100 Viewsగజ్వేల్ , ఆగస్టు 8 సిద్దిపేట జిల్లా,గజ్వేల్ : ఆగస్టు 9వ తేదీన జరిగే లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం యాదగిరిగుట్ట,మండలం కైలాసపురం (కాచారం)లో ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ మహోత్సవానికి కల్యాణ ఆహ్వాన పత్రాన్ని ఆలయ నిర్వాహకులు వంగపల్లి అంజయ్య స్వామి గురువారం గజ్వేల్ కు వచ్చి రామకోటి రామరాజుకు ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ వంగపల్లి అంజయ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు అమోగమన్నారు. […]
ఆధ్యాత్మికం
సబ్బు బిళ్ళ మీద ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటం
103 Viewsగజ్వేల్ ,ఆగస్టు 6 ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతిని పురస్కరించుకొని జయశంకర్ చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అదేవిధంగా తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి […]
భక్తిరత్న రామకోటి రామరాజును ఆహ్వానించిన లక్ష్మీ ప్రసన్న చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్
109 Viewsగజ్వేల్ , ఆగస్టు 5 ఈనెల 7వ తేదీన హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో జరిగే సేవారత్న పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కు గజ్వేల్ కు వచ్చి ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని సోమవారం నాడు అందజేసిన లక్ష్మీ ప్రసన్న చారిటేబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక, చైర్మన్, ప్రముఖ గాయని లక్ష్మీ ప్రసన్న. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ తన […]
మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం…
119 Views(తిమ్మాపూర్ ఆగస్టు 02) ఎస్సీ కులాల వర్గీకరణపై గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాదిగ, మాదిగ ఉప కులాలు సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ డివిజన్ అధ్యక్షులు సిరిసిల్ల శంకర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ముందుగా అలుగనూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో […]
ప్రముఖ వార్త పాత్రికేయులు వెంకటేష్ చారిని పరామర్శించిన రామకోటి రామరాజు
106 Viewsగజ్వేల్ , జులై 31 సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన ప్రముఖ వార్త పాత్రికేయులు వెంకటేష్ చారి ద్విచక్ర వాహనానికి అడ్డంగా వచ్చిన శునకాలతో గాయలయ్యాయి. అతనిని తన నివాసంలో పరామర్శించి ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. వీధి కుక్కకల వల్ల చాలా మంది గాయాలపాలు అవుతున్నారని కుక్కల పై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వెంట సామాజిక కార్యకర్త సాధిక్ […]
ప్రముఖుల ఆధ్వర్యంలో రామకోటి రామరాజుకు ఘన సన్మానం
98 Views– రాముని కోసమే జీవితం అంకితం చేసిన గొప్ప రామభక్తుడు గజ్వేల్ , జులై 30 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకు ఇటీవల భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న శుభ సందర్భంగా మంగళవారం నాడు వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రామకోటి రామరాజును శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేషి అభినందనలు తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ రామనామమే ఊపిరిగా రామకోటి నామాన్ని […]
ఛలో డిల్లీ కరపత్రం ఆవిష్కరణ..
100 Views(తిమ్మాపూర్ జూలై 30) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య చలో ఢిల్లీ కరపత్రం ఆవిష్కరణ చేశారు.. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ మాలమహానాడు ఆగస్టు 7,8,9 వ తేదీల్లో జాతీయ మాలమహానాడు ఆద్వర్యంలో హలో మాల ఛలో డిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పలు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ లో సామాజిక చైతన్య దీక్షలు చేపట్టనున్నరు.. ఈ […]
నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ..
89 Views(తిమ్మాపూర్ జూలై 30) తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన నాథ భూమయ్య (మనమరాలు )బిడ్డ కుమార్తె ఎడ్ల సౌమ్య (17) అనారోగ్య సమస్యలతో ఇటీవల మృతి చెందగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి వారి కుటుంబాన్ని పరామర్శించి, 50 కిలోల బియ్యన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కర్ర మణికంఠ, తుంగ శ్రీకాంత్, కాల్వ శ్రీనివాస్, కర్ర చందు, మామిడి అఖిల్ […]
ఘనంగా ముగిసిన మహిషాసుర మర్ధిని అమ్మవారి జాతర
105 Views– అమ్మవారిని దర్శించుకున్న వేలాదిమంది భక్తులు – నేత్ర పర్వంగా కొనసాగిన జాతర గజ్వేల్ , జులై 27 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో శ్రీ మహిషాసుర మర్ధిని ( పార్వతి దేవి )అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం మహిషాసుర మర్ధిని అమ్మవారిని దర్శించుకున్న బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బీవీ రావు పంతులు . ఆయన మాట్లాడుతూ పురాతన దేవాలయం మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం దాదాపు […]
నిరుపేద కుటుంబానికి చేయూత…
85 Views-50 కిలోల బియ్యం అందజేసిన పోలురామ్ (తిమ్మాపూర్ జూలై 26) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన చిలువేరి కమలవ్వ ఇటివల అనారోగ్యంతో మరణించగా,కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రామ్ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.. అనంతరం తన వంతు సాహాయంగా 50 కిలోల బియ్యన్ని బాధిత కుటుంబానికి అందజేశారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.. Manne Ganesh Dubbaka […]










