284 Viewsవర్గల్ మండల్ నవంబర్ 23 :వర్గల్ మండలంలోని గుంటుపల్లి గ్రామపంచాయతీ నుండి మాజీ సర్పంచ్ మరియు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరు వెంకట్ రెడ్డి మరియు జిల్లా టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సత్యం సర్పంచ్ హనుమంతు, ఉపసర్పంచ్ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com
రాజకీయం
మందమర్రి లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
302 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తరుపున మందమర్రి మండలం ఊరు రామక్రిష్ణపూర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన వివేక్ వెంకటస్వామి సతీమణి గడ్డం సరోజ,జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి. 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో వివేక్ వెంకటస్వామిని గెలిపించాలని ప్రజలను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
బిజెపి గడపగడపకు ఎన్నికల ప్రచారం లో రఘునాథ్
315 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాలలో మార్పు మరియు అభివృద్ది కోసం బీజేపీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి కమలం పువ్వు గుర్తు ఓటు వేసి గెలిపించాలని గడపగడపకు ప్రచారం చేయడం జరుగుతుంది. బిజెపి ఒక మేనిఫెస్టో వివరిస్తూ మంచిర్యాలలో వ్యాపారులను కలవడం జరిగింది. వ్యాపారులు శాలువాతో సత్కరించి ఆయనకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ప్రెసిడెంట్ కాచువల్ ప్రకాష్ కాచువాల్ శ్యాంసుందర్ విజయ్ పడియార్ ముఖ్య నాయకులు మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో […]
బ్యాట్ తో హ్యాట్రిక్ కొడదాం.. లగిశెట్టి శీనన్ననే గెలిపిద్దాం
257 Viewsబ్యాట్ తో హ్యాట్రిక్ కొడదాం.. లగిశెట్టి శీనన్ననే గెలిపిద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శీనన్ననే గెలిపించాలని ఎల్లారెడ్డిపేట మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు గురువారం రోజున గడపగడపకు వెళ్లి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని నిరంతరం మీ వెంటే ఉంటూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదిస్తే అసెంబ్లీలో తమ గలాన్ని వినిపిస్తామని సిరిసిల్ల జిల్లా సమస్యలను వెల్లడిస్తానని […]
కాంగ్రెస్ లోకి నూస్తులపూర్ ఎంపిటిసి
315 Views(తిమ్మాపూర్ నవంబర్ 23) బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరికలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో బీఆర్ఎస్ పార్టీకి తలనోప్పిగా మారింది. పార్టీ మారుతున్న వారి వివరాలు ముందుగా తెలిసినా వారిని అదుపుచేయడంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం విఫలం కావడంతో చేరికల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తిమ్మాపూర్ మండలం నూస్తులపూర్ గ్రామ ఎంపిటిసి కొత్త తిరుపతి రెడ్డి తో పాటు తెలంగాణ ఉద్యమకారుడు […]
అభివృద్ధి చేసే వారికి అండగా ఉండాలి
267 Viewsదౌల్తాబాద్: అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తనయుడు కొత్త పృథ్వి కృష్ణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని తిరుమలాపూర్, మహమ్మద్ షాపూర్, కోనాపూర్, శేరి పల్లి, బందారం, నర్సంపేట, హైమద్ నగర్, మల్లేశం పల్లి, శౌరిపూర్ ముబారస్ పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి మోసపూరిత మాటలు చెబుతున్నాయని […]
చెన్నూర్ లో ఎన్నికల ప్రచారం చేసిన బాల్క సుమన్
273 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేల టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. దానిలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవంబర్ 30న జరిగే పోలింగ్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూర్ నియోజకవర్గ ప్రజలను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజలు ఆగమైతరు..
348 Views-ఆరు సూత్రాలు నమ్మితే ప్రజలు ఆగమవ్వడం ఖాయం.. -అభివృద్ధి చూసి ఓటు వేయండి – ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (తిమ్మాపూర్ నవంబర్ 22 ) కాంగ్రెస్ మాయమాటలు మోసపూరిత హామీలు,వారంటీ గ్యారెంటీ లేని ఆరు సూత్రాల దొంగ కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు ఓటేస్తే ఆగమైతరని మళ్లీ ఊర్లను అంధకారం చేస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని నూస్తులపూర్, మొగిలిపాలెం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం […]
జనసేన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న దుర్గం అశోక్
334 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం చెన్నూర్ నియోజకవర్గం మందమర్రిలో జెనసేన సైనికుల ఆధ్వర్యంలో 500 వందల బైకులతో ర్యాలీ పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ అనంతరం మందమర్రి ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ,కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఇక్కడ పరిశ్రమ పెట్టి యువతకు ఉపాధి కల్పిస్తామని అంటున్నారు.ఇంతకాలం ఎందుకు పెట్టలేదు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడి సంపదను దోసుకొని ఇతర రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కంపెనీలు పెట్టీ నెలకొల్పారు ఇప్పటి వరకు చెన్నూర్ […]










