగు వారు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ కార్తీక దీపోత్సవం వేడుకలు ను ఒక పండుగల జరుపుకుంటారు. ఈ యొక్క దీపోత్సవం కార్యక్రమం లో సరస్వతి శిశు మందిర్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యలు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
నాగుల ఎల్లమ్మగుడికి మకర తోరణం….
38 Viewsనాగుల ఎల్లమ్మగుడికి మకర తోరణం అందజేత ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గల శ్రీజమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ అమ్మవారికి గొల్లపల్లిలో గల అరు ణాచలం గ్రూప్ సభ్యులు రూ.25వేల విలువైన మకర తోరణాన్ని అందజేశారు. అందజేసిన వారిలో కొండ రమేష్ గౌడ్, పందిళ్ల సుధాకర్ గౌడ్, గరుగుల కృష్ణ హరిగౌడ్, పెంజర్ల దేవయ్యయాదవ్, పాటి దేవయ్య, మద్దివేణి శ్రీధర్, దాసరి గణేష్, నిరంజన్, కిషన్ రెడ్డి, రాజు నాయక్ […]
ఆనాటి పది పైసల నాణాలతో అమ్మ వారి అద్భుత రూపం
103 Views● చిత్రించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు ● 1984వ సంవత్సరం నాటి అరుదైన పది పైసలు ● ఆనాటి పాతనాణాలు అమ్మ రూపంలో చూసి తరించామన్న భక్తులు దుర్గాదేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని కంటికి కనిపించని ఆనాటి అరుదైన 1984 నాటి పది పైసలను ఉపయోగించి ఆధ్యాత్మిక కళానైపుణ్యంతో అమ్మవారి అద్భుత రూపాన్ని రూపొందించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి భక్తిని చాటుకున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం […]