రాజకీయం

మెదక్ బయలుదేరిన మర్కుక్ మండల బిజెపి శ్రేణులు

80 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 18 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల బీజేపీ అధ్యక్షులు సాయిరెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మెదక్ లో నామినేషన్ వేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా మెదక్ కు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సింగం సత్తయ్య,బీజేపీ మండల ఉపాధ్యక్షులు తాడురి మహేష్ గౌడ్,బీసీ మోర్చ అధ్యక్షులు శ్రీనివాస్,మాజీ అధ్యక్షులు రమేష్ గుప్త,ప్రధాన కార్యదర్శి రాజేందర్ సింగ్,కుంట […]

రాజకీయం

వరి వేద సాగు పై క్షేత్ర ప్రదర్శన

77 Viewsవరి వేద సాగు పై క్షేత్ర ప్రదర్శన సిద్దిపేట జిల్లా (ఏప్రిల్ 18) మర్కుకు మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో వేద సాగు మరియు ఆయిల్ పామ్ తోటల పైన సిద్దిపేట జిల్లా డీలర్లకు క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డా.టి. నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ వరిలో వేద సాగువలన రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు సరైన సమయంలో విత్తనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని, సాధారణ పద్ధతితో పోలిస్తే […]

రాజకీయం

మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

70 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపాలిటీ 32వ వార్డుకు చెందిన అయిల్ల విజయ్ మరియు వారి అనుచరులు దాదాపు 40 మంది బిఆర్ఏస్ పార్టీ వీడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.. వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

వరి పంటకు 500రూపాయల బోనస్ అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం

94 Viewsసిద్దిపేట జిల్లా (ఏప్రిల్ 18) నంగునూర్ మండల రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోస్టుకార్డు ల ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని. ఈరోజు సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ లోని రైతులు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ వెంటనె ఇచ్చి రైతులను ఆదుకోవాలని రైతు రుణమాఫీ 2లక్షల రూపాయలను* వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో వెయ్యలని ,పెంచిన రైతుబంధు 15000 రూపాయలను రైతుల ఖాతాల్లో వెంటనె వెయ్యలని పోస్ట్ కార్డ్ ల […]

రాజకీయం

హరి పంతులును పరమర్శించిన ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి

252 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 14 —పంతులు బాగున్నారా హరి పంతులును పరమర్శించిన ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి మర్కుక్; పంతులు బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంది అని పాములపర్తి కి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు హరి పంతులును ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి ఆత్మీయంగా పరామర్శించారు..అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలుసుకొని ఎమ్మెల్సీ డా వంటేరు యాదవ రెడ్డి తో కలిసి ఆయన స్వ గృహంలో పరామర్శించారు..ఆయన ఆరోగ్య పరిస్థితి ని […]

రాజకీయం

కీర్తి శేషులు తాండా మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం

94 Viewsకీర్తి శేషులు తాండా మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 14 మర్కుక్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని తన మాతృమూర్తి తండా బుచ్చమ్మ మరియు ఎంపీపీ పాండు గౌడ్ , జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి,తాజా మాజీ సర్పంచ్ తిరుమల రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు […]

రాజకీయం

ఆటపాటలతో అంబేద్కర్ జయంతి నిర్వహించిన…

183 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 14 (24/7న్యూస్ ప్రతినిధి): మండలం తుర్కపల్లి గ్రామంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అంబేద్కర్ సంఘనాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండల జెడ్పిటిసి గుండం నర్సయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కనిమేని చక్రిధర్ రెడ్డి, […]

రాజకీయం

గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే

169 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 14) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాల్వ రాజు యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు.. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి కాంగ్రెస్ పార్టి జిల్లా నాయకులు పొలు […]

ప్రాంతీయం రాజకీయం

బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన ఎంపీపీ పాండు గౌడ్

96 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 14 సిద్దిపేట జిల్లా: భారత రాజ్యంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమసమాజ స్వాప్నికుడు, న్యాయకోవిదులు, భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని హరిజనవాడలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ పాండు గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ భారత దేశం ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ ఆయన […]

రాజకీయం

గజ్వేల్ నుండి భద్రాచలం బయల్దేరిన గోటి తలంబ్రాలు

96 Viewsభద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి గజ్వేల్ నుండి భద్రాచలం బయల్దేరిన గోటి తలంబ్రాలు శ్రీరామనవమి నాడు భద్రాచలంలో కన్నుల పండుగగ జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి గజ్వేల్ నుండి శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గోటి తలంబ్రాలను లక్షల మంది భక్తులచే పూర్తి చేయించి శనివారం నాడు అద్దాల మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భద్రాచల దేవస్థానానికి బయల్దేరారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ 150కిలోల […]