రాజకీయం

తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్

277 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  సమస్యఆత్మక నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని భారత ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తరాలు కూడా జారీ చేసింది. సిర్పూర్ ,చెన్నూర్ ,బెల్లంపల్లి ,మంచిర్యాల ,ఇల్లందు, కొత్తగూడెం, మంథని ,ఆసిఫాబాద్ ,పీనపాక ,ములుగు, ఆశారావుపేట, భూపాలపల్లి ,భద్రాచలం స్థానాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం  4 గంటల వరకు  పోలింగ్ నిర్వహించనున్నారు. అదేవిధంగా […]

రాజకీయం

కెసిఆర్ కు మద్దతుగా ముదిరాజులు…

154 Viewsవర్గల్ మండల్, శేర్పల్లి గ్రామం అక్టోబర్ 30 :వర్గల్ మండలంలోని సామల పల్లి గ్రామంలోని ముదిరాజ్ సంఘ కార్యకర్తలు కెసిఆర్ గెలిపిస్తామని వారి వెంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

నేడు కెసిఆర్ జుక్కల్, బాన్సువాడ మరియు నారాయణఖేడ్ పర్యటన

146 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్  ఉమ్మడి నిజాంబాద్ జిల్లా జుక్కల్ ,బాన్సువాడ మరియు మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో ఎన్నికల ప్రచారానికి పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతారు. తెలంగాణలో మరోసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఈ కట్టె కాలే వరకు మీతోనే ఉంటా…

87 Viewsకూచిమంచి అక్టోబర్ 29 :కరోన కాలంలో కూడా మీతో ఉన్న,కష్టకాలంలో కూడా మీతో ఉన్న,ఈకట్టే కాలే వరకు మీతోనే ఉంటా.. కందాళ. కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి. గ్రామ ఎంపీటీసీ బారి తిరపతమ్మ-మల్సూర్,పద్మశాలి మండల నాయకులు లగిశెట్టి వీరబాబు,యూత్ ప్రెసిడెంట్ మూడు వీరబాబు తో పాటుగా 72 కుటుంబాలు,కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈసంధర్భంగా మాట్లాడుతూ […]

రాజకీయం

నేను గాని, నా భార్య పిల్లలుగాని మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ..

185 Viewsకూసుమంచి అక్టోబర్ 29 :కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్ ప్రచారలంలో భాగంగా ఈరోజు నేలపట్ల వచ్చినప్పుడు మీరు చూపించిన ఈ ప్రేమ అభిమానము మీ ప్రేమకు అందరికి నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను.ఇప్పటివరకు మన గవర్నమెంట్ కొత్త పథకాలు ఏమి ఇస్తుంది మనమేం చేస్తున్నాం అనేది మన నాయకులు మీకు చాలా క్లుప్తంగా చెప్పారు. నేను […]

రాజకీయం

బిజెపి జెండా ఎగరడం ఖాయం

163 Viewsదౌల్తాబాద్: దుబ్బాకలో మళ్లీ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే బిజెపి దుబ్బాక నియోజకవర్గం అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో వార్డు సభ్యులు లక్ష్మీ, నరసవ్వ, స్వరూప, అనురాధ, తిరుమలాపూర్, ముత్యంపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బిజెపి పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే రఘునందన్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ […]

రాజకీయం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థులు

132 Views సంగారెడ్డి అక్టోబర్ 29 సంగారెడ్డి నియోజకవర్గ సదాశివపేట మండల నాగ్ సాన్ పల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి చింత ప్రభాకర్, టిఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ సందర్భంగా చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంగారెడ్డి లో చింత ప్రభాకర్ గెలుపు ఖాయం అయిపోయింది 5 ఏండ్లలో 5 సార్లు కూడా రాని జగ్గారెడ్డి కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజలను మోసం […]

రాజకీయం

బిజెపిలో భారీ చేరికలు

290 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బిజెపి నాయకులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపిలో చేరగా వారికి దుబ్బాక ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాకలో మళ్లీ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు…. Telugu […]

రాజకీయం

జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

235 Viewsజడ్చర్ల: అక్టోబరు 29 24/7 తెలుగు న్యూస్ జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. ఆదివారం నాడు బిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్.కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కాసిపేట మండలంలో కాంగ్రెస్ లో 150 మంది చేరిక

124 Views తేది 29/10/2023 బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థి గడ్డం వినోద్ కాసిపేట మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు, మాజీ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు పుర్ర కుమారస్వామి యాదవ్150 మంది కాసిపేట మండల యువతతో ముత్యంపల్లిలోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది , నిరుద్యోగ వ్యవస్థను పెంచి పోషిస్తున్న టిఆర్ఎస్ పార్టీని రాబోవు ఎన్నికల్లో ఓడించడమే యువత నిరుద్యోగుల ధ్యేయంగా ముందు […]