రాజకీయం

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి…

118 Views–భాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి. –తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి. (తిమ్మాపూర్ మే 19) తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేసారు.బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల గడుస్తున్నా కూడా అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఇటీవల కురిసిన […]

ప్రాంతీయం రాజకీయం

గ్రామపంచాయతీలో రసీదులు గోల్మాల్ చేసిన బిల్ కలెక్టర్ నరేష్ కు సోకాజి నోటీసులు…

312 Viewsముస్తాబాద్, మే 17 (24/7న్యూస్ ప్రతినిధి):  సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ముస్తాబాద్ మేజర్ పంచాయతి బిల్ కలెక్టర్ కు సోకాజ్ మెమో జారీచేశారు. బిల్ కలెక్టర్ కె. నరేష్ గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తూ ఓవైపు ప్రభుత్వం అందిస్తున్న వేతనం పుచ్చుకుంటూ బిల్లుబుక్కుల ఇంటి పన్నుల రసీదులపై అవకతవకలకు పాల్పడి ప్రభుత్వ సొమ్మునే పక్కదారి పట్టిస్తూ విధులు దుర్వినియోగమునకు పాల్పడినట్లు ఎంక్వయిరీలో నిర్ధారణకాగా సంజాషీ కోరుతూ మెమో జారీచేశారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

93 Viewsఅకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి — బీజేపీ కిసాన్ మొర్చ జిల్లా అధ్యక్షుడు తిరుమల్ రెడ్డి గజ్వేల్:17 మే 2024 గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను బీజేపీ కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి […]

రాజకీయం

ఘనంగా మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు..

104 Views(తిమ్మాపూర్ మే 16) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నూస్తులపూర్ గ్రామ సర్పంచ్ రావుల రమేష్ జన్మదిన వేడుకలను మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.. తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్ జన్మదిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై రావుల రమేష్ ను శాలువా తో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వివిధ మండల […]

రాజకీయం

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలి — బాలకృష్ణ గౌడ్

95 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( మే 13 ) ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ అన్నారు అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి లో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఓటు వేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

321 Views(మానకొండూర్ మే 13) మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన స్వగ్రామం మానకొండూర్ మండలం పచ్చునూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి పచ్చునూరు కు విచ్చేసిన డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు క్యూలైన్ లో నిల్చుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

రాజకీయం

నాలుగో నెంబర్ పై మీ ఓటు వేసి గెలిపించండి..

143 Views(తిమ్మాపూర్ మే 11) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం గొల్లపల్లి గ్రామంలో బూత్ నెంబర్ 166 లో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.. నాలుగో నెంబర్ టి షర్టు ధరించి, 13న (సోమవారం)జరగబోయే ఎన్నికలలో ఈవీఎం మిషన్ పైన నాలుగో నెంబర్ పై మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ను భారీ […]

రాజకీయం

ఓటర్లను అభ్యర్థిస్తున్న రాష్ట్రనాయకులు చక్రదర్ రెడ్డి…

179 Viewsముస్తాబాద్, మే 10 (24/7న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా పార్లమెంట్ ఎలక్షన్ కో ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు కనమేని చక్రదర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పట్టణ కేంద్రంలోని మాదిగ సంఘ సభ్యులతో పలు అంశాలపై చర్చించి మీ అమూల్యమైన ఓటును ఇప్పుడున్న స్థితిగతులను ఆలోచించి హస్తంగుర్తుపై వేసి కరీంనగర్ ఎంపీగా రవీందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం […]

రాజకీయం

వినోద్ కుమార్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ నాయకులు..

102 Views(తిమ్మాపూర్ మే 09) బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపి అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా, మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ తిమ్మాపూర్ మండల కేంద్రంలో బిఎన్ రమేష్ కుమార్, మాదిగ మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించారు.. వారు మాట్లాడుతూ కెసిఆర్ గత ప్రభుత్వంలో దళితుల అభివృద్ధికై దళిత బంధు పథకం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దళితులకు […]

రాజకీయం

కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు..

373 Views(తిమ్మాపూర్ మే 08) తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ బండారి రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గెలుపు కోసం […]