235 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 24) సిద్దిపేట జిల్లా సిద్దిపేటకు చెందిన కిడ్నీ బాధితుడికి జిల్లా అర్యవశ్య మహాసభ అధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.సిద్దిపేటలో నీ ఓ నిరుపేద కు రెండు కిడ్నీలు పాడవటంతో డయాలసిస్ చేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్యవైశ్య మహాసభ సభ్యులు రూ. 56 వేల ఆర్థిక సహాయం అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
225 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 23) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో మంగళవారం సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ మంజుల శ్రీరాములు ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం మాట్లాడుతూ యువతకు ఆదర్శం సుభాష్ చంద్రబోస్ అని వారి ఆశయ […]
జిల్లా అధ్యక్ష పదవి రేసులో రావుల రమేష్.
1,041 Viewsఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు. నలుగురికీ ఉపయోగపడే పనులు ఆయనకే సొంతం… (తిమ్మాపూర్ జనవరి 23) పార్టీ కోసం పనిచేసే సత్తువ అందరికి ఉండదు.బిఆర్ఎస్ పార్టీ కోసం రావుల రమేష్ అహర్నిశలు కృషి చేయడం అభినందనీయం. ప్రజల కష్టనష్టాలు తెలిసున్న వ్యక్తి నిరంతర ప్రజా సేవకుడు,నాయకుడు అనే వాడు ఎప్పుడు ప్రజలతో మమేకం కావాలి అంటూ ప్రజల కష్ట సుఖాల్లో..పాలు పంచుకుంటు మానకొండూరు నియోజక వర్గంలోని తిమ్మాపూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నుస్తులాపుర్ సర్పంచ్ […]
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాలలో క్యాండిల్ ర్యాలీ
212 Views*మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ,డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో బతద్రవ ఆలయ దర్శనానికి అనుమతి నిరాకరణ మరియు శ్రీమంత శంకర్ దేవ్ చౌక్ దగ్గర పాదయాత్రను రద్దు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబెడ్కర్ విగ్రహం దగ్గర పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ […]
క్యాంపు కార్యాలయం లోకి ప్రవేశించిన ఎమ్మెల్యే…
627 Views(తిమ్మాపూర్ జనవరి 22) తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ లోని మానకొండూర్ క్యాంపు కార్యాలయం(ప్రజాభవన్) లోకి సోమవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వేద పండితుల ఆశీర్వచనాలతో, సర్వమత పెద్దల ఆశీస్సులతో కుటుంబ సమేతంగా ప్రవేశించారు.. మానకొండూర్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా చేరుకొని ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఛాంబర్లో కొలువుదీరిన అనంతరం సర్వమత పెద్దలు […]
బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందాజేత
217 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ : పాములపర్తి 22.01.2024 మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన శార్దాని నర్సవ్వ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి తక్షణ సాయంగా ఆర్థిక నగదు సాయాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆపద సమయంలో ఆ కుటుంబాలకు అండగా ఉండడం మన బాధ్యతని సాటి మనిషి దుఃఖం […]
నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..
241 Views (మానకొండూర్ జనవరి 21) బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తిమ్మాపూర్ మండల మన్నెంపల్లి ఉపసర్పంచ్ పొన్నం అనిల్గౌడ్ రూపొందించిన 2024 సంవత్సర క్యాలెండర్ను రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు మానకొండూర్లో ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్రెడ్డికి క్యాలెండర్లు అందించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. కాంగ్రెస్ తప్పుడు […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
253 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 21) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో వాటర్ మాన్ చెక్కలి రమేష్ (45) ఆకస్మికంగా మృతిచెందగా ఆదివారం విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి సహాయంగా 15000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు, వారితో పాటు బోయిని మల్లేష్, ఉప్పరి యాదగిరి, మేకల శ్రీనివాస్,మల్లేష్,బాలస్వామి తదితరులు ఉన్నారు […]
త్వరలో ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ!
226 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 19) హైదరాబాద్ కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో నిత్యం బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో తప్పించుకుంటే శాసనమండలిలో ప్రశ్నిస్తామని హెచ్చరించారు. నేడు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని కేటీఆర్ కలిశారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ […]
ఓయూ విద్యార్థినేతను పరామర్శించిన అరూరి
224 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 18) గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ హసన్ పర్తికి చెందిన ఓయూ విద్యార్థినేత పెద్దమ్మ రమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదoలో తీవ్రంగా గాయపడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈరోజు వారిని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ వీరి వెంట డివిజన్ అద్యక్షులు శ్రీధర్ , అత్మ ఛైర్మెన్ చంద్ర మోహన్,పాక్స్ వైస్ చైర్మన్ మల్లా […]










