Breaking News రాజకీయం

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఏఎంసీ మోహన్ కుమార్

70 Views

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఏఎంసీ పాలకవర్గం
fso 1212 ఎల్లారెడ్డిపేట:

నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్ తో పాటు పాలకవర్గం మంత్రి కేటీఆర్ ను శుక్రవారం ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ అమెరిక పర్యటన ముగించుకొని వచ్చాక నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హైదరాబాదు తీసుకెళ్లి మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కల్పించి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండి విధి నిర్వహణ పట్ల క్రమశిక్షణగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాప్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *