214 Viewsగజ్వేల్ పట్టణ కేంద్రం నుండి ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయభేరి సభకు కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి […]
రాజకీయం
తుక్కుగూడ సభకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు…
157 Views(కరీంనగర్ సెప్టెంబర్ 17) తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు వచ్చిందని కొత్త జైపాల్ రెడ్డి అన్నారు…. మైత్రి గ్రూప్స్ అధినేత ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త జైపాల్ రెడ్డి కరీంనగర్ జిల్లా అలుగునుర్ లో ఈరోజు హైదరాబాద్ నిర్వహిస్తున్న సోనియాగాంధీ విజయభేరీ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కాంగ్రెస్ శ్రేణులు కొత్త జైపాల్ రెడ్డి అభిమానులు అనుచరులు సుమారు 50వాహనాలలో సభకు తరలివెళ్తున్న ర్యాలీ నీ జండా ఊపి […]
బూత్ కమిటీలు ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
203 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 16 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి బూతుల వారిగా తప్పనిసరిగా తెలంగాణ విమోచన దినోత్స వం జరుపుకోవాలని ఆదేశించ డంతో ఆదివారం మంగపేట మండలంలో బిజెపి నాయ కులు యరంగారి వీరన్ కుమార్ ఆధ్వర్యంలో 12 బూత్ కమి టీల అధ్యక్షులతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జెండా ఎగుర వేసి ఘనంగా నిర్వ హించారు.ఈ కార్యక్రమంలో భారతీయ […]
మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
166 Viewsతేది.17.09.2023 నిజామాబాద్ జిల్లా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారం తో నిజామాబాద్ జిల్లా లోని యువజన సంఘాలకు ఎమ్మెల్యే గణేష్ బిగాల మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా.ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశం తో మట్టి ప్రతిమ లను పంపిణీ ని శ్రీకారం చేసినఎమ్మెల్సీ కల్వకుంట్ల […]
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం
149 Viewsమహబూబాబాద్ నియోజకావర్గం తేదీ : 17 – 09 – 2023 తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు మహబూబాబాద్ జిల్లా భారాస పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న.. *మహబూబాబాద్ శాసన సభ్యులు* *బానోత్ శంకర్ నాయక్.* *ఎంపీ & మహబూబాబాద్ జిల్లా భారాస పార్టీ అధ్యక్షులు మాలోత్ కవిత.* మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి , వైస్ చైర్మన్ […]
పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాలనురగల జలహేల!
290 Viewsపాలమూరు:సెప్టెంబర్ 17 కరువు కరాల నృత్యం చేసిన భూముల్లో.. కృష్ణమ్మ జలతాండవం! శెలిమిలే దిక్కైన కాడ ఉద్దండ జలాశయాలు! బాయి మీద పంపు సెట్లు నడవనిచోట బాహుబలి మోటార్లు! స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం! నిన్న… పరాయి నేలపై ప్రాజెక్టులకు రాలెత్తిన పాలమూరు లేబర్! నేడు… సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్! బీర బీర తరలి వెళ్తున్న కృష్ణమ్మను బీడు భూములకు రప్పించేందుకు స్వయంపాలనలో సాహస యజ్ఞం! ఇది ఎత్తిపోతల […]
తెలంగాణకు నిజమైన స్వాతంత్రం సెప్టెంబర్ 17
293 Views తెలంగాణ విమోచన దినోత్స వం జరుపుకోవడం గర్వంగా ఉంది ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17 మంగపేట మండలంలో తెలంగాణ విమోచన దినో త్సవాన్ని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు లోడే శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతి నిధి తాటి కృష్ణ హాజర య్యా రు.తాటి కృష్ణ జాతీయ పతా కం ఎగురవేశారు.కృష్ణ మాట్లా […]
అక్రమ అరెస్టు భారీ సంఖ్యలో ద్విచక్ర వాహన ర్యాలీ
691 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17 లెజెండరి నాయకులు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి టీడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ మంగపేట మండలం రాజుపేట ఆంజనేయ స్వామి గుడి నుంచి కమలాపురం ఆంజనేయ స్వామి గుడి వరకు పార్టీలకు అతీతంగా అయన అభిమానులు నల్ల బ్యాడ్జిలు ధరించి 300 బైక్ తో ర్యాలీ నిర్వహించి వారి మద్దతును తెలిపారు. Telugu News […]
రోడ్ వైండింగ్లో ఇండ్లు కోల్పోయినటువంటి బాధితులకు గృహలక్ష్మి పథకం
175 Viewsసిద్ధిపేట జిల్లా:గజ్వేల్ సెప్టెంబర్ 16 గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఢిల్లీ వాలా హోటల్ నుండి కోట మైసమ్మ రోడ్ వైండింగ్లో ఇండ్లు కోల్పోయినటువంటి బాధితులకు గృహలక్ష్మి పథకం ద్వారా వారికి లబ్ధి చేకూర్చాలని ఆర్థిక మంత్రివర్యులు హరీష్ రావుని కలిసి చెప్పడం జరిగింది వారు దానికి సానుకూలంగా స్పందించి గడ ముత్యం రెడ్డికి సిఫారసు చేయడం జరిగింది అలాగే గడ ముత్యం రెడ్డి కూడా వెంటనే మున్సిపల్ కమిషనర్ కి తెలపడం జరిగింది. అడిగిన వెంటనే […]
గొర్రెల పంపిణీ కార్యక్రమం
152 Viewsసిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 16 ఈరోజు ఆర్ అండ్ ఆర్ కాలనీలోని పల్లెపహడ్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల కురుమలకు అందిస్తున్న గొర్ల పంపిణీ పథకంలో భాగంగా ఈరోజు పల్లె పహాడ్ గ్రామానికి వచ్చిన 14 యూనిట్లను గొల్ల కురుమలకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ గొల్ల కురుమల జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ […]










