210 Viewsమంచిర్యాల అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘునాథ్ వెరబెల్లి ఈరోజు మంచిర్యాల RO కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మంచిర్యాల పట్టణ ప్రధాన విధుల్లో బీజేపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాషాయ జెండా కార్యకర్తలతో పట్టణం జనసంద్రంగా మారింది. అసెంబ్లీ నలుమూలల నుండి యువ నేత రఘునాథ్కి మద్దుతు గా కార్యకర్తలు భారీగా తరిలి వచ్చి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. బీజేపీ కార్యకర్తల బైక్ ర్యాలీ వైష్య […]
రాజకీయం
సిద్దిపేట ప్రజలమైనందుకు గర్విద్దాo…
252 Viewsసిద్దిపేట నవంబర్ 10: సిద్దిపేట గౌరవాన్ని ఎల్లలు దాటించిన నాయకున్ని మెజారిటీ లో మరింత ఎత్తు కు పెంచుదాం… – సిద్దిపేట ప్రజలుగా మనమందరం గర్వ పడాలి. – చిన్నకోడూరు మండలం లోని అనంతసాగర్ గ్రామం లో జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి హరీష్ రావు పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు, పార్టీ శ్రేణులు… సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో దేశానికి ఆదర్శవంతంగా ఉందని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. […]
కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కవ్వంపల్లి
328 Viewsజన జాతరలో తడిసి ముద్దయిన కవ్వంపల్లి సత్యనారాయణ… (మానకొండూర్ నవంబర్ 10) మానకొండూరు నియోజకవర్గంలో ఈరోజు కవ్గంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసారు.. వివిధ మండలాల నుంచి పెద్ద మొత్తంలో కార్యకర్తలు తరలిరావడంతో కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంబించి పోయిందిి.. కాసేపు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జన సంద్రాన్ని చూసి కవ్వంపల్లి సత్యనారాయణ ఉబ్బి తబ్బిపోయాడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంతమంది […]
చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
471 Viewsనవంబర్ 10 మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న సందర్భంలో మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ గద్దెరాగడి గ్రామంలో ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో గద్దెరాగడి గ్రామ ప్రజలు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో 300 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తాను ఎంపీ పదవిలో […]
ప్రభుత్వ ఉద్యోగులకు డి ఎ చెల్లింపునకు ఈసీ బ్రేక్ వేసింది
178 Viewsతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ చెల్లింపునకు ఈసీ బ్రేకులు వేసింది. ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈ మధ్య ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది . రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2022 జులై నెలకు చెందిన డీఏను ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ అనుమతి కోసం ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖపై కేంద్ర నిఘా సంస్థల ద్వారా […]
కెసిఆర్ సార్ ను గెలిపించుకుందాం…
152 Viewsవర్గల్ మండల్ నవంబర్ 10 :గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని మల్లారెడ్డిపల్లి అంబర్పేట్ గ్రామాల్లోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మండల ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారంలో తిరిగి మాట్లాడుతూ ఈరోజు పేదఇంటి కూతురు కి అన్న,తమ్ముడు,మమలా నేను ఉన్నాను అంటూ, అవ్వలకు అయ్యలకు పెద్దకొడుకు అయ్యి పెన్షన్ ఇస్తు ప్రతి ఇంట్లో దిపమై ఉన్న మన కేసిఆర్కి ఓటు వెయ్యలసిన అవ్వసరం ఎంతైనా ఉంది అని కొనియాడారు. […]
ముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే..
115 Viewsముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే.. ముస్లింలకు సంక్షేమ పథకాలను అందించి విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తూ ముస్లింల అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారని ముస్లిం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, బండలింగంపల్లి, సింగారం తదితర గ్రామాలలో శుక్రవారం సీనియర్ నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ముస్లింల కోసం అభివృద్ధి జరిగిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ […]
కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్
74 Viewsగద్వాల్ నవంబర్ 10 :బిఆర్ఎస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి. గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ లో రిటర్న్ంగ్ అధికారికి బిఆర్ఎస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు అందజేసినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, న్యాయవాది మనోహర్, గట్టు మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, మైనార్టీ నాయకులు ఖలీల్ […]
జర్నలిస్టుల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం.
149 Viewsజోగులాంబ గద్వాల్ నవంబర్ 10 :జర్నలిస్టుల సంక్షేమమే బి ఆర్ ఎస్ ప్రభుత్వ ద్యేయం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటివారు జర్నలిస్టులు. నడిగడ్డ జర్నలిస్టుల సేవా సమితి కార్యాలయ ప్రారంభోత్సవం లో మున్సిపల్ చైర్మన్ జి చిన్న దేవన్న. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలోని రాయచూరు రోడ్ దగ్గర నేడు నడిగడ్డ జర్నలిస్ట్ సేవా సమితి కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ జి చిన్న దేవన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన […]
అన్ని రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం
83 Views– దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు దౌల్తాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి నేటి వరకు అన్ని రంగాల్లో విఫలమైందని దుబ్బాక బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని గాజులపల్లి, దొమ్మాట, ముబారస్ పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రెండున్నర సంవత్సరాల్లో నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పనిచేసినట్లు తెలిపారు. తాను తక్కువ సమయంలోనే […]










