రాజకీయం

నీలం మధు ముదిరాజ్ ను కలిసిన జగదెవపూర్ ముదిరాజ్ సంఘం నాయకులు

135 Viewsనీలం మధు ముదిరాజ్ ను కలిసిన జగదెవపూర్ ముదిరాజ్ సంఘం నాయకులు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16) మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ని ఆదివారం జగదెవపూర్ మండల ముదిరాజ్ సంఘం నాయకులు మండల యువజన సంఘం అధ్యక్షులు హెమ సురేష్,వట్టిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల బాలరాజ్.చాట్లాపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింలు.జంగంరెడ్డి పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు కోండయ్య.మాందాపూర్ గ్రామ శాఖ యువజన సంఘం […]

రాజకీయం

గజ్వేల్ ప్రజలకు అందుబాటులో మల్టీస్పెషల్టి హాస్పిటల్

108 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16) :- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం సంగాపూర్ రోడ్ లో ‌పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను పల్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు, ఈ సందర్బంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డికి హాస్పిటల్ యాజమాన్యం పూల బొకేలతో, శాలువతో సన్మానించారు, అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ ప్రజలు ఇలా […]

రాజకీయం

తన తండ్రికి అంకితమిచ్చిన రామకోటి రామరాజు

88 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( జూన్ 16) అవాలతో తండ్రి కొడుకుల చిత్రాలు పితృ దినోత్సవం సందర్బంగా తండ్రి కొడుకుల చిత్రాలను అవాలతో అపురూపంగా చిత్రించి ఆదివారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన తండ్రికి అంకితం ఇచ్చారు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు . ఈరోజు సందర్బంగా మాట్లాడుతూ నేను ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి మా తండ్రే కారణం అన్నాడు. ఈ […]

రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన తాడూరి మహేష్ గౌడ్

93 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన తాడూరి మహేష్ గౌడ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16) సిద్దిపేట జిల్లా, మార్కుక్ మండలం, పాములపర్తి గ్రామంలో ఇటీవల ప్రమాదవషాత్తు చెరువులో పడి మృతిచెందిన మునిగడప ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సాయంగా బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి మహేష్ గౌడ్ ఆర్థిక సాయం అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం రాజకీయం

ఆర్థిక సాయం అందజేత !

89 Viewsఆర్థిక సాయం అందజేత ! 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16) సిద్దిపేట జిల్లా, మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గత వారం రోజుల కిందట మునగడప ఆంజనేయులు ఇంటి నుంచి తప్పిపోయి పెద్ద చెరువులో పడి శవమై తేలడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటూ హెల్పింగ్ బృందం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

68 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి(జూన్ 16) సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం, పాములపర్తి గ్రామంలో చెరువులో పడి మృతి చెందిన మునిగడప ఆంజనేయులు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ ఆదివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు కర్రోల్ల నర్సింలు,బాలకృష్ణ,రఘుపతి,పోచయ్య,మహేష్,అనిల్,స్వామి,పోచయ్య, తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పొన్నం..

135 Views(తిమ్మాపూర్ జూన్ 15) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుధగోని మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం అనిల్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి, వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్ల అశోక్, సుధగోని శ్రావణ్, మార్క సారయ్య,సుధగోని వెంకటరమణ, ఖమ్మం వెంకన్న ,జంగా కొమురయ్య,తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం!

84 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం జూన్ 13 మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తాడెం రాజయ్య అనారోగ్యంతో అకాల మరణం చెందారు విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ గురువారం మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో కరుణాకర్, తాడేం గణేష్,కిషోర్,బాబు,సాయి కుమార్ తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]

రాజకీయం

మర్కుక్ మండల కేంద్రంలో ఘనంగా మహంకాళి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం వేడుకలు

83 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ జూన్ 11. మర్కుక్ మండల కేంద్రంలో శ్రీ మహంకాళి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవాలు మర్కుక్ గ్రామ పురోహితులు మాధవ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహంకాళి అమ్మవారి ఉత్సవాలను ఉద్దేశించి గ్రామ పురోహితులు మాధవ శర్మ మాట్లాడుతూ పూర్వకాలంలో మొర్సు వంశస్థులు వారి పొలంలో వ్యవసాయం చేస్తుండగా భూగర్భంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం బయటపడింది. అనంతరం గ్రామ పెద్దలు చెప్పినటువంటి మాట మేరకు మర్కుక్ గ్రామంలో భావానంద […]

రాజకీయం

రైతాంగ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లండి…

99 Views–తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ శ్రేణులు. (తిమ్మాపూర్ మే 20) అకాల వర్షాల తాకిడితో నష్టపోయిన రైతుల సమస్యలతో పాటుగా పలు నష్టాల విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భాధితులకు న్యాయం చేయాలని తిమ్మాపూర్ బీజేపీ నాయకులు తిమ్మాపూర్ తహాసీల్దార్ కోడెం కనకయ్య కు వినతిపత్రం అందజేశారు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపుమేరకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం చేసే కార్యక్రమాలలో భాగంగా సోమవారం బీజేపీ మండల […]