రాజకీయం

ఎంపీటీసీ లకు ఘనసన్మానం

124 Views(తిమ్మాపూర్, జూలై 03 ) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం తిమ్మాపూర్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని మండల ఎంపీడీఓ విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీల పదవీ కాలం ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో నిర్వహించిన ఈ ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ లకు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించి, వారికి జ్ఞాపకలను ఎంపీడీఓ […]

రాజకీయం

హలో మాదిగ చలో రవీంద్ర భారతి !

105 Viewsహలో మాదిగ చలో రవీంద్ర భారతి -హైదరాబాద్ జూలై 7న సభను జయప్రదం చేయండి గజ్వేల్ ప్రతినిధి, జులై 2 (ప్రజా ప్రతిభ): ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు జోగు మహేందర్ మాదిగ ఆధ్వర్యంలో దండోరా రజితోత్సవాల కరపత్రం తేదీ 02-07- 2024న దౌల్తాబాద్ మండల కేంద్రమైన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో , గువ్వలేగి గ్రామం డా. బీర్. అంబేడ్కర్ విగ్రహాము ప్రాంగణంలో విడుదల చేయటం జరిగింది. కరపత్రం విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా […]

రాజకీయం

ప్రభుత్వం సకాలంలో పెన్షన్లు అందించాలి

94 Viewsప్రభుత్వం సకాలంలో పెన్షన్లు అందించాలి . ఎమ్మెస్ ఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జాలని బలరాం మాదిగ సిద్దిపేట జిల్లా: దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సేవకుడిగా ఇంటింటికి పెన్షన్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వo వల్ల రాష్ట్రనికి ఆర్థిక భారం ఉన్నప్పటికిని మంద కృష్ణ మాదిగ డిమాండ్ మేరకు వృద్ధులు,వితంతువులు,వికలాంగుల ప్రక్షాళ దిన జనాభాంధవుడుగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆదుకోవడం హర్షించదగ్గ […]

ఆధ్యాత్మికం రాజకీయం

భక్తిరత్న జాతీయ పురస్కారాన్ని తల్లిదండ్రులకు అంకితమిచ్చి తన ప్రేమను చాటుకున్న రామకోటి రామరాజు

88 Viewsభక్తిరత్న జాతీయ పురస్కారాన్ని తల్లిదండ్రులకు అంకితమిచ్చి తన ప్రేమను చాటుకున్న రామకోటి రామరాజు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జులై 2) సిద్దిపేట జిల్లా గజ్వేల్: 25 సంవత్సరాల నుండి చేస్తున్న అధ్యాత్మిక కృషి పట్టుదలకు గాను భక్తిరత్న జాతీయ పురస్కారం పొందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు తన జన్మకు కారణమైన కన్న తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ నేను ఉన్నత శిఖరాలకు ఎదిగానంటే దానికి మూల […]

రాజకీయం

ఆర్థిక సాయం!

119 Viewsబాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత ! 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జూలై 1) సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన రాచమల్ల బాలయ్య తండ్రి మల్లయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది. తిగుల్ రజక యువజన సహకార సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగరాజు,కుమార్,కనకయ్య,కనకరాజు,గణేష్,శ్రీకాంత్,కనకయ్య,చంద్రశేఖర్,ప్రశాంత్,కనకయ్య,నర్సింలు,బాలయ్య , సంఘం నాయకులు,తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు […]

రాజకీయం

ఖమ్మం పల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కు అండగా వంటేరు ప్రతాప్ రెడ్డి

103 Viewsఖమ్మం పల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కు అండగా వంటేరు ప్రతాప్ రెడ్డి కొండపాక మండలం: నిన్న కొండపాక మండలంలోని ఖమ్మం పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వపు ఆలోచనలతో అధికార బలంతో రెవెన్యూ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకొనీ అక్రమంగా అన్యాయంగా నిరుపేద 19 కుటుంబాల సభ్యులను రోడ్డున పడవేసి ఇండ్లలో ఉన్న సామాన్లను సైతం పేదవారిని చూడకుండా బయటపడవేసి ఇండ్లకు తాళాలు వేసి సీజ్ […]

రాజకీయం

చెంచు మహిళపై మానవ మృగాలు చేసిన హింసకు ఖండిద్దాం.

86 Viewsచెంచు మహిళపై మానవ మృగాలు చేసిన హింసకు ఖండిద్దాం. . డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి నాగర్ కర్నూల్: చెంచు మహిళ ఈశ్వరమ్మపై అత్యంత అమానవీయంగా హింసించి,అత్యాచారం చేసి హత్యచేయడానికి కృరమృగాల మాదిరిగ సబ్యసమాజం తలదిందుకునే విధంగా నాగర్ కర్నూల్ జిల్లా మూల చింతలపల్లి గ్రామానికి చెందిన దుర్మార్గులు తన ఉన్న భూమిని కాజేయడానికి ఆమె ను అత్యంత కృరంగా ప్రవర్థించిన నీచులపై చట్టపరమైన చర్యలు తిసుకొని కఠినాతి కఠినంగా శిక్షించాలని గురువారం […]

రాజకీయం

వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి మార్గమధ్యలో రైతుల యోగక్షేమలు తెలుసుకున్న కేసీఆర్

169 Viewsవ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి మార్గమధ్యలో రైతుల యోగక్షేమలు తెలుసుకున్న కేసీఆర్ సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రవల్లి గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి, మార్గమధ్యలో కలిసిన రైతుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రమాదవశత్తు కెసిఆర్ ఎడమ కాలు తొంటి విరగడం జరిగింది. ఆస్పత్రిలో కాలుకు ఆపరేషన్ చేయించుకున్న అనంతరం డాక్టర్ల సూచన మేరకు […]

రాజకీయం

రెండవ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం

88 Viewsరెండవ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం . కెసిఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని చేరుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 26) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి లోని తమ ఫామ్ హౌస్ లో రెండవ రోజు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పరచుకున్నారు. ముందుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మల్కాజ్గిరి […]

రాజకీయం

ఆర్థిక సాయం అందజేత

91 Viewsబాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 25) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బొమ్మని నర్సమ్మ కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రోజు మధ్యాహ్నం మరణించింది.మొబైల్ ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం, స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి,ల […]