వర్గల్ మండల్, శేర్పల్లి గ్రామం అక్టోబర్ 30 :వర్గల్ మండలంలోని సామల పల్లి గ్రామంలోని ముదిరాజ్ సంఘ కార్యకర్తలు కెసిఆర్ గెలిపిస్తామని వారి వెంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.




