422 Views–రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు నర్సింగారావు. (తిమ్మాపూర్ డిసెంబర్ 19) అయోధ్య లోని శ్రీరామ మందిరం నుండి వచ్చినటువంటి అక్షింతలు గ్రామాల్లోని భక్తులందరికీ చేరేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తిమ్మాపూర్ ఖండ సభ్యులు దరిపెల్లి నర్సింగారావ్ పేర్కొన్నారు. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కరినగర్ నుండి స్వయం సేవక్ సభ్యుల ద్వారా ఆవుల కుమార్ నేత్రుత్వం లో మంగళవారం తిమ్మాపూర్ మండలం లోని నుస్తులాపూర్ గ్రామానికి తీసుకువచ్చారు.ఊరి బయట ఉన్న […]
ఆధ్యాత్మికం
గృహప్రవేశం శుభకార్యానికి చిహ్నం…. జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు
980 Viewsగృహ ప్రవేశాలకు హాజరైన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట డిసెంబర్ 17 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వివిధ శుభకార్యాల్లో ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు పాల్గొన్నారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ 77 వ బూత్ కమిటీ సభ్యులు మద్దుల తిరుపతి రెడ్డి నిర్వహించిన నూతన గృహప్రవేశానికి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘం […]
వెంకటేశ్వర ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
246 Viewsదౌల్తాబాద్: కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా మండల కేంద్రమైన దౌల్తాబాద్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈనెల 11న సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆది శివరాములు తెలిపారు. ఉదయం పది గంటలకు సత్యనారాయణ వ్రతాలు ప్రారంభమవుతాయని, ఈ వ్రతాల్లో పాల్గొనేందుకు దౌల్తాబాద్, చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సత్యనారాయణ వ్రతం అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ఘనంగా మాస కల్యాణోత్సవం
193 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల రెండవ శనివారం నిర్వహించే మాస కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోశ్చరణాల మధ్య స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడంతోపాటు పల్లకి సేవ, అలంకరణ తదితర కార్యక్రమాలను ఆలయ పూజారి వెంకటేశం నిర్వహించారు. కళ్యాణోత్సవంలో మాశెట్టి నవ్య- నరేష్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం […]
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…
236 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 09) తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిందని,అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టి తెలంగాణ ప్రజలు ఆమె రుణం తీర్చుకున్నారని తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ పొలం మల్లేష్ యాదవ్ అన్నారు.. శనివారం సోనియాగాంధీ 78వ జన్మదినం సందర్భంగా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలో ముఖ్య అతిధిగా హాజరై కేక్ కట్ […]
ఘనంగా అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు…..
289 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 06 ది) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పారునంది జలపతి మాట్లాడుతూ.. సమాజంలోని ఉన్నత వర్గ ప్రజలు,అణగారిన వర్గాల ప్రజలపై తీవ్రమైన దారుణాలకు,దోపిడికి పాల్పడుతున్న సమయంలో భారతదేశంలో జన్మించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల కొరకు గొప్ప […]
దళిత బిడ్డకు ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ.. ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు మందకృష్ణ మాదిగ క్ చరవాణి లో అభినందనలు
599 Viewsఎల్లారెడ్డిపేట, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫోన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ వేణుగోపాలస్వామి చైర్మన్ దళిత బిడ్డకు ఇచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేస్తూ చరవాణిలో మాట్లాడారుజిల్లా దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశారు ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షులుగా దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం జితేందర్ ను గ్రామ […]
24/7 తెలుగు న్యూస్ విలేకరులకు దీపావళి శుభాకాంక్షలు
282 Viewsదీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి పర్వదినాన లక్ష్మీ మాత కటాక్షం మన అందరి పైన ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మనందరికీ ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను లక్ష్మీ దేవత అందించాలని కోరుకుంటూ, ఇలాంటి దీపావళి పండుగలు ఎన్నో మనం జరుపుకుంటూ సుఖశాంతులతో, సంతోషంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
కామారెడ్డి సభకు తరలి వెళ్లిన నాయకులు…
244 Viewsకామారెడ్డి సభకు తరలి వెళ్లిన నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం కామారెడ్డి పట్టణంలో జరిగే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన స్పందన లభిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆరు స్కీముల గ్యారెంటీ కార్డు ద్వారా ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు సిరిసిల్ల నియోజకవర్గం లో […]










