257 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 5) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చెక్కల లచ్చయ్యా అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తాడురిమహేశ్ గౌడ్, మర్కూక్ మండల మాజీ ఎంపీటీసీ గీత రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయిల ఆర్థిక సహాయం అందజేశారు. వారితో పాటు కే. రాజు, టి .స్వామి గౌడ్, ఆర్ .మహేష్, ఏ .స్వామి, ఎల్. సురేష్, బి .స్వామి ,శేరదని మహేష్, రాజంగారి […]
218 Viewsసిరిసిల్ల సింహగర్జనను విజయవంతం చేద్దాం సిరిసిల్ల కు డా.. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ సిరిసిల్ల కాలేజి గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బహుజన సమాజ్
127 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 20 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్: శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏ ఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఏ ఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్,గజ్వేల్ ఏసిపి రమేష్ తో కలిసి గురువారం గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవనలో స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. No Slide Found In […]