84 Viewsపారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీ ఎదీ? .డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జూన్ 20 గత అక్టోబర్ మాసంలో సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో పారిశుద్ద కార్మికులు బతుకమ్మ చెరువు మెట్లు శుభ్రం చేస్తున్న క్రమంలో కాలుజారి చనిపోయిన మూడు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం మరిచిపొయిందని గురువారం నాడు ఆ కుటుంబాలను కలిసిన సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి […]
రాజకీయం
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..
96 Views( తిమ్మాపూర్ జూన్ 19) తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరెపల్లి రమణా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా మోరపల్లి రమణా రెడ్డి మాట్లాడుతూ.. మీ పట్టుదల, ఓపిక ఎంతో మందికి స్పూర్తిని ఇచ్చిందన్నారు. మీరు ఇలాంటి స్పూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు. మీ నిజాయితీ కలిగిన కృషితో ప్రజలకు సేవ చేస్తూ, మీకు మంచి ఆరోగ్యం, […]
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్
139 Viewsరాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19) సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుదవారం రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తండా కనకయ్య గౌడ్.అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐసిసి మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా […]
(ఆర్ వి యం) విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించండి
76 Views .ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19) సిద్దిపేట జిల్లా,ములుగు మండలం, ములుగులో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయకార్యదర్శి మేడబోయిన మమత, ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ ఆర్ వి యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజుల నుండి […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్
79 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో మ్యాకల లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ బుధవారం మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండల బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్,జుట్టు సుధాకర్,శ్రీనివాస్,కరుణాకర్,లక్ష్మణ్, ఎల్లం రాజు,స్వామి, డేవిడ్ తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
నీట్ పరీక్ష పేపర్ లీకేజి పై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు.!
79 Viewsసిద్దిపేటలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 18) నీట్ పరీక్ష పేపర్ లీకేజి పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీ.డీ.ఎస్.యు,ఎన్.ఎస్.యు ఐ,ఎస్ఎఫ్ఐ,యూత్ కాంగ్రెస్ సంఘాల ఆద్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహకం వల్ల దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల విద్యార్థులు నీట్ పరీక్ష పేపర్ లీకేజి వల్ల […]
మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి ఆహ్వాన పత్రిక అందజేసిన వంగపల్లి అంజయ్య స్వామి
85 Views 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 17) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి సోమవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రమాణ స్వీకారం ఆహ్వాన పత్రిక అందజేసిన రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఈ సందర్భంగా వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కమిటీ ప్రమాన […]
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన శివలింగం
98 Viewsమాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన శివలింగం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 17) సిద్దిపేట జిల్లా, జగదేవపూర్ మండలం, మునిగడప గ్రామ బి ఆర్ ఎస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్కుక్ మండలం ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శివలింగం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బి ఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి వారి యోగక్షేమాలు […]
నీళ్ల కష్టాలు !
88 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 17) సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, కొత్తూర్ గ్రామంలో నాలుగో వార్డ్ లో నీటి కష్టాలు. నెలరోజులుగా వాటర్, నల్లలు రావడం లేదని కాలని వాసూలు తెలిపారు. దీనికి పై అధికారులు దృష్టి సారించి వెంటనే స్పందించి వాటర్ ప్రాబ్లం పరిష్కరించాలని గ్రాస్తులు కోరారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు ప్రకాష్ రావుకు ఘన సన్మానం
91 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16) స్వచ్ఛంద పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు ఎం ప్రకాష్ రావును గజ్వేల్ మహతి ఆడిటోరియంలో ఆదివారం సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు.ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ పాములపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాకు విద్యాబుద్ధులు నేర్పిన మా గురువు ప్రకాష్ రావు అంటే మాకు ఎంతో అభిమానం అని,2002-2003 పదవ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో ప్రకాష్ రావుకు […]










