286 Views(తిమ్మాపూర్ మే 06) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కర్ర రమేష్,కర్ర శ్రీనివాస్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ అధ్యక్షుడు పింగిలి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెన్నం సుధాకర్ రెడ్డి,నీలం ఆది రెడ్డి, సాయిల బాలయ్య, కాల్వ సందీప్ తదితరులు పాల్గొన్నారు.. […]
రాజకీయం
మంచిర్యాలలో ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్
111 Views*మంచిర్యాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో* పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మంచిర్యాల జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తరఫున మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. కేసీఆర్ మంచిర్యాలలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని కాంగ్రెస్ […]
కాశీలో శ్రీ మహా రుద్ర యాగం నిర్వహించిన మర్కుక్ గ్రామ పురోహితులు
102 Viewsగజ్వేల్,మర్కుక్,మే,02 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రం గ్రామ పురోహితులు బ్రహ్మ శ్రీ అప్పాల మాధవ శర్మ,దేశాయి కార్తిక్ శర్మ శ్రీ మహాలింగార్చన సేవా పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ మహా రుద్ర యాగం కాశీలో నిర్వహించారు.లోక కళ్యాణాన్ని కోరుకుంటూ జగత్ కళ్యాణ కారకుడైన శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుడి సన్నిధిలో శ్రీశ్రీశ్రీ భావానంద భారతి స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులతో శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహముతో శ్రీ మహా రుద్ర […]
బీఆర్ఎస్ కే పట్టం కట్టాలి-ఎంపీపీ పాండుగౌడ్
80 Viewsబీఆర్ఎస్ కే పట్టం కట్టాలి-ఎంపీపీ పాండుగౌడ్ కెసిఆర్ దత్తత గ్రామంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( మే 1) కేవలం నాలుగు మాసాల పాలనలో తెలంగాణ ప్రజలకు పాలేవో, నీళ్లేవో తెలిసిపోయిందని ఎంపీపీ పండు గౌడ్ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం అన్నారు. బిఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మర్కుక్ మండలం మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి గ్రామంలో మరియు గ్రామ ఉపాధి […]
మాజీ సీఎం కెసిఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఇంటింటి ప్రచారం
80 Viewsమాజీ సీఎం కెసిఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఇంటింటి ప్రచారం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్కుక్ (మే 1) మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ప్రస్తుత ఎమ్మెల్సీ పి వెంకట్రామారెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మర్కుక్ మండలం మాజీ సీఎం కెసిఆర్ దత్తత గ్రామంఎర్రవల్లి లో మండల ప్రజాప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి ఎంపీపీ పాండుగౌడ్ జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ కరపత్రాలు […]
చేబర్తి గ్రామంలో కార్మిక దినోత్సవ వేడుకలు
83 Viewsచేబర్తి గ్రామంలో కార్మిక దినోత్సవ వేడుకలు కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు తోట గణేష్ జెండా ఎగరవేయడం జరిగింది . కార్మిక సంఘంతో కలిసి ఆయన మాట్లాడుతూ బి ఆర్ కూలీలు తెలంగాణకు రావడం వలన తెలంగాణ కూలీలకు పని దొరకడం లేదని అన్నారు. ప్రభుత్వం గమనించి తెలంగాణ కూలీలకు జీవనోపాధి లేక చాలా […]
చేబర్తి గ్రామం లో భారతీయ జనతా పార్టీ ఇంటింటి ప్రచారం
87 Viewsచేబర్తి గ్రామం లో భారతీయ జనతా పార్టీ ఇంటింటి ప్రచారం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 30) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండలంలోని చేబర్తి గ్రామంలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కి మద్దతు తెలుపుతూ ఇంటింటి కి కర్ర పత్రాలు పంచుతు ప్రచారం చేయడం జరిగింది. అనంతరం మర్కుక్ మండల బిజెపి అధ్యక్షుడు సాయి రెడ్డి రామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు తాడూరి మహేష్ గౌడ్, చేబర్తి గ్రామ అధ్యక్షుడు గంధమల్ల […]
మార్కుక్ మండలంలోమెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పర్యటన
125 Viewsమార్కుక్ మండలంలోమెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పర్యటన 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్కుక్ ఏప్రిల్ 28 నీలం మధు ముదిరాజ్ బిడ్డ ర్యాలీ ని విజయవంతం చేయాలి (మన్నే శ్రీనివాస్ ముదిరాజ్) మార్కుక్ మండల ముదిరాజ్ నాయకులు సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల కేంద్రానికి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీకి మార్కుక్ మండలo ముదిరాజ్ సంఘాలు ముదిరాజ్ నాయకులు ముదిరాజ్ బిడ్డలందరూ విచ్చేసి […]
సామాజిక న్యాయ ఎజెండాను అమలు చేయాలి.
79 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్ ఏప్రిల్ 28 డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ భారత రాజ్యాంగ స్ఫూర్తి కి అనుగుణంగా జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో అసమానతల రూపు మాపడానికి సామాజిక న్యాయ ఎజెండాను అమలు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేసారు. . డిబిఎఫ్ అధ్వర్యంలో చెపట్టిన భారత రాజ్యాంగ ప్రచారోద్యమంలో భాగంగా అదివారం నాడు గజ్వేల్ అంబేద్కర్ భవన్ లో కేంద్ర ఎన్నికలు దళితుల […]
పోరుగడ్డ ఓరుగల్లు కు బయలుదేరిన ఉద్యమ నేత బిఆర్ఎస్ అధినేత కేసిఆర్
78 Viewsపోరుగడ్డ ఓరుగల్లు కు బయలుదేరిన ఉద్యమ నేత బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ ఏప్రిల్ 28 పోరుగడ్డ ఓరుగల్లు కు బయలుదేరిన గులాబి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో వరంగల్ రోడ్ షోకు బయలుదేరారు. వరంగల్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి అయిన సుధీర్ కుమార్ గెలుపు కోసమై ఉమ్మడి వరంగల్ బిఆర్ఎస్ ముఖ్య […]










