94 Viewsసెప్టెంబర్ 9 శనివారం సబ్బండ వర్గాల సంక్షేమం సంతృప్త స్థాయిలో అందింది. నగరం నలు దిక్కులు మిలమిల మెరిసే రోడ్లు, అందమైన పార్కులతో హౌరా ఇది ఖమ్మమేనా..! అని కళ్ళని అబ్బుర పరుస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో .. ‘మార్క్ ఆఫ్ పువ్వాడ ఏజ్’ ఖమ్మం అభివృద్ధి నగిసీలను అలంకరించుకుంది. రాష్ట్ర రాజధాని సరసన ఖమ్మం అభివృద్ధి గుమ్మమై చేరింది. ఈ అభివృద్ధి పతాక కీర్తి.. జై పువ్వాడ అని వేయి నోళ్ళ పలుకుతోంది. […]
రాజకీయం
బిజెపి అభ్యర్థిగా దరఖాస్తు
92 Views (కరీంనగర్ జిల్లా మానకొండూర్ సెప్టెంబర్ o9) హైదరాబాద్ నాంపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం బిజెపి రాష్ట్ర నాయకులు, స్థానికుడు మాజీ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ మానకొండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ధరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బండి సంజయ్ నాయకత్వంలో కాషాయ జెండా ఎగరవేస్తామని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానాని, దళిత బంధు, పేదలకు డబుల్ బెడ్ రూములు, రైతులకు పూర్తిగా లక్ష రుణమాఫీ […]
గజ్వేల్ లో అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల
89 Viewsసిద్ధిపేట జిల్లా సెప్టెంబర్ 9 శనివారం గజ్వేల్ లో అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల చేసి ప్రొసీడింగ్స్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కి శ్రీ హరీష్ రావు కి ధన్యవాదములు తెలిపిన బట్టు అంజిరెడ్డి, మెదక్ డీసీబీ డైరెక్టర్ గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.27,60,00,000/-, వర్గల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.18,87,00,000/-, తుప్రాన్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.9,96,00,000/-, బ్యాలెన్స్ వర్కులకు గజ్వేల్ 12,49 ,00,000/-, వర్గల్ రూ.4,58,00,000/-, తుప్రాన్ 1,70,00,000/- […]
బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు
97 Viewsబీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ రోజు తెలంగాణ లో బీసీ లో విబేధాలు వచ్చేలాగా మరియు రాజకీయ లబ్ధి కోసం కొందరు నేతలు చర్యలు చేపడుతున్నారు ఇది ఎంత మాత్రం సరికాదు బీసీలకు చట్టసభలు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని వాదనలు కొందరు వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కొరకు బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు ఎన్నికల ముందర బిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు […]
బౌరంపేట్ లోని త్రిపుర లాండ్మార్క్ II కాలనీ ని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిదుతాం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
92 Viewsబౌరంపేట్ లోని త్రిపుర ల్యాండ్మార్క్ II కాలనీ ని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ లోని త్రిపుర ల్యాండ్మార్క్-II వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ వెల్ఫేర్కా అసోసియేషన్ సభ్యులు కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వారి కాలనీలో వర్షాల కారణంగా సమస్యలు ఉన్నాయని, వెంటనే ఎమ్మెల్యే […]
ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కాథలిక్ ఫాథర్స్ వెల్ఫేర్ అసోసియేషన్.
93 Viewsఎమ్మెల్యే కె పి వివేకానంద్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన కథలిక్ ఫాథర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం క్యాథలిక్ ఫాదర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ రోజు ఎమ్మెల్యే కెపి ఆనంద్ ని నివాస గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే 100 రోజుల ప్రగతియాత్ర దిగ్విజయంగా పూర్తిచేసిన సందర్భంగా వారికీ అభినందనలు తెలుపుతూ రానున్న ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా బారి మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో […]
కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షులగా నియామకం
79 Viewsతెలంగాణ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా టీపీసీసీ అధిష్టానం కరీంనగర్ నియోజకవర్గంలోని రెండు మండలాలకు అధ్యక్షుల నియామకం చేపట్టింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గం లోని కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడిగా బొమ్మకల్ గ్రామానికి చెందిన కామిరెడ్డి రాంరెడ్డి ని, కొత్తపల్లి మండల అధ్యక్షుడిగా కమాన్ పూర్ గ్రామానికి చెందిన పంజాల స్వామి గౌడ్ ని నియమిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ […]
దళితులు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం..
89 Views – మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళితులు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ అన్నారు. గన్నేరువరం మండలంలోని చోక్కారావుపల్లి గ్రామంలోని దలితకాలనీలో ఈరోజు ఆయన విస్తృతంగా పర్యటించి, దళితుల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుంటూ సత్వరమే పరిష్కరించారు. అనంతం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లులేని వారికి గృహాలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షల సాయం చేయడం జరుగుతుందని […]
మంత్రి కేటీఆర్ ను కలిసిన ఏఎంసీ మోహన్ కుమార్
90 Viewsమంత్రి కేటీఆర్ ను కలిసిన ఏఎంసీ పాలకవర్గం fso 1212 ఎల్లారెడ్డిపేట: నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్ తో పాటు పాలకవర్గం మంత్రి కేటీఆర్ ను శుక్రవారం ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ అమెరిక పర్యటన ముగించుకొని వచ్చాక నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హైదరాబాదు తీసుకెళ్లి మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కల్పించి పుష్పగుచ్చం ఇచ్చి […]
ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రశంసలు*
98 Views*ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రశంసలు* మహిళ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తోంది. *ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటం తో కేంద్ర ప్రభుత్వం లో కదలిక వచ్చింది* *మీరు చేసే పోరాటం తో అనేక పార్టీల నాయకులు మహిళ బిల్లు పై మాట్లాడుతున్నారు.* *ఈసారి మహిళ బిల్లు పెట్టె యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టు ఉంది* *మీరు బీసీ మహిళల కోసం పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్న ఎర్రోళ్ల బాబు […]









