Breaking News రాజకీయం

బౌరంపేట్ లోని త్రిపుర లాండ్మార్క్ II కాలనీ ని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిదుతాం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ 

71 Views

బౌరంపేట్ లోని త్రిపుర ల్యాండ్‌మార్క్ II కాలనీ ని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ లోని త్రిపుర ల్యాండ్‌మార్క్-II వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ వెల్ఫేర్కా అసోసియేషన్ సభ్యులు కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వారి కాలనీలో వర్షాల కారణంగా సమస్యలు ఉన్నాయని, వెంటనే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అతి త్వరలో మీ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో త్రిపుర ల్యాండ్‌మార్క్-II వెల్ఫేర్కా అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *