రాజకీయం

ఎంపీ రఘునందన్ రావును కలిసిన గుడాల శేఖర్ గుప్తా

74 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 22)

మెదక్ ఎంపీ రఘునందన్ రావును హైదారాబాద్ లో శనివారం మర్యాద పూర్వకంగా కలిసిన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సారధి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త. ఈ సందర్భంగా గుడాల శేఖర్ గుప్తా మాట్లాడుతూ మెదక్ ఎంపీ గా భారీ మెజారిటీతో విజయం సాధించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావును హైదారాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలపడం జరిగిందని మెదక్ ప్రజలకు కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి. ఉమ్మడి మెదక్ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్